అన్వేషించండి

Hyderabad: దేశంలోనే హైదరాబాద్ టాప్‌.. పదేళ్లలో ఎంత మార్పో..! కేంద్రం తాజా నివేదికలో స్పష్టం

మెట్రో నగరాల్లో 2011-2021 మధ్య కాలంలో అటవీ విస్తీర్ణం గ్రేటర్‌ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 48.66 చదరపు కిలో మీటర్లు పెరిగింది.

గత రెండేళ్ల వ్యవధిలో దేశవ్యాప్తంగా 2,261 చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం పెరిగినట్లుగా ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదికలో వెల్లడైంది. అదే సమయంలో ఈశాన్య భారతంలో అటవీ విస్తీర్ణం తగ్గగా.. ఏపీ, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో అత్యధికంగా అటవీ విస్తీర్ణం పెరిగింది. అంతేకాక, 2019తో పోలిస్తే దేశంలో మడ అడవుల విస్తీర్ణం 17 చదరపు కిలోమీటర్లు మాత్రమే పెరిగింది. ప్రతి రెండేళ్లకు ఓ సారి తయారు చేసే ఈ నివేదికలో కీలక విషయాలు వెల్లడించారు.

దేశంలోని మెట్రో నగరాల్లో 2011-2021 మధ్య కాలంలో అటవీ విస్తీర్ణం గ్రేటర్‌లో అత్యధికంగా 48.66 చదరపు కిలో మీటర్లు పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో 19.91 చదరపు కిలో మీటర్లు పెరిగింది. ఇదే సమయంలో అహ్మదాబాద్‌లో 8.55 చదరపు కిలో మీటర్లు, బెంగళూరులో 4.98 చదరపు కిలో మీటర్ల చొప్పున తగ్గింది. జీహెచ్‌ఎంసీ విస్తీర్ణం 634.18 చదరపు కిలో మీటర్ల పరిధిలో 2011లో కేవలం 33.15 చదరపు కిలో మీటర్ల మేర పచ్చదనం ఉండగా అది 2021లో 81.81 చదరపు కిలో మీటర్లకు మీటర్లకు పెరిగింది. దీంతో నగరంలో పచ్చదనం శాతం 5.23 శాతం నుంచి 12.9 శాతానికి పెరిగినట్లయింది.

Also Read: Hyderabad: తల్లికి అంత్యక్రియలు చేసిన కొడుకు.. వెంటనే అదే శ్మశానంలో ఉరేసుకొని..

తెలంగాణలో కలిసొచ్చిన హరిత హారం
ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్ర ప్రభుత్వం హరితహారం వంటి కార్యక్రమాలతో పచ్చదనం పెంపు కార్యక్రమాలు చేపట్టింది. గ్రేటర్‌ నగరంలో ఇప్పటి వరకు నిర్వహించిన హరిత హారం కార్యక్రమాల్లో భాగంగా దాదాపు 4 కోట్ల  మొక్కలు ప్రభుత్వం తరపున నాటారు. ప్రజలకు పంపిణీ చేసి వారి చేత కూడా మొక్కలు నాటించారు.

హైదరాబాద్‌లో ప్రత్యేకంగా పచ్చదనం పెంచడం కోసం జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌లో గ్రీన్‌ బడ్జెట్‌ పేరిట 10 శాతం నిధులు కేటాయించారు. నగరంలోని దాదాపు 4,850 కాలనీల్లో ఎక్కడా ఖాళీ స్థలం కనబడకుండా మొక్కలు నాటే చర్యలు తీసుకున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో సముద్రపు తుపానులు పెరగడం, వర్షాలు కురవకపోవడం అడవుల విస్తీర్ణంలో మార్పులకు ప్రధాన కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Also Read: అరె ఏంట్రా ఇది.. లోన్ రిజెక్ట్ చేశారని ఏకంగా బ్యాంకునే తగలెట్టేశాడు, అంతా బూడిదే

Also Read: Mahabubnagar: బైక్‌పై లవర్స్ త్రిబుల్ రైడింగ్.. మధ్యలో శవం, ఇంతలో షాకింగ్ సీన్

 

Also Read: Nalgonda Crime: గుడి ముందు మనిషి తలకాయ, ఈ మిస్టరీ కీలక వివరాలు వెలుగులోకి.. మృతుడు ఎవరంటే..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget