అన్వేషించండి

Hyderabad Crime: హైదరాబాద్‌లో విస్కీ ఐస్‌క్రీమ్- విద్యార్థులే టార్గెట్‌గా సాగుతున్న వ్యాపారం

Crime News: విద్యార్థులు, యువతే టార్గెట్‌గా హైదరాబాద్‌లో దందాలు సాగుతున్నాయి. మొన్నటి వరకు గంజాయి చాకెట్లు విక్రయించారు. ఇప్పుడు ఐస్‌క్రీమ్‌లో కూడా మత్తుపదార్థాలు పెట్టి అమ్ముతున్నారు.

Hyderabad Police: హైదరాబాద్‌లో ఇప్పటి వరకు గంజాయితో చాక్లెట్లు తయారు చేసి పిల్లలకు మాదక ద్రవ్యాలు విక్రయించిన ముఠాలనే చూశాం. ఇప్పుడు మరో రకంగా పిల్లలకు యువతను పక్కదారి పట్టిస్తోంది. ఐస్క్‌క్రీమ్‌లో విస్కీ పెట్టి అమ్ముతున్న విషయం ఇప్పుడు వెలుకులోకి వచ్చింది. 

విస్కీ ఐస్‌క్రీమ్‌తో దందా

హైదరాబాద్‌లో విస్కీ ఐస్‌క్రీమ్‌ అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వన్‌ అండ్‌ ఫైవ్‌ ఐస్‌క్రీమ్‌ పార్లర్‌లో సోదాలు చేసిన అధికారులు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చారు. చిన్నారులు, యువతే టార్గెట్‌గా వీటిని విక్రయిస్తున్నట్టు పోలీసులు విచారణలో తేలింది. 

యువత, చిన్నారులే టార్గెట్

అరవై గ్రాముల ఐస్‌క్రీమ్‌లో వెయ్యి మిల్లీ గ్రాములు విస్కీని కలుపుతూ విక్రయిస్తున్నారు. వీటిని యువతకు, పిల్లలకు అలవాటు చేయడానికే వీళ్లు ప్రయత్నిస్తున్నట్టు విచారణలో తేలింది. ఇలాంటి ఐస్‌క్రీమ్‌కు అలవాటు  పడిన పిల్లలు, యువత ఎగబడుతున్నట్టు  పోలీసులు గుర్తించారు. దీని వెనుక ఎవరెవరు ఉన్నారో అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది. 

11 కిలోల ఐస్‌క్రీమ్ స్వాధీనం

పార్లర్‌పై దాడి చేసిన పోలీసులు 11.5 కేజీల విస్కీ ఐస్ క్రీమ్ స్వాధీనం చేసుకున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 1లోని వన్ అండ్ ఫైవ్‌లో  హరికే కేఫ్ ఐస్ క్రీమ్ పార్లర్ ఉంది. ఇందులోనే ఈ విస్కీ ఐస్ క్రీమ్ అమ్ముతున్నారు. ఒక కేజీ ఐస్ క్రీమ్‌లో 60ml 100 పేపర్ విస్కీని కలుపుతున్నారు. దాన్ని ఎక్కువ ధరకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. 

Also Read: కేసీఆర్‌కు మరోసారి కోర్టు సమన్లు-వచ్చే నెల 17న హాజరుకావాలని ఆదేశం- ఏ కేసులో అంటే?

సోషల్ మీడియాలో ప్రచారం

యూత్‌ను టార్గెట్ చేసుకొని తయారు చేస్తున్న ఈ ఐస్‌క్రీమ్‌ సేల్స్ పెంచుకోవడానికి సోషల్ మీడియలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ యాడ్‌లు చూసిన యువత భారీగా వచ్చి ఐస్‌క్రీమ్ టేస్ట్ చేస్తున్నారు. ఒకసారి అలవాటు పడిన వారంతా వస్తూనే ఉన్నారు. 

ఇద్దరి అరెస్టు

ఆఫ్ కేజీ విస్కీ ఐస్ క్రీమ్ లను 23 పీసులు సీజ్ చేశారు అధికారులు. విస్కీతో ఐస్ క్రీమ్‌ తయారు చేసిన వ్యక్తుల్లో దయాకర్ రెడ్డి, శోభన్ ఉన్నారు. ఈ ఐస్ క్రీమ్ పార్లర్‌ను శరత్ చంద్రారెడ్డి అనే వ్యక్తి నడిపిస్తున్నట్టు తెలుస్తోంది. 

Also Read: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక- విజయవాడ మార్గంలో 44 రైళ్లు రద్దు- దసరా దీపావళికి ప్రత్యేక ట్రైన్స్‌

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Tirumala News: తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
India vs Bangladesh: ఈ బంగ్లా జట్టుతో అంత ఈజీ కాదు , తొలి టెస్టుకు సర్వం సిద్ధం
ఈ బంగ్లా జట్టుతో అంత ఈజీ కాదు , తొలి టెస్టుకు సర్వం సిద్ధం
Embed widget