అన్వేషించండి

Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, కేంద్రం కీలక వ్యాఖ్యలు

Kaleswaram Project : కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదాపై కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి లోక్ సభలో అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది.

Kaleshwaram Project : తెలంగాణకు కేంద్రం మరోసారి షాక్ ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్రం స్పష్టం చేసింది. లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర జల శక్తి సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు లిఖిత  పూర్వక సమాధానం ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అంశంపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ప్రాజెక్టుకు జాతీయ హోదా అర్హత లేదని తేల్చిచెప్పింది. కాళేశ్వరానికి పెట్టుబడుల అనుమతులు కూడా లేవని కేంద్రం స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని సీఎం కేసీఆర్ కోరారని కేంద్ర సహాయ మంత్రి తెలిపారు. అయితే ఈ ప్రాజెక్టుకు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ లేదన్నారు.  

ఇన్వెస్టిమెంట్ క్లియరెన్స్ లేదు 

కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. అయితే ఈ ప్రాజెక్టుపై కేంద్రం ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. తెలంగాణ ప్రభుత్వం ఈ అంశాన్ని వీలుదొరికప్పుడల్లా కేంద్రం దృష్టికి తీసుకెళ్లేది. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలంటే హైపవర్ స్టీరింగ్ కమిటీ పరిశీలించాలి.  హైపవర్ కమిటీ అనుమతిస్తేనే జాతీయ హోదా ప్రకటించే అవకాశం ఉంటుంది.  కాళేశ్వరానికి పెట్టుబడుల క్లియరెన్స్ కూడా లేదని కేంద్రం తెలిపింది.  జాతీయ ప్రాజెక్టుల జాబితాలో కాళేశ్వరం ప్రాజెక్టును చేర్చే అవకాశం లేదని అని కేంద్రజలశక్తిశాఖ సహాయకమంత్రి బిశ్వేశ్వర్ తుడు లోక్ సభలో గురువారం తెలిపారు.  

ప్రాజెక్టుపై విమర్శలు 

తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయంగా చర్చ జరుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ప్రతిపక్షాలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ ప్రాజెక్టును చేపట్టింది. గోదావరి నది నీటి ఎత్తిపోస్తూ లక్షల ఎకరాలకు నీరు ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది.  ప్రపంచంలో ఇలాంటి భారీ ఎత్తిపోతల ప్రాజెక్టు ఎక్కడా లేదని చాలా సందర్భాల్లో తెలిపింది. ఇటీవల వరదలకు కాళేశ్వర ప్రాజెక్టులోని పంప్ హౌస్ మునిగిపోయింది. దీనిపై ప్రతిపక్షాలు మళ్లీ విమర్శలు చేశారు. తప్పుడు డిజైన్ల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించాయి. వరదలో మునిగిపోయిన పంపు హౌస్ లు తిరిగి పనిచేయాలంటే వందల కోట్ల ఖర్చు అవుతుందని విమర్శలు చేశారు. అయితే ఈ విమర్శలను రాష్ట్ర ప్రభుత్వం కొట్టిపడేసింది. పంప్ హౌజ్‌ల మరమ్మతులకు  ఖర్చు రూ.20 కోట్లకు మించదని తెలిపింది. మరమ్మతు బాధ్యత ప్రాజెక్టు కాంట్రాక్టర్లదే అని తేల్చిచెప్పింది. ప్రభుత్వం పై ఎటువంటి భారం పడదని తెలిపింది.  

 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

BRS MLAs Walk Out: మూసీలో లక్షన్నర కోట్ల దోపిడీ! సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్: కేటీఆర్
మూసీలో లక్షన్నర కోట్ల దోపిడీ! సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్: కేటీఆర్
CM Revanth Musi Revival Project: అగ్నిపరీక్షగా మూసి ప్రక్షాళన - మాటలకే ఇంత కాలం మరి చేతలెప్పుడు?
అగ్నిపరీక్షగా మూసి ప్రక్షాళన - మాటలకే ఇంత కాలం మరి చేతలెప్పుడు?
YouTuber Murder: యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్య.. కత్తితో పొడిచి, గొంతు నులిమి చంపిన భర్త!
యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్య.. కత్తితో పొడిచి, గొంతు నులిమి చంపిన భర్త!
Moinabad Farmhouse Drugs Case: మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో సంచలనం- 9 మంది అధికారులతో సిట్ ఏర్పాట్లు!
మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో సంచలనం- 9 మంది అధికారులతో సిట్ ఏర్పాట్లు!

