అన్వేషించండి

Etela Rajender: టీఆర్ఎస్ పాలనకు చరమగీతం... ఆట ఇప్పుడే మొదలైంది కేసీఆర్... ఎమ్మెల్యే ఈటల హాట్ కామెంట్స్

టీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడాలని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. 2023లో ప్రజలు టీఆర్ఎస్ పాలనకు పాతరేసి బీజేపీని గెలిపిస్తారని ఈటల స్పష్టం చేశారు.

సీఎం కేసీఆర్‌ పాలనకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందని హుజూరాబాద్​ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. 2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. ఒక్క ఉపఎన్నికకు అధికార పార్టీ రూ.500 కోట్లు ఖర్చు చేసిందని ఈటల రాజేందర్ ఆరోపించారు. కేసీఆర్‌ ఇచ్చే తాయిలాలకు ఆశపడి ఎన్నికల కమిషన్ అధికారులు‌, పోలీసులు పనిచేశారని ఈటల ఆరోపించారు. అధికార యంత్రాంగంపై సీఎం కేసీఆర్‌ ఒత్తిడి చేశారన్నారు. సీఐలు, ఎస్సైలు స్థానిక నాయకులను బెదిరించారని, ఆ ఆడియోలు తన వద్ద ఉన్నాయని వారిపై చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నించారు. 2023లో ప్రజలు టీఆర్ఎస్ పాలనకు పాతరేసి బీజేపీని గెలిపిస్తారని ఈటల రాజేందర్‌ అన్నారు.

ఈటలకు ఘనంగా సన్మానం

హుజూరాబాద్​ఉపఎన్నికలో భారీ మెజార్టీతో గెలిచిన ఈటల ఇవాళ హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. ఆ పార్టీ నాయకులు, శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఘనంగా సన్మానించారు. భారీ ర్యాలీగా బయలుదేరిన ఈటల రాజేందర్‌ మొదట గన్‌పార్క్‌ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. శామీర్‌పేట్‌ నుంచి గన్‌పార్క్‌ వరకు ఈటల విజయోత్సవ ర్యాలీ సాగింది. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్న ఈటలను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీలు జితేందర్‌రెడ్డి, వివేక్ ఘనంగా సన్మానించారు.Etela Rajender: టీఆర్ఎస్ పాలనకు చరమగీతం... ఆట ఇప్పుడే మొదలైంది కేసీఆర్... ఎమ్మెల్యే ఈటల హాట్ కామెంట్స్

ఆట ఇప్పుడే మొదలైంది కేసీఆర్

అనంతరం మాట్లాడిన ఈటల తెలంగాణ ప్రజలు ఆకలినైనా భరిస్తారు కానీ ఆత్మగౌరవాన్ని కోల్పోరన్నారు. ఉద్యమాలతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ ప్రజలను బానిసలుగా చూస్తున్నారన్నారు. తన విజయం హుజూరాబాద్‌ ప్రజలకు అంకితమన్నారు. ఆట ఇప్పుడే మొదలైందని ఈటల అన్నారు. దళితబంధు పథకం పాత ఆలోచన అయితే హుజూరాబాద్‌ ఎన్నిక వరకూ ఎందుకు ఆగారని ప్రశ్నించారు. దళితబంధు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కు ఎన్నికలు వచ్చినప్పుడే ప్రజలు గుర్తుకొస్తారన్నారు. ఐటీ హబ్‌ హైదరాబాద్‌లో యువతకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ఈటల ప్రశ్నించారు. టీఆర్ఎస్ మానిఫెస్టో ఎందుకు అమలు చేయడంలేదో చెప్పాలన్నారు. Etela Rajender: టీఆర్ఎస్ పాలనకు చరమగీతం... ఆట ఇప్పుడే మొదలైంది కేసీఆర్... ఎమ్మెల్యే ఈటల హాట్ కామెంట్స్

కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఈటల రాజేందర్‌ను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, జితేందర్‌రెడ్డి, వివేక్‌, భాజపా శ్రేణులు ఘనంగా సన్మానించారు. అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ నిజాయితీకి ప్రతిరూపంగా ఈటల రాజేందర్‌ పనిచేశారని అభినందించారు. కేసీఆర్‌ మాటలను హుజూరాబాద్‌ ప్రజలు నమ్మలేదన్నారు. హుజూరాబాద్‌ ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు తీసుకొస్తుందన్నారు. ఉప ఎన్నికలో లబ్ధికోసమే దళితబంధు పథకం హడావుడిగా అమలుచేశారని ఆరోపించారు. టీఆర్ఎస్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా కవులు, కళాకారులు, మేధావులు కలిసి పనిచేశారన్నారు. హనుమకొండలో విజయగర్జన కాదు కల్వకుంట్ల గర్జన పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని కిషన్ రెడ్డి అన్నారు. 

Also Read: ఎవరీ దీపా మోహనన్.. ఎంజీ యూనివర్సిటీలో నిరాహార దీక్ష ఎందుకు చేస్తున్నారు?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget