అన్వేషించండి

Talasani Srinivas: మోదీ సభ చప్పగా ఉంది, కేసీఆర్ అడిగిన ప్రశ్నల సంగతేంటి?

పరేడ్ గ్రౌండ్ లో జరిగిన ప్రధాని మోదీ బహిరంగ సభ పూర్తిగా చప్పగా సాగిందని మంత్రి తలసాని ఎద్దేవా చేశారు. కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోయారని విమర్శించారు.

ప్రధాన మంత్రి మోదీ తెలంగాణ పర్యటన ముగిసిన వెంటనే టీఆర్ఎస్ నేతలు వరుసగా స్పందిస్తున్నారు. రెండ్రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదని విమర్శించారు. తాజాగా తెలంగాణకు కేంద్రం ఏం ఇచ్చిందో శ్వేత పత్రం విడుదల చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం (జూలై 4) మధ్యాహ్నం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. నిన్న పరేడ్ గ్రౌండ్ లో జరిగిన ప్రధాని మోదీ బహిరంగ సభ పూర్తిగా చప్పగా సాగిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోయారని విమర్శించారు.

నిన్నటి ప్రసంగంలో ప్రధాని మోదీ తెలంగాణలో ఆలయాల గురించి మాట్లాడారని, అసలు గుడుల అభివృద్ధి కోసం కేంద్రం తరపున ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం ధాన్యం కొనుగోలు గురించి ఇప్పటికీ ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదని, అలాంటి లక్ష కోట్ల విలువైన బియ్యం ఎలా కొన్నారని చెప్తారని ప్రశ్నించారు. 

Also Read: Why Pavan boycott : మోదీ వచ్చినా జనసేనాని ఎందుకెళ్లలేదు ? బీజేపీతో అంత గ్యాప్ పెరిగిందా ?

హైదరాబాద్ అందాలు చూసి వెళ్లారు
తెలంగాణలో సింగిల్ ఇంజిన్ ప్రభుత్వంతోనే అన్నీ అభివృద్ధి చేస్తున్నామని, బీజేపీ డబుల్ ఇంజిన్ అయితే, ఆ రాష్ట్రాల్లో అభివృద్ధి ఏం జరుగుతోందని నిలదీశారు. ఇక్కడ ఉన్న అభివృద్ధి బీజేపీ పాలిత రాష్ట్రాల్లోకి ఏ మాత్రం ఉందని ప్రశ్నించారు. మోదీ కేవలం హైదరాబాద్ అందాలు చూసి వెళ్లారని ఎద్దేవా చేశారు. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. సభలో అమిత్ షా తెలంగాణలోని నీళ్లు, నిధులు, నియామకాల గురించి మాట్లాడారని, వారు ఈ రెండు రోజులు తెలంగాణ నీళ్లే తాగారని గుర్తు చేశారు.

‘‘నిన్న బీజేపీ సభకు మా బల్కంపేట టెంపుల్‌కు వచ్చిన మంది కూడా రాలేదు. సీఎం కేసీఆర్ అడిగిన ప్రశ్నలకి మోదీ ఒక్క సమాధానం ఇవ్వలేదు. టెక్స్‌టైల్ పార్క్ అన్నారు ఇచ్చారా? కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చారా? కేంద్రమంత్రి అమిత్ షా కూడా ఇష్టానుసారంగా మాట్లాడారు. మూడేళ్లనుంచి ఇక్కడే ఉన్న కిషన్‌‌ రెడ్డి సికింద్రాబాద్ ఎన్ని సార్లు వచ్చారు? అభివృద్ధి చేశారా? ఇక్కడ శాంతి భద్రతలు లేకపోతే మీ వాళ్ళు తిరిగే వాళ్ళా అని అన్నారు. చిల్లర రాజకీయాలు మేం చేయం. ప్రధాని మోదీ తన గౌరవాన్ని పోగొట్టుకున్నారు’’ అని మంత్రి తలసాని మాట్లాడారు.

Also Read: Modi Helicopter Balloons: మోదీ హెలికాప్టర్ పక్కనే నల్ల బెలూన్లు, ఏపీ పర్యటనలో భద్రతలోపం! ఎవరు వదిలారంటే

Also Read: Alluri Sitarama Raju: తెల్లవాళ్లు అల్లూరి తలకి వెల కడితే... ఆయన వాళ్ళ శవాలకు కట్టాడు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Latest News: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
CM Revanth Reddy: గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం మధు రిడ్జ్ పార్క్ అపార్ట్‌మెంట్ స్థలం అక్కర్లేదు: సీఎం రేవంత్ రెడ్డి
గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం మధు రిడ్జ్ పార్క్ అపార్ట్‌మెంట్ స్థలం అక్కర్లేదు: సీఎం రేవంత్ రెడ్డి
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
Rangareddy Crime News: సహజీవనం చేసి వివాహిత దారుణహత్య.. బైకు మీద డెడ్‌బాడీ 50 కి.మీ తీసుకెళ్లిన నిందితుడు.. రంగారెడ్డిలో ఘటన
సహజీవనం చేసి వివాహిత దారుణహత్య.. బైకు మీద డెడ్‌బాడీ 50 కి.మీ తీసుకెళ్లిన నిందితుడు.. రంగారెడ్డిలో ఘటన

వీడియోలు

5 key Reasons behind Trump's decision to halt war | ఇరాన్ పై 5 రోజులపాటు దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్. ఆయన నిర్ణయం వెనుక 5 ప్రధాన కారణాలపై విశ్లేషణ
MS Dhoni about IPL Retirement | రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన తల ధోని | ABP Desam
Virat Kohli Reacts on Fake News | ఫేక్ వార్తలపై విరాట్ ఫన్నీ రియాక్షన్ | ABP Desam
Abhishek Sharma Shouts 'Jai Babu' | జై బాబు అంటూ అభిషేక్ శర్మ రచ్చ | ABP Desam
Aakash Chopra comments on SRH | SRH బౌలింగ్‌పై ఆకాశ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Foundation stone laid for steel plant: చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
YS Sharmila On Jagan: నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Pawan Kalyan : పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
Gold and Silver Price: పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
Stock Market 23 March: కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
National Highways: జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
Embed widget