అన్వేషించండి

Telangana Crime News: చీమల ఫోబియాతో మహిళ ఆత్మహత్య- కన్నీళ్లు పెట్టిస్తున్న సూసైడ్ లెటర్

myrmecophobia : ఇంట్లో చీమలతో బాధపడుతూ ఉండటం తన వల్ల కాదంటూ తెలంగాణలో ఓ మహిళ సూసైడ్ చేసుకుంది. కుమార్తె జాగ్రత్త అంటూ లెటర్ రాసి పెట్టింది.

Telangana Crime News: ఇంట్లో చీమలు, బొద్దింకలు, బల్లలు సతాయింపుడు మామూలుగా ఉండదు. కొన్నిసార్లు చాలా కోపం వస్తుంది. అలాంటి వాటితోనే భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. పటాన్‌చెరులో జరిగిన ఘటన విన్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. అంతే కాకుండా ఆమె రాసిన లెటర్ గురించి తెలిసి అయ్యో పాపం అంటూ విచారం వ్యక్చం చేస్తున్నారు. 
 
బల్లులు, బొద్దింకలకు భయపడే వాళ్లను మీరు నిత్యం చూస్తూనే ఉంటారు. కానీ సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులోని అమీన్‌పూర్‌లో ఉండే మనీషాకు చీమలంటే భయం. భర్త శ్రీకాంత్, నాలుగేళ్ల కుమార్తెతో కలిసి శర్వాహోమ్స్‌లో ఉంటున్నారు. మనీషాకు చీమలంటే చచ్చేంత భయం. ఇది మానసిక వ్యాధిలా మారింది. ఇది మరీ ఎక్కువగా ఉండటంతో వైద్యులకు కూడా చూపించారు. వారి కొన్ని సలహాలు ఇచ్చారు. 

ఇంటిలో ఉన్న చీమలకు భయపడుతూ, బయట వారి హేళనను తీసుకోలేక మనీషా తీవ్కమైన తీవ్రమైన నిర్ణయం తీసుకుంది. భర్త ఆఫీస్‌కు వెళ్లిపోయిన తర్వాత బెడ్‌రూమ్‌లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. చీమలకు భయపడుతూ బతకడం తన వల్ల కాదని, చనిపోతున్నట్టు అందులో పేర్కొంది. చిన్నారి జాగ్రత్త అంటూ భర్తకు జాగ్రత్తలు చెబుతూ లెటర్ రాసింది. 

సాయంత్రం ఆఫీస్‌ నుంచి ఇంటికి వచ్చిన భర్త బెడ్‌రూమ్ తలుపు మూసి ఉంది. లోపలికి వెళ్లి చూస్తే ఫ్యాన్‌కు మనీషా ఉరివేసుకొని కనిపించింది. షాక్ అయిన శ్రీకాంత్ వెంటనే చుట్టుపక్కల వారిని పిలిచాడు. 

స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు చేరవేశారు. స్పాట్‌కు వచ్చిన పటాన్ చెరు పోలీసులు లెటర్ స్వాధీనం చేసుకున్నారు. వెంటనే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
Advertisement

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget