అన్వేషించండి

Talasani Srinivas: మోదీ సభ చప్పగా ఉంది, కేసీఆర్ అడిగిన ప్రశ్నల సంగతేంటి?

పరేడ్ గ్రౌండ్ లో జరిగిన ప్రధాని మోదీ బహిరంగ సభ పూర్తిగా చప్పగా సాగిందని మంత్రి తలసాని ఎద్దేవా చేశారు. కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోయారని విమర్శించారు.

ప్రధాన మంత్రి మోదీ తెలంగాణ పర్యటన ముగిసిన వెంటనే టీఆర్ఎస్ నేతలు వరుసగా స్పందిస్తున్నారు. రెండ్రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదని విమర్శించారు. తాజాగా తెలంగాణకు కేంద్రం ఏం ఇచ్చిందో శ్వేత పత్రం విడుదల చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం (జూలై 4) మధ్యాహ్నం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. నిన్న పరేడ్ గ్రౌండ్ లో జరిగిన ప్రధాని మోదీ బహిరంగ సభ పూర్తిగా చప్పగా సాగిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోయారని విమర్శించారు.

నిన్నటి ప్రసంగంలో ప్రధాని మోదీ తెలంగాణలో ఆలయాల గురించి మాట్లాడారని, అసలు గుడుల అభివృద్ధి కోసం కేంద్రం తరపున ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం ధాన్యం కొనుగోలు గురించి ఇప్పటికీ ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదని, అలాంటి లక్ష కోట్ల విలువైన బియ్యం ఎలా కొన్నారని చెప్తారని ప్రశ్నించారు. 

Also Read: Why Pavan boycott : మోదీ వచ్చినా జనసేనాని ఎందుకెళ్లలేదు ? బీజేపీతో అంత గ్యాప్ పెరిగిందా ?

హైదరాబాద్ అందాలు చూసి వెళ్లారు
తెలంగాణలో సింగిల్ ఇంజిన్ ప్రభుత్వంతోనే అన్నీ అభివృద్ధి చేస్తున్నామని, బీజేపీ డబుల్ ఇంజిన్ అయితే, ఆ రాష్ట్రాల్లో అభివృద్ధి ఏం జరుగుతోందని నిలదీశారు. ఇక్కడ ఉన్న అభివృద్ధి బీజేపీ పాలిత రాష్ట్రాల్లోకి ఏ మాత్రం ఉందని ప్రశ్నించారు. మోదీ కేవలం హైదరాబాద్ అందాలు చూసి వెళ్లారని ఎద్దేవా చేశారు. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. సభలో అమిత్ షా తెలంగాణలోని నీళ్లు, నిధులు, నియామకాల గురించి మాట్లాడారని, వారు ఈ రెండు రోజులు తెలంగాణ నీళ్లే తాగారని గుర్తు చేశారు.

‘‘నిన్న బీజేపీ సభకు మా బల్కంపేట టెంపుల్‌కు వచ్చిన మంది కూడా రాలేదు. సీఎం కేసీఆర్ అడిగిన ప్రశ్నలకి మోదీ ఒక్క సమాధానం ఇవ్వలేదు. టెక్స్‌టైల్ పార్క్ అన్నారు ఇచ్చారా? కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చారా? కేంద్రమంత్రి అమిత్ షా కూడా ఇష్టానుసారంగా మాట్లాడారు. మూడేళ్లనుంచి ఇక్కడే ఉన్న కిషన్‌‌ రెడ్డి సికింద్రాబాద్ ఎన్ని సార్లు వచ్చారు? అభివృద్ధి చేశారా? ఇక్కడ శాంతి భద్రతలు లేకపోతే మీ వాళ్ళు తిరిగే వాళ్ళా అని అన్నారు. చిల్లర రాజకీయాలు మేం చేయం. ప్రధాని మోదీ తన గౌరవాన్ని పోగొట్టుకున్నారు’’ అని మంత్రి తలసాని మాట్లాడారు.

Also Read: Modi Helicopter Balloons: మోదీ హెలికాప్టర్ పక్కనే నల్ల బెలూన్లు, ఏపీ పర్యటనలో భద్రతలోపం! ఎవరు వదిలారంటే

Also Read: Alluri Sitarama Raju: తెల్లవాళ్లు అల్లూరి తలకి వెల కడితే... ఆయన వాళ్ళ శవాలకు కట్టాడు

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
Telangana Family Register: ఇక తెలంగాణలో సులభంగా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ - SIRకి ఉపయోగం - ఓవైసీ కోరినందుకేనా?
ఇక తెలంగాణలో సులభంగా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ - SIRకి ఉపయోగం - ఓవైసీ కోరినందుకేనా?
Supreme Court On NEET Paper Leak: పేపర్ లీక్ ఆందోళనలో విద్యార్థులకు గుడ్‌న్యూస్.. కేసులు ఎత్తివేసి, విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు
పేపర్ లీక్ ఆందోళనలో విద్యార్థులకు గుడ్‌న్యూస్.. కేసులు ఎత్తివేసి, విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget