అన్వేషించండి

YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు

Andhra Pradesh: అదానితో విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని షర్మిల గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. మోదీ, అదానీలకు చంద్రబాబు భయపడుతున్నారన్నారు.

YS Sharmila On Jagan: జగన్ హయాంలో అదానీతో కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాల వల్ల ప్రజలపై పెద్ద ఎత్తున భారం పడుతుందని షర్మిల గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌కు ఫిర్యాదు చేశారు.  ఈ డీల్ ను రద్దు చేయాలని .. దర్యాప్తు జరిపించాలని గవర్నర్‌ను కోరామన్నారు. విజయవాడ రాజ్ భవన్‌లో గవర్నర్‌ను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. 

ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు భారం..లాభం అధానికి ..  అదానీ కి లాభం కోసమే ఈ డీల్. ఈ డీల్ కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టారని షర్మిల ఆరోపించారు.  రాబోయే 25 ఏళ్లు ఈ డీల్ అంటే వచ్చే తరాన్ని కూడా తాకట్టు పెట్టినట్లేనన్నారు.  ప్రజలకు నష్టం వచ్చినా పర్వాలేదు..కానీ అదానీ కి లాభం కావాలని.. ఇదే సెకి తో గుజరాత్ 1.99 పైసలకు ఒప్పందం చేసుకుందని గుర్తు చేశారు.  కానీ ఆంధ్ర రాష్ట్రం మాత్రం 2.49 పైసలు చేసుకుందని.. ఇతర ఖర్చులతో కలిపి మొత్తంగా యూనిట్ కి 5 రూపాయలు పడుతుందన్నారు.  ఈ డీల్ వల్ల లక్షల కోట్ల భారం పడుతుందని.. ఇలాంటి ముడుపుల డీల్స్ వల్ల ప్రజలపై విద్యుత్ భారం పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

Also Read: CID VijayPal: ఏపీ సీఐడీ మాజీ డీఎస్పీ విజయ్ పాల్ అరెస్ట్ - రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసుల దూకుడు!

ఇప్పటికే 17 వేల కోట్ల సర్దుబాటు చార్జీలు ప్రజలపై మోపారన్నారు.  ఇంత జరిగినా రాష్ట్రం కానీ,కేంద్రం కానీ ఒక్క విచారణ కమిషన్ కూడా వేయలేదని..  ఇదెక్కడి న్యాయం అని అడుగుతున్నామన్నారు.  మన దేశంలో జరిగిన అవినీతి అమెరికా లో బయట పడింది. ఇక్కడ దర్యాప్తు సంస్థలు అన్ని అదానీ చేతుల్లో ఉన్నాయన్నారు. అన్ని వ్యవస్థలను అదానీ గుప్పెట్లో పెట్టుకున్నారు. అమెరికా ద్వారా ముడుపుల వ్యవహారం ప్రపంచానికి తెలిసిందన్నారు. ఇది సిగ్గుచేటు అంతర్జాతీయ స్థాయిలో మన పరువు పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.  వీళ్ళ అవినీతి గురించి ప్రపంచం చర్చ చేస్తుందని..  అదానీ దేశం పరువు తీశాడు..జగన్ రాష్ట్రం పరువు తీశాడని మండిపడ్డారు. 

అమెరికాలో చర్యలకు అక్కడ కోర్టులు సిద్ధం అయ్యాయి.. అరెస్టు లకు సిద్ధం అవుతున్నారు కానీ మన ప్రభుత్వం కనీసం ఒక్క చర్య కూడా లేదుఇక్కడ చంద్రబాబు కూడా చర్యలకు వెనకడుగు వేస్తున్నారని .. అదానీ, మోడీకి చంద్రబాబు బయపడుతున్నారని విమర్శించారు.  అదానీ పేరు కూడా ఉచ్చరించడం లేదు .. రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి దర్యాప్తు లేదన్నారు. డీల్ రద్దు కు కూటమి ప్రభుత్వం వెనక అడుగు వేస్తుందిఈ అక్రమ డీల్ తో ప్రజలు భారం మోయాలా ? గతంలో ఈ డీల్ పై టీడీపీ ఉద్యమాలు చేసిందని గుర్తు చేశారు. PAC ఛైర్మన్ పయ్యావుల ఇది భారీ కుంభకోణం అన్నారు. 1.99 పైసలు కొనే విద్యుత్ ను 2.45 పైసలు పెట్టీ ఎలా కొన్నారు అని ప్రశ్నించారు కానీ ఇప్పుడు సైలెంట్ గా ఉన్నారన్నారు.  

