అన్వేషించండి

Minister KTR: కిషన్ రెడ్డికి ఎన్డీఅర్ఎఫ్ కుఎస్డీఅర్ఎఫ్ కు తేడా తెలియదు - కేటీఆర్

Minister KTR: ఎన్డీఅర్ఎఫ్, ఎస్డీఅర్ఎఫ్ కు మధ్య తేడా తెలియని కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండడం దురదృష్టకరం అంటూ మంత్రి కేటీఆర్ కామెంట్లు చేశారు. నిధులు అడిగే దమ్ములేక అబద్ధాలు చెప్తున్నారని అన్నారు.

Minister KTR: ఎన్డీఅర్ఎఫ్(NDRF)కు ఎస్డీఅర్ఎఫ్(SDRF)కు తేడా తెలియని వ్యక్తి కేంద్ర మంత్రిగా ఉండడం దురదృష్టకరం అంటూ మంత్రి కేటీఆర్ కామెంట్లు చేశారు. అలాగే ఎన్డీఅర్ఎఫ్ ప్రత్యేక నిధుల పైన కిషన్ రెడ్డికి అవగాహణ లేదంటూ వ్యంగ్యంగా చెప్పారు. కేంద్రం ఎన్డీఅర్ఎఫ్ ద్వారా ఇచ్చిన ప్రత్యేక, అదనపు నిధులపై సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అర్టికల్ 280 ప్రకారం రాష్ట్రానికి రాజ్యంగ బద్దంగా, హక్కుగా దక్కే ఎస్డీఅర్ఎఫ్ గణాంకాల పేరుతో కిషన్ రెడ్డి ప్రజలను గందరగోళపరిచే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి రాజ్యాంగ బద్ధంగా దక్కాల్సిన ఎస్డీఅర్ఎఫ్ కు వచ్చే నిధులు తప్ప కేంద్రం నుంచి తెలంగాణకు దక్కిందో చెప్పాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రానికి నయాపైసా కూడా ఇవ్వలేదు..

2018 నుంచి తెలంగాణకు ఒక్క రూపాయి కూడా కేంద్రం అదనంగా ఇయ్యలేదని లోక్ సభలో కేంద్ర హోంశాఖ (మినిస్టర్ ఫర్ స్టేట్) నిత్యానంద్ రాయ్ చేసిన ప్రకటనను ఒకసారి చదవాలని కిషన్ రెడ్డికి హితవు పలికారు. తెలంగాణను ఎవరు మోసం చేస్తున్నారో ఈ విషయాలు చూస్తేనే అర్థం అవుతుందంటూ మంత్రి కేటీఆర్ కామెంట్లు చేశారు. బేజీపీ అధికారంలో ఉన్న బిహార్ కు 3,250 కోట్లు, మధ్య ప్రదేశ్‌కు 4,530 కోట్లు, కర్ణాటకకు 6,490 కోట్లు, గుజరాత్ కు 1,000 కోట్లు ఎన్డీఆర్ఎఫ్ అదనపు నిధులు అందించిన విషయం వాస్తవం కాదా అని కేటీఆర్  ప్రశ్నించారు. తాము అధికారంలో ఉన్న నాలుగు రాష్ర్టాలకు 15,270  కోట్లు ఇచ్చిన  కేంద్రానికి తెలంగాణకు నిధులు ఇచ్చేందుకు ఎందుకు చేతులు రావడం లేదని అన్నారు. 

నిధులు అడిగే ధైర్యం లేక అబద్ధాలు..

