అన్వేషించండి

Niranjan Reddy : గోధుమల సేకరణ అంటే గోధుమ పిండి సేకరిస్తారా?- కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పై మంత్రి నిరంజ్ రెడ్డి ఫైర్

Niranjan Reddy On Piyush Goyal : తెలంగాణ రైతుల పట్ల కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన ఆరోపణలపై మంత్రి స్పందించారు.

Niranjan Reddy On Piyush Goyal : కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అహంకారపూరితంగా మాట్లాడారని తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. షీయూష్ గోయల్ తో సమావేశం అనంతరం దిల్లీలోని తెలంగాణ భవన్ లో మంత్రులు, ఎంపీలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మంత్రి నిరంజన్ రెడ్డి కేంద్రం తీరుపై మండిపడ్డారు. సమావేశానికి ముందే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మీడియా ముందుకు వచ్చి తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారన్నారు. తెలంగాణ రైతులను తప్పుదారి పట్టించేందుకు పీయూష్ గోయల్ ప్రయత్నించారన్నారు. రాష్ట్రంలో పండిన పంట కొనుగోలు బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని మంత్రి అన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై కేంద్రానికి అవగాహన లేదన్నారు. ధాన్యం సేకరణకు, పప్పు దినుసుల సేకరణకు కూడా కేంద్రానికి తేడా తెలియడం లేదన్నారు. వడ్డను వడ్ల రూపంలో సేకరించాలని డిమాండ్ చేశారు. గోధుమల సేకరణ అంటే గోధుమ పిండి సేకరిస్తారా? అని మంత్రి ప్రశ్నించారు.

ప్రధాని క్షమాపణలు చెప్పిన విషయం మర్చిపోయారా?

కేంద్రం దేశ రైతులను రోడ్డు మీద నిలబెట్టి, దాదాపు 700 మంది చావుకు కారణమైందని మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. ఆఖరికి రైతులకు ప్రధాని క్షమాణలు చెప్పి చట్టాలు వెనక్కి తీసుకున్నారని గుర్తుచేశారు. తెలంగాణ బీజేపీ నేతలు కొనిపిస్తాం మీరు వరి వేయండని రైతులను మోసం చేశారన్నారు. తెలంగాణ రైతులకు విజ్ఞప్తి చేసి 50 లక్షల ఎకరాల వరి సాగును 30 లక్షలకు తగ్గించామన్నారు. కేంద్రంలో పేదల ప్రభుత్వం కాదని, వ్యాపారాత్మక ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం రైతులకు నీళ్లు, కరెంటు ఇచ్చి, రైతుబంధు, రైతు బీమా పథకాలు ద్వారా పంటల సాగును ప్రోత్సహిస్తుందన్నారు. ఇవన్నీ చేస్తున్నందుకు రైతు వ్యతిరేక ప్రభుత్వమా? అని ప్రశ్నించారు. 

నాన్ బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఇబ్బంది పెడుతోంది 

2022కి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న కేంద్రం కనీసం పండించిన ధాన్యాన్ని కొనడంలేదని మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ రైతాంగానికి కేంద్రం క్షమాపణలు చెప్పే పరిస్థితి త్వరలోనే వస్తుందని మంత్రి అన్నారు.  మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు సమాఖ్య స్ఫూర్తి లేదని, కేంద్రం వివక్ష చూపుతుందని 2013లో రైతులతో సమావేశం పెట్టిన విషయం మర్చిపోయారా అని మంత్రి ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చాక సమాఖ్య స్ఫూర్తి మర్చిపోయారని విమర్శించారు. జీడీపీ పెంపుదలలో కేంద్రం పూర్తిగా విఫలమైందన్నారు. నిరుద్యోగాన్ని నియంత్రించడంలోనూ కేంద్రం విఫలమైందన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. బీజేపీ అధికారంలో లేనిచోట ఇతర పార్టీల ప్రభుత్వాలను కేంద్రం ఇబ్బందులు పెడుతున్నది వాస్తవం అని మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. 

 

టాప్ హెడ్ లైన్స్

LB Nagar Police Constable Suicide: ఎల్బీ నగర్ పీఎస్‌లో ఉరి వేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య
ఎల్బీ నగర్ పీఎస్‌లో ఉరి వేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య
Breaking News: గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Rebel BRA MLAs looking back | ఫిరాయింపు ఎమ్మెల్యేల ‘రివర్స్ గేర్’.. గులాబీ గూటివైపు చూపులు?
Rebel BRA MLAs looking back | ఫిరాయింపు ఎమ్మెల్యేల ‘రివర్స్ గేర్’.. గులాబీ గూటివైపు చూపులు?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: పర్మిషన్ లేకుండా ర్యాలీలు.. పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదు
పర్మిషన్ లేకుండా ర్యాలీలు.. పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదు
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Embed widget