అన్వేషించండి

Dasoju Sravan Kumar : ధనిక రాష్ట్రంలో ఎలుకల కొరికి వ్యక్తి మృతి, సీఎం కేసీఆర్ పై మర్డర్ కేసు పెట్టాలి : దాసోజు శ్రవణ్ కుమార్

Dasoju Sravan Kumar : గ్రేటర్ హైదరాబాద్ ని మరో బ్యాంకాక్ గా మార్చేశారని కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ ఆరోపించారు. గ్లోబల్ సిటీగా ఉన్న హైదరాబాద్ ఇప్పుడు గ్రేట్ డ్రగ్ సిటీగా మార్చేశారని విమర్శించారు.

Dasoju Sravan Kumar : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఎలుకలు కొరికిన ఘటనలో బాధితుడు శ్రీనివాస్ మృతి చెందడం బాధాకరమని ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి డా.దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యానికి ఈ ఘటన నిదర్శనమన్నారు. ఈ మరణానికి కారణం ముమ్మాటికీ ప్రభుత్వం నిర్లక్ష్యమే అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై మర్డర్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. 

''ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి. ధనిక రాష్ట్రం అని చెబుతున్నారు. ధనిక రాష్ట్రంలోని ఓ హాస్పిటల్ లో ఎలుకలు కొరికి ఓ వ్యక్తి చనిపోయాడు. ఇంతకంటే దుర్మార్గం ఏమైనా వుంటుందా?  గతంలో అనేక సందర్భాల్లో ఎంజీఎం హాస్పిటల్ పై ఫిర్యాదులు వచ్చాయి. అక్కడ మౌలిక వసతులు, వైద్య పరికారాలు లేవని  కథనాలు వెలువడ్డాయి. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు. చివరికి ఒక మనిషి చావుకి కారణమయ్యారు. ఈ చావుకి కేసీఆర్ బాధ్యత వహించాలి. ఇది ముమ్మాటికీ టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వలన జరిగిన మరణం. ఈ ఘటనలో కేసీఆర్ పై మర్డర్ కేసు పెట్టాలి'' అని డిమాండ్ చేశారు దాసోజు శ్రవణ్.  

ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వాటిని మూసివేయండి 

హైదరాబద్ లో వెలుగు చూస్తున్న డ్రగ్స్ మాఫియాపై స్పందించిన దాసోజు శ్రవణ్... ''గ్రేటర్ హైదరాబాద్ గ్రేటర్ డ్రగ్ హబ్ గా మారింది. గ్రేటర్ ని మరో బ్యాంకాక్ గా మార్చింది టీఆర్ఎస్. 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేనాటికే హైదరాబాద్ గ్లోబల్ సిటీ. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం గ్లోబల్ సిటీని కాస్త గ్రేట్ డ్రగ్ సిటీగా మార్చింది. స్కూల్స్, హాస్పిటల్స్ కట్టించండని టీఆర్ఎస్ కి అధికారం ఇస్తే వీధికో వైన్ షాప్ గల్లీకో పబ్బు, రోడ్డుకో క్లబ్బు అన్నట్టు యువతని మత్తులో ముంచే కార్యక్రమం చేపట్టింది టీఆర్ఎస్'' అని విమర్శించారు. ఇంటర్ నేషనల్ యూనివర్శిటీ తీసుకురావాలని ప్రజలు ఆశపడితే టీఆర్ఎస్ ప్రభుత్వం ప్లే బాయ్ క్లబ్ ని తీసుకొచ్చి డ్రగ్స్ కల్చర్ ని ప్రోత్సహించిందని దాసోజు శ్రవణ్ ఆరోపించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు  బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లో పబ్బులు, క్లబ్బులు నడుపుతున్నారన్నారు.  ప్రజా ప్రతినిధులే పబ్బులు క్లబ్బులు నడపడం అత్యంత హేయమని విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి వుంటే జుబ్లీహిల్స్, బంజారాహిల్స్ , మాదాపూర్ గచ్చిబౌలి పరిసర ప్రాంతాల్లోని పబ్బులు, పేకాట అడ్డాలను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేశారు. 

Also Read : Banjara Hills Drugs Case : బంజారాహిల్స్ డ్రగ్స్ కేసులో నలుగురి అరెస్టు, వెలుగులోకి సంచలన విషయాలు!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget