అన్వేషించండి

Telangana Floods: తెలంగాణలో వరద బాధితుల కోసం భారీ విరాళాలు, ఎవరు ఎంతిచ్చారంటే!

Telangana CMRF | తెలంగాణ, ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదలకు ఖమ్మం జిల్లా, విజయవాడలో భారీ నష్టం వాటిల్లింది. ప్రముఖ వ్యాపారవేత్తలు, సంస్థల అధిపతులు తెలంగాణ సీఎం సహాయనిధికి విరాళం ప్రకటించారు.

GMR Apollo hospitals and others huge donation to Telangana CMRF | హైదరాబాద్: రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకోవడానికి అన్ని కార్పొరేషన్లు ముందుకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. సీఎం రేవంత్ పిలుపుతో రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ముఖ్యమంత్రి సహాయ నిధి (CM Relief Fund)కి రూ.2 కోట్ల విరాళం అందజేసింది. కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య మరికొందరు అధికారులు సచివాలయానికి వెళ్లి సీఎంను కలిశారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు విరాళంగా అందించనున్న మొత్తానికిగానూ చెక్కును అందించారు. సీఎం రేవంత్ వారిని అభినందించారు. మిగతా కార్పొరేషన్లు కూడా ఇదే తరహాలో ప్రభుత్వం చేపట్టే సహాయ కార్యక్రమాలకు అండగా నిలవాలని రేవంత్ పిలుపునిచ్చారు.

జీఎంఆర్ గ్రూపు రూ.2.5 కోట్లు విరాళం  
వరద బాధితులను ఆదుకోవడానికి పలు కంపెనీలు, సంస్థలు తమవంతు సహాయంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలను ప్రకటించాయి. జీఎంఆర్ గ్రూపు సంస్థ వరద బాధితులకు సహాయార్థం ఏకంగా రూ. 2.5 కోట్లను విరాళంగా అందజేసింది. విర్చో ల్యాబరేటరీస్ సంస్థ తరఫున కోటి రూపాయల విరాళానికి సంబంధించిన చెక్కును శుక్రవారం నాడు అందజేశారు.  కెమిలాయిడ్స్ లైఫ్ సైన్సెస్ సంస్థ చైర్మన్ కె.రంగరాజు రూ.1 కోటి విరాళం ప్రకటించారు. ఆ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టిలను కలిసి చెక్కును అందించారు.

శ్రీ చైతన్య విద్యా సంస్థల తరఫున విరాళంగా రూ.1 కోటి చెక్కును అందించారు.  ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ సంస్థ ఎండీ రాయల రఘు సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి కోటి రూపాయల విరాళం అందించారు.  అపోలో హాస్పిటల్స్ (Apollo Hospitals) జేఎండీ సంగీతా రెడ్డి రూ.1 కోటి విరాళం ప్రకటించారు. ఆ మేరకు కోటి రూపాయల చెక్కును సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి సహకరించినందుకు ప్రతి ఒక్కరినీ ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు.

Also Read: భారీ విరాళం ప్రకటించిన దగ్గుబాటి హీరోలు - మేము సైతం అంటూ ముందుకొచ్చిన వెంకటేష్, రానా


మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Tirumala News: తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
India vs Bangladesh: ఈ బంగ్లా జట్టుతో అంత ఈజీ కాదు , తొలి టెస్టుకు సర్వం సిద్ధం
ఈ బంగ్లా జట్టుతో అంత ఈజీ కాదు , తొలి టెస్టుకు సర్వం సిద్ధం
Embed widget