గుజరాత్లో  వరదలు వచ్చినప్పుడు స్వయంగా ప్రధాన మంత్రే ఆగమేఘాల మీద సర్వే నిర్వహించి 2021లో 1000 కోట్ల ఎన్డీఅర్ఎఫ్ ప్రత్యేక అదనపు సహాయాన్ని అడ్వాన్స్ రూపంలో విడుదల చేసింది వాస్తవం కాదా అని అన్నారు. తెలంగాణ ప్రజల కష్టాలు కనిపించని ప్రధాని మోడీ వివక్ష పూరిత వైఖరిని ఎండగట్టడం కొనసాగిస్తామని కేటీఆర్ వెల్లడించారు. అయా రాష్ట్రాల మాదిరే తెలంగాణ రాష్ట్రానికి ఎన్డీఅర్ఎఫ్ ద్వారా అందించిన అదనపు నిధులు ఎన్నో దమ్ముంటే కిషన్ రెడ్డి ప్రకటించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చైర్మన్ గా ఉన్న హైలెవెల్ కమీటి ఇచ్చే ఎన్డీఅర్ఎఫ్ అదనపు నిధులు అడిగే దైర్యం లేక కిషన్ రెడ్డి అబద్దాలు చేబుతున్నారని మండిపడ్డారు. కేంద్ర‌ మంత్రిగా ఉంటూ సొంత రాష్ట్రానికి న‌యా పైసా సాయం తీసుకురాని చేతకాని మంత్రిగా కిష‌న్ రెడ్డి చ‌రిత్ర‌లో మిగిలిపోతార‌ని ఎద్దేవా చేశారు. 

కిషన్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే..

అబద్ధాలతో తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న కిషన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని మంత్రి కేటీఆర్ కోరారు. తెలంగాణకు చేయాల్సిన వరద సహాయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్ని తప్పుడు లెక్కలు చేబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు కలిసి రాకుండా ఎప్పటిలాగే అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. తెలంగాణ పట్ల కేంద్రం చూపుతున్న వివక్ష నుంచి ప్ర‌జల దృష్టి మ‌ర‌ల్చేందుకు కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి  నిర్ల‌జ్జ‌గా అబ‌ద్దాలు చెపుతున్నార‌ని కేటీఆర్ ఆరోపించారు.
 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Regional Ring Rail Project: హైదరాబాద్‌కు గుడ్ న్యూస్! రీజనల్ రింగ్ రైల్ సర్వేకు గ్రీన్ సిగ్నల్, ఇక పట్టాలెక్కేనా?
హైదరాబాద్‌కు మరో మెగా ప్రాజెక్టు... రీజనల్ రింగ్ రైల్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
Telangana Governor Speech Highlights: హైడ్రా ద్వారా 60 వేల కోట్ల ఆస్తులు కాపాడాం, ఉచిత బస్సుతో మహిళలకు 9 వేల కోట్లు ఆదా: తెలంగాణ గవర్నర్
హైడ్రా ద్వారా 60 వేల కోట్ల ఆస్తులు కాపాడాం, ఉచిత బస్సుతో మహిళలకు 9 వేల కోట్లు ఆదా: తెలంగాణ గవర్నర్
Telangana Rains: తెలంగాణలో నేటి నుంచి 5 రోజులపాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
తెలంగాణలో నేటి నుంచి 5 రోజులపాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
Hyderabad Crime News: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Avinash Reddy: హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
Telangana Assembly: వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
Sreeleela : శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
Iran Dancing Missile: డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
Tamil Nadu Assembly Elections 2026: రజనీ ఫ్యాన్స్ తో కయ్యం పెట్టుకున్న టీవీకే విజయ్ పార్టీ నేత - ఇక రాజకీయం కాదు ఫ్యాన్ వార్స్ తప్పవా?
రజనీ ఫ్యాన్స్ తో కయ్యం పెట్టుకున్న టీవీకే విజయ్ పార్టీ నేత - ఇక రాజకీయం కాదు ఫ్యాన్ వార్స్ తప్పవా?
Vizag Semi-ring Road: భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
Iran War Effect On Vijayawada Hotels: విజయవాడను తాకిన గ్యాస్ సంక్షోభం! హోటల్స్‌లో సాంబార్ కట్!
విజయవాడను తాకిన గ్యాస్ సంక్షోభం! హోటల్స్‌లో సాంబార్ కట్!
Embed widget