వీడియోలు

GHMC Rides on Chicken Shops | కుళ్లిన చికెన్ అమ్మేస్తున్న దుకాణంపై జీహెచ్ఎంసీ అధికారుల దాడులు | ABP Desam
Vaibhav Suryavanshi Chat With Rahul Dravid | ద్రవిడ్ కు వైభవ్ షాకింగ్ రిప్లై | ABP Desam
Abhishek about Mahesh Babu & Allu Arjun | తెలుగు సినిమాలపై అభిషేక్ శర్మ క్రేజీ కామెంట్స్ | ABP Desam
IPL 2026 Matches in Chinnaswamy Stadium | ఆర్సీబీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ | ABP Desam
Vaibhav Suryavanshi Gayle IPL Record | వైభవ్ సూర్యవంశీ సంచలన ఛాలెంజ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Big Relief For Fliers: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్! ఉచిత సీట్లు, ఛార్జీల మోతకు చెక్ - DGCA కొత్త రూల్స్
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్! ఉచిత సీట్లు, ఛార్జీల మోతకు చెక్ - DGCA కొత్త రూల్స్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్.. ఎవరినీ ఉపేక్షించేది లేదన్న చంద్రబాబు
డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్.. ఎవరినీ ఉపేక్షించేది లేదన్న చంద్రబాబు
Amaravati Progress: అమరావతి పనుల్లో ఊహించినంతగా లేని పురోగతి - రెండో దశ భూసమీకరణపై ప్రభావం- ప్రభుత్వ ప్లానేంటి?
అమరావతి పనుల్లో ఊహించినంతగా లేని పురోగతి - రెండో దశ భూసమీకరణపై ప్రభావం- ప్రభుత్వ ప్లానేంటి?
Moinabad Farmhouse Drugs Case: మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో సంచలనం- 9 మంది అధికారులతో సిట్ ఏర్పాట్లు!
మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో సంచలనం- 9 మంది అధికారులతో సిట్ ఏర్పాట్లు!
Pithapuram Varma: పిఠాపురం వ‌ర్మ‌కు భారీ నజరానా! కాకినాడ‌లో 5 స్టార్ హోట‌ల్‌కు 3.4 ఎక‌రాలు కేటాయించిన ప్రభుత్వం
పిఠాపురం వ‌ర్మ‌కు భారీ నజరానా! కాకినాడ‌లో 5 స్టార్ హోట‌ల్‌కు 3.4 ఎక‌రాలు కేటాయించిన ప్రభుత్వం
Fatty Liver : కాలేయ ఆరోగ్యం కోసం రోజూ 5 టిప్స్ ఫాలో అవ్వండి.. ఫ్యాటీ లివర్​ పూర్తిగా దూరమవుతుంది
కాలేయ ఆరోగ్యం కోసం రోజూ 5 టిప్స్ ఫాలో అవ్వండి.. ఫ్యాటీ లివర్​ పూర్తిగా దూరమవుతుంది
YouTuber Murder: యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్య.. కత్తితో పొడిచి, గొంతు నులిమి చంపిన భర్త!
యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్య.. కత్తితో పొడిచి, గొంతు నులిమి చంపిన భర్త!
Karnataka Rains: కర్ణాటకలో వడగళ్ల వాన.. మినీ కాశ్మీర్‌గా మారిన రోడ్లు- సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
కర్ణాటకలో వడగళ్ల వాన.. మినీ కాశ్మీర్‌గా మారిన రోడ్లు- సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
Embed widget