అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Hyderabad News: రేపు హైదరాబాద్లో పార్కులు బంద్, కారణం ఏంటంటే?
Hyderabad News: రేపు హైదరాబాద్ లో పార్కులను మూసి ఉంచబోతున్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈనెల 22న అమరవీరుల స్మారకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంబించనున్నారు.
![Hyderabad News: రేపు హైదరాబాద్లో పార్కులు బంద్, కారణం ఏంటంటే? Hyderabad News Public Parks to be Closed in Hyderabad on June 22nd Hyderabad News: రేపు హైదరాబాద్లో పార్కులు బంద్, కారణం ఏంటంటే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/21/fe084c724b0c74bd0ed6e1a7fd2bcdab1687329942301519_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
భాగ్యనగరంలో రేపు పార్కులు బంద్, కారణం ఏంటంటే?
Hyderabad News: హైదరాబాద్ లో గురువారం రోజు పార్కులు మూసి ఉంచనున్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈనెల 22వ తేదీన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎదురుగా ఉన్న అమరవీరుల స్మారకాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సెక్రటేరియట్ పరిసరాల్లో ఉన్న పార్కులకు హెచ్ఎండీఏ సెలవు ప్రకటించింది. సామాన్య ప్రజానీకానికి, పార్కులకు వచ్చే సందర్శకులకు ఇబ్బందులు కల్గకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు పరిధిలో ఉన్న లుంబినీ పార్కు, ఎన్టీఆర్ ఘాట్, ఎన్టీఆర్ గార్డెన్ లను మూసివేయనున్నట్లు హెచ్ఎండీఏ అధికారులు స్పష్టం చేశారు.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ఇండియా
తెలంగాణ
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)