అన్వేషించండి

Hyderabad: హైదరాబాద్‌లో అర్ధరాత్రి నిరసనలు, ఆందోళన మరింత తీవ్రం - రంగంలోకి సీఆర్పీఎఫ్

Telngana News: ప్రభుత్వం తలపెట్టిన డీఎస్సీ, గ్రూప్‌ పరీక్షలను వాయిదా వేయాలంటూ నిరుద్యోగ అభ్యర్థులు అర్ధరాత్రి కదం తొక్కారు. అశోక్ నగర్ మెరుపు నిరసనలు చేశారు.

Telugu News: తెలంగాణలో నిరుద్యోగుల నిరసనలు మరింత ఎక్కువ అయ్యాయి. హైదరాబాద్ లో నిరుద్యోగులు అశోక్ నగర్ చౌరస్తా వద్ద గత అర్ధరాత్రి భారీ ఎత్తున ఆందోళనలు చేశారు. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచిన తర్వాతే డిసెంబర్ లో ప్రభుత్వం పరీక్షలు నిర్వహించాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. నిరుద్యోగులు భారీ ర్యాలీతో అశోక్ నగర్ చౌరస్తాలో రాస్తారోకో కూడా నిర్వహించారు. దీంతో ఆ ప్రాంతం అంతా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

డీఎస్సీ, గ్రూప్‌ - 2, గ్రూప్ - 3 పరీక్షలను వాయిదా వేయాలంటూ నిరుద్యోగ అభ్యర్థులు చిక్కడపల్లిలోని సిటీ సెంట్రల్ లైబ్రరీ నుంచి మెరుపు ఆందోళనను అర్ధరాత్రి నిర్వహించారు. అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి ఆర్టీసీ క్రాస్‌రోడ్డు మీదుగా అశోక్‌ నగర్‌ క్రాస్‌ రోడ్ వరకూ చేరుకున్నారు. దాదాపు వందల మంది నిరసన కారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రూప్‌-2, 3 పోస్టులను పెంచాలని, డీఎస్సీని వాయిదా వేయాలని నినాదాలు చేస్తూ రోడ్లపై కూర్చున్నారు.

అశోక్‌ నగర్‌ వద్ద ఆందోళనలో భాగంగా ఓ యువతి నిద్రమాత్రలు మింగింది. దీంతో ఆమెను వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. సీఎం రేవంత్‌ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు సరికాదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అశోక్ నగర్ వద్ద ట్రాఫిక్ మొత్తం స్తంభించిపోవడంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అటు ఇదే డిమాండ్‌తో ఓయూతోపాటు దిల్‌సుఖ్‌ నగర్‌ లో కూడా నిరుద్యోగులు ఆందోళనలు చేశారు. అభ్యర్థులు ఆందోళనకు మరింత తీవ్రం చేయడంతో దిల్‌సుఖ్‌ నగర్‌తో పాటు ఎల్బీ నగర్‌లోనూ పోలీసులు భారీఎత్తున మోహరించారు. అశోక్‌ నగర్‌లో పోలీసులతో పాటు అదనపు సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు. నిరుద్యోగులను బలవంతంగా అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABPTDP revealed reports on TTD Laddus | టీటీడీ లడ్డూల ల్యాబ్ రిపోర్టులు బయటపెట్టిన టీడీపీ | ABP Desamహైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Embed widget