Also Read: అఖిల్ చేసుకోబోయే అమ్మాయి జగన్ సలహాదారు కుమార్తె - జైనాబ్ రావడ్జీ గురించి కొన్ని విషయాలు ఇవే

జగన్ ఆంధ్రను బ్లాంక్ చెక్ లా రాసి ఇచ్చాడు ఇదంతా తెలిసి ఎందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదో సమాధానం చెప్పాలన్నారు.  కేంద్రంలో JPC వేయాలని..  జగన్ ముడుపులు తీసుకున్నాడు అని అన్ని ఆధారాలు ఉన్నాయని..  అదానీ తో నేరుగా ముడుపులు మాట్లాడుకున్నారు అని ఆధారాలు ఉన్నాయి.. అదానీ కలిసిన వెంటనే సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు జరిగాయని గుర్తు చేశారు.  ఈ డీల్ లో అదానీ కాకపోతే ఎప్పుడో చర్యలు ఉండేవి ..  అదానీ ఉన్నాడని ఎవరు నోరు విప్పడం లేదన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Harish Rao News: ప్రశ్నోత్తరాలపై సమాధానం చెప్పలేక ప్రభుత్వం పారిపోతుంది - హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Harish Rao News: ప్రశ్నోత్తరాలపై సమాధానం చెప్పలేక ప్రభుత్వం పారిపోతుంది - హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
TG High Court: రూ.1 కోటి జరిమానా విధించిన తెలంగాణ హైకోర్టు, తప్పుదోవ పట్టిస్తావా అంటూ పిటిషనర్‌‌పై ఆగ్రహం
రూ.1 కోటి జరిమానా విధించిన తెలంగాణ హైకోర్టు, తప్పుదోవ పట్టిస్తావా అంటూ పిటిషనర్‌‌పై ఆగ్రహం
Sunita Williams Return to Earth: సునీతా విలియమ్స్ టీం భూమ్మీదకు రిటర్న్ జర్నీలో కీలక పరిణామం, సైంటిస్టులు హర్షం
సునీతా విలియమ్స్ టీం భూమ్మీదకు రిటర్న్ జర్నీలో కీలక పరిణామం, సైంటిస్టులు హర్షం
MLAs Criminal Cases: దేశంలో 45 శాతం ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు, అగ్రస్థానంలో ఏపీ ఎమ్మెల్యేలు: ADR Report
దేశంలో 45 శాతం ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు, అగ్రస్థానంలో ఏపీ ఎమ్మెల్యేలు: ADR Report
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sunita Williams Return To Earth | International Space Station నుంచి బయలుదేరిన సునీతా విలియమ్స్ | ABP DesamSunita Williams Return to Earth Biography | సునీతా విలియమ్స్ జర్నీ తెలుసుకుంటే గూస్ బంప్స్ అంతే| ABP DesamCM Revanth Reddy on Potti Sriramulu | పొట్టిశ్రీరాములకు అగౌరవం కలిగించాలనే ఉద్ధేశం లేదు | ABP DesamLeopard in Tirupati SV University  | వేంకటేశ్వర యూనివర్సిటీని వణికిస్తున్న చిరుతపులి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao News: ప్రశ్నోత్తరాలపై సమాధానం చెప్పలేక ప్రభుత్వం పారిపోతుంది - హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Harish Rao News: ప్రశ్నోత్తరాలపై సమాధానం చెప్పలేక ప్రభుత్వం పారిపోతుంది - హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
TG High Court: రూ.1 కోటి జరిమానా విధించిన తెలంగాణ హైకోర్టు, తప్పుదోవ పట్టిస్తావా అంటూ పిటిషనర్‌‌పై ఆగ్రహం
రూ.1 కోటి జరిమానా విధించిన తెలంగాణ హైకోర్టు, తప్పుదోవ పట్టిస్తావా అంటూ పిటిషనర్‌‌పై ఆగ్రహం
Sunita Williams Return to Earth: సునీతా విలియమ్స్ టీం భూమ్మీదకు రిటర్న్ జర్నీలో కీలక పరిణామం, సైంటిస్టులు హర్షం
సునీతా విలియమ్స్ టీం భూమ్మీదకు రిటర్న్ జర్నీలో కీలక పరిణామం, సైంటిస్టులు హర్షం
MLAs Criminal Cases: దేశంలో 45 శాతం ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు, అగ్రస్థానంలో ఏపీ ఎమ్మెల్యేలు: ADR Report
దేశంలో 45 శాతం ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు, అగ్రస్థానంలో ఏపీ ఎమ్మెల్యేలు: ADR Report
Seethakka: బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుపై బీఆర్ఎస్ నేతలకు మంత్రి సీతక్క స్ట్రాంగ్ కౌంటర్, బీజేపీపై సంచలన ఆరోపణలు
బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుపై బీఆర్ఎస్ నేతలకు మంత్రి సీతక్క స్ట్రాంగ్ కౌంటర్, బీజేపీపై సంచలన ఆరోపణలు
House Rates In Hyderabad: రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడులకు హాట్‌ డెస్టినేషన్‌ హైదరాబాద్‌ - రేట్లు 128 శాతం జంప్‌
రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడులకు హాట్‌ డెస్టినేషన్‌ హైదరాబాద్‌ - రేట్లు 128 శాతం జంప్‌
Actress Ranya Rao: 'పెళ్లైన నెల నుంచే మేం విడిగా ఉంటున్నాం' - కోర్టులో రన్యారావు భర్త కామెంట్స్, అరెస్ట్ నుంచి మినహాయింపు
'పెళ్లైన నెల నుంచే మేం విడిగా ఉంటున్నాం' - కోర్టులో రన్యారావు భర్త కామెంట్స్, అరెస్ట్ నుంచి మినహాయింపు
Telangana: ఆదాయం తగ్గి అప్పులు పెరిగినా దైర్యం కోల్పోలేదు - ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
ఆదాయం తగ్గి అప్పులు పెరిగినా దైర్యం కోల్పోలేదు - ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
Embed widget