అన్వేషించండి

Telangana PCC Chief: టీపీసీసీ చీఫ్‌గా మహేశ్ కుమార్ గౌడ్ ఖరారు! అధికారికంగా వెల్లడించనున్న హైకమాండ్

Telangana Politics | టీపీసీసీ చీఫ్ ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు ముగిసింది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ పేరును కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

Mahesh Kumar Goud to be next TPCC Chief | హైదరాబాద్: పీసీసీ పగ్గాలు చేపట్టే విషయంలో రేవంత్ రెడ్డి వారసుడు ఎవరు అన్న ఉత్కంఠకు తెర పడింది. తెలంగాణ పీసీసీ నూతన అధ్యక్షుడిగా ప్రస్తుత వర్కింగ్ ప్రసిడెండ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ను కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసినట్లు సమాచారం. నేడు, లేక ఒకట్రెండు రోజుల్లో ఆయన పేరును కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా వెళ్లడించనుంది. పీసీసీ అధ్యక్షుడి రేసులో కాంగ్రెస్ మంత్రులు సహా ముఖ్యనేతలు కొందరు పోటీ పడ్డారు. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు కోమటిరెడ్డి బ్రదర్స్, జగ్గారెడ్డి, మధుయాష్కీ గౌడ్,  బలరాం నాయక్, సీతక్క పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం సాగింది. అయితే చివరికి రేసులో మహేశ్ కుమార్ గౌడ్, బలరాం నాయక్ లు పోటీ పడ్డారు. 

మహేష్ గౌడ్‌కు కలిసొచ్చిన అంశాలివే.. 
సీఎం రేవంత్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యం, బీసీ నాయకుడు కావడం, ఎన్.ఎస్. యూ ఐ నుండి పార్టీలో ఎదిగిన నేతగా మహేశ్ కుమార్ గౌడ్ కు కలిసి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పాటు  పీసీసీ చీఫ్ గా  మహేశ్ కుమార్ గౌడ్ కే సీఎం రేవంత్ రెడ్డి మద్ధతు తెలపడంతో  పార్టీ, ప్రభుత్వం మధ్య సన్వయం చెడిపోకుండా ఇరువురు తమ బాధ్యతలను నిర్వరిస్తారన్న కారణంతో కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ మద్దతు ఇచ్చిన మహేశ్ కుమార్ గౌడ్ కే పట్టం కట్టినట్లు సమాచారం. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, ఆ యా పార్టీల నుండి  చేరికలు, పాత నాయకులు- కొత్తగా చేరిన నాయకుల మధ్య సమన్వయం సాధించడం కొత్త పీసీసీ చీఫ్ టాస్క్ గా అధిష్టానం సూచించినట్లు సమాచారం. 

వచ్చే ఎన్నికలకు బలమైన శక్తిగా కాంగ్రెస్ 
అంతే కాకుండ రానున్న రోజుల్లో జరిగే సంస్థాగత ఎన్నికల్లో కాంగ్రెస్ ను  గెలిపించడం, వచ్చే శాసనసభ ఎన్నికల నాటికి కాంగ్రెస్ ను బలమైన శక్తిగా రూపొందించడం ప్రస్తుత పీసీసీ  అధ్యక్షుడి కర్తవ్యం. ఉమ్మడి  రాష్ట్రంలో వైఎస్సార్ -  డీఎస్ ( డి. శ్రీనివాస్) హయాంలో ఓసీ- బీసీ ఫార్ములా లా ఇప్పుడు రేవంత్ రెడ్డి – మహేశ్ కుమార్ గౌడ్ ల జోడి కాంగ్రెస్ కు మహర్ధశ పట్టిస్తుందన్న ఆశాభావం ఢిల్లీ పెద్దలు వ్యక్తం చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే డీఎస్ సైతం నిజామాబాద్ జిల్లా నుండే పీసీసీ చీఫ్ గా రెండు పర్యాయాలు బాధ్యతలు నిర్వర్తించారు. ఇటీవలే ఆయన కన్నుమూసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే జిల్లా కు తిరిగి పీసీసీ పగ్గాలు దక్కడం విశేషం.  

శాసన సభ  ఎన్నికలు, పార్లమెంట్ఎన్నికలు ముగియడంతో ఇక  సీఎం రేవంత్ రెడ్డి పాలనా పరమైన అంశాల్లో పట్టు సాధించడమే కాకుండా, ప్రజలు ఇచ్చిన వాగ్ధానాల అమలులో  పని చేయాల్సి ఉంది కాబట్టి త్వరగా పీసీసీ బాద్యతలు మరొకరికి అప్పగించాలని హై కమాండ్  పార్లమెంట్ ఎన్నికలు ముగియగానే  పార్టీకి కొత్త సారధిని ఎంపిక చేసేందుకు త్వరగా నిర్ణయం తీసుకుంది. ఆషాఢమాసం రాక ముందే పీసీసీ చీఫ్ ను అంటే ఇవాళ లేకపోతే త్వరలోనే అధికారకంగా వెళ్లడించనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Latest News:ఎకరా భూమి 99 పైసలకే- వైజాగ్‌లో 21.16 ఎకరాలు టీసీఎస్‌కు కేటాయింపునకు సర్కారు అంగీకారం
ఎకరా భూమి 99 పైసలకే- వైజాగ్‌లో 21.16 ఎకరాలు టీసీఎస్‌కు కేటాయింపునకు సర్కారు అంగీకారం
CM Revanth Reddy: నేటి నుంచి 7 రోజులపాటు జపాన్‌లో పర్యటించనున్న రేవంత్ రెడ్డి, రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యం
నేటి నుంచి 7 రోజులపాటు జపాన్‌లో పర్యటించనున్న రేవంత్ రెడ్డి, రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యం
AP Cabinet decisions: ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆర్డినెన్స్‌కు గ్రీన్ సిగ్నల్ - మే 2న అమరావతికి మోదీ- కేబినెట్‌లో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే
ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆర్డినెన్స్‌కు గ్రీన్ సిగ్నల్ - మే 2న అమరావతికి మోదీ- కేబినెట్‌లో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే
Gold and Silver Prices: బంగారం, వెండి ధరల్లో భారీ హెచ్చు తగ్గులు..ఏ ఏ నెలల్లో పుత్తడి ధర తగ్గుతుందో ఇదిగో పూర్తి సమాచారం!
బంగారం, వెండి ధరల్లో భారీ హెచ్చు తగ్గులు..ఏ ఏ నెలల్లో పుత్తడి ధర తగ్గుతుందో ఇదిగో పూర్తి సమాచారం!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

PBKS vs KKR Match Highlights | కేకేఆర్ పై 16 పరుగుల తేడాతో పంజాబ్ సెన్సేషనల్ విక్టరీ | ABP DesamMS Dhoni Player of the Match vs LSG | ఆరేళ్ల తర్వాత తొలిసారి IPL 2025 లో ధోని కి అవార్డ్PBKS vs KKR Match preview IPL 2025 | నేడు పంజాబ్ ను ఢీకొట్టనున్న కోల్ కతాRishabh Pant 63 vs CSK | IPL 2025 సీజన్ లో తొలిసారి టచ్ లోకి వచ్చిన రిషభ్ పంత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Latest News:ఎకరా భూమి 99 పైసలకే- వైజాగ్‌లో 21.16 ఎకరాలు టీసీఎస్‌కు కేటాయింపునకు సర్కారు అంగీకారం
ఎకరా భూమి 99 పైసలకే- వైజాగ్‌లో 21.16 ఎకరాలు టీసీఎస్‌కు కేటాయింపునకు సర్కారు అంగీకారం
CM Revanth Reddy: నేటి నుంచి 7 రోజులపాటు జపాన్‌లో పర్యటించనున్న రేవంత్ రెడ్డి, రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యం
నేటి నుంచి 7 రోజులపాటు జపాన్‌లో పర్యటించనున్న రేవంత్ రెడ్డి, రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యం
AP Cabinet decisions: ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆర్డినెన్స్‌కు గ్రీన్ సిగ్నల్ - మే 2న అమరావతికి మోదీ- కేబినెట్‌లో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే
ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆర్డినెన్స్‌కు గ్రీన్ సిగ్నల్ - మే 2న అమరావతికి మోదీ- కేబినెట్‌లో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే
Gold and Silver Prices: బంగారం, వెండి ధరల్లో భారీ హెచ్చు తగ్గులు..ఏ ఏ నెలల్లో పుత్తడి ధర తగ్గుతుందో ఇదిగో పూర్తి సమాచారం!
బంగారం, వెండి ధరల్లో భారీ హెచ్చు తగ్గులు..ఏ ఏ నెలల్లో పుత్తడి ధర తగ్గుతుందో ఇదిగో పూర్తి సమాచారం!
Tamannaah Bhatia: తమన్నా ఫేవరెట్ ఫుడ్ ఏంటో తెలుసా? ఇలాంటి వింత కాంబో ప్రపంచంలో ఇంకెవ్వరూ ఇష్టపడరేమో
తమన్నా ఫేవరెట్ ఫుడ్ ఏంటో తెలుసా? ఇలాంటి వింత కాంబో ప్రపంచంలో ఇంకెవ్వరూ ఇష్టపడరేమో
Earthquake: అఫ్గాన్‌లో భారీ భూకంపం, భారత్‌లో పలు ఉత్తరాది రాష్ట్రాల్లో కంపించిన భూమి
అఫ్గాన్‌లో భారీ భూకంపం, భారత్‌లో పలు ఉత్తరాది రాష్ట్రాల్లో కంపించిన భూమి
CM Chandrababu: కేంద్ర గిరిజన యూనివర్సిటీ నిర్మాణానికి ప్రభుత్వం పూర్తి సహకారం, ప్రధానికి సీఎం చంద్రబాబు లేఖ
కేంద్ర గిరిజన యూనివర్సిటీ నిర్మాణానికి ప్రభుత్వం పూర్తి సహకారం, ప్రధానికి సీఎం చంద్రబాబు లేఖ
IPL 2025 KKR VS PBKS Result Update:  చరిత్ర సృష్టించిన పంజాబ్ .. లీగ్ లో లోయెస్ట్ స్కోరును డిఫెండ్ చేసిన కింగ్స్.. 16 రన్స్ తో కేకేాఆర్ ఓటమి.. రాణించిన ప్రభు సిమ్రాన్, చాహల్
చరిత్ర సృష్టించిన పంజాబ్ .. లీగ్ లో లోయెస్ట్ స్కోరును డిఫెండ్ చేసిన కింగ్స్.. 16 రన్స్ తో కేకేాఆర్ ఓటమి.. రాణించిన ప్రభు సిమ్రాన్, చాహల్
Embed widget