అన్వేషించండి

Siddipet Army Jawan: డ్యూటీలో చేరేందుకు బయల్దేరిన సిద్దిపేట జవాను.. ఆచూకీ గల్లంతు, అందరిలో ఆందోళన

నవంబరు 16న జవాను 20 రోజుల పాటు సెలవు పెట్టి స్వగ్రామం వెళ్లారు. తిరిగి విధులకు హాజరయ్యేందుకు ఇంటి నుంచి బయలు దేరారు. ఢిల్లీ ఎయిర్ పోర్టు వరకూ వెళ్లారు. అక్కడి నుంచి ఆయన ఆచూకీ గల్లంతైంది.

తెలంగాణలో ఓ ఆర్మీ జవాను ఉత్తరాదిలో కనిపించకుండా పోవడం కలకలం రేపుతోంది. పంజాబ్‌లోని భాటిండా సమీపంలో ఫరీద్ కోట్‌లో తన విధులకు డిసెంబరు 7వ తేదీన రిపోర్ట్ చేయాల్సి ఉండగా, అప్పటి నుంచి ఆయన ఆచూకీ గల్లంతైంది. తెలంగాణలో సిద్దిపేట జిల్లా పోతిరెడ్డిపల్లి చెందిన బి. సాయి కిరణ్ రెడ్డి అనే ఆర్మీ జవాను ఇంటి నుంచి విధులకు వచ్చే క్రమంలో కనిపించకుండా పోయారు. అంతకుముందు నవంబరు 16న ఆయన 20 రోజుల పాటు సెలవు పెట్టి స్వగ్రామం వెళ్లారు. తిరిగి విధులకు హాజరయ్యేందుకు ఇంటి నుంచి బయలు దేరారు. ఢిల్లీ ఎయిర్ పోర్టు వరకూ వెళ్లారు. అక్కడి నుంచి ఆయన ఆచూకీ గల్లంతైంది.

చేర్యాల పోలీస్ స్టేషన్‌లో సాయి కిరణ్ తండ్రి పటేల్ రెడ్డి నమోదు చేసిన ఫిర్యాదు ప్రకారం.. తన కుమారుడు పంజాబ్‌లో విధులకు హాజరయ్యేందుకు డిసెంబరు 5న సాయంత్రం ఇంటి నుంచి బయలుదేరాడని తెలిపారు. రాత్రి 8 గంటలకు హైదరాబాద్ విమానాశ్రయంలో విమానం ఎక్కాడని పేర్కొన్నారు. కానీ, డిసెంబరు 6, డిసెంబరు 7 తేదీల్లో ఆయన నుంచి ఏ సమాధానమూ రాలేదని పేర్కొన్నాడు. కనీసం ఫోన్ కూడా కలవని పరిస్థితి నెలకొందని వెల్లడించాడు. 

జవాను కనిపించకుండా పోవడంతో సిద్దిపేటలోని అతని ఇంట్లో తీవ్ర ఆందోళన నెలకొంది. పంజాబ్ ఫరీద్ కోట్‌లో సాయి కిరణ్ హాజరు కాలేదని ఆర్మీ కెప్టెన్ ఫోన్ చేసి తండ్రి పటేల్ రెడ్డి చెప్పారు. దీంతో ఆందోళన మరింత తీవ్రమైంది. 

ఈ క్రమంలో ఆర్మీ అధికారులు విచారణ చేపట్టారు. తొలుత ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. అందులో రికార్డయిన దృశ్యాల ప్రకారం.. సాయి కిరణ్ డిసెంబరు 6 సాయంత్రం ఎయిర్ పోర్టు నుంచి బయటకు వచ్చినట్లు తేల్చారు. దీంతో ఆర్మీ అధికారులు ఈ విషయాన్ని సాయి కిరణ్ కుటుంబానికి తెలియజేశారు. ప్రస్తుతం పంజాబ్ పోలీసులు సాయి కిరణ్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

Also Read: అత్త గొంతుపై గడ్డ పారతో పొడిచి చంపిన అల్లుడు, ఆ తర్వాత భార్యపై కూడా.. ఇంతలో..

Also Read: Dharmapuri Arvind: బీజేపీ అధిష్ఠానం దృష్టి పడింది.. కొద్ది రోజుల్లో TSలో మరిన్ని సంచలనాలు: ధర్మపురి అర్వింద్

Also Read:  ‘అఖండ’ను చూసిన చంద్రబాబు, సినిమాను ఏపీతో ముడిపెట్టి... ఏమన్నారంటే?

Also Read: ప్రేక్షకులు థియేటర్లకు రావడం కోసమే ఎన్టీఆర్, చరణ్! ఆ తర్వాత... - రాజమౌళి ఏమన్నారంటే?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి  

టాప్ హెడ్ లైన్స్

Breaking News: వచ్చే ఏడాదికి గిరిజన ప్రాంత స్కూల్స్ అన్నింటికీ సొంత భవనాలు: మంత్రి నారా లోకేష్
వచ్చే ఏడాదికి గిరిజన ప్రాంత స్కూల్స్ అన్నింటికీ సొంత భవనాలు: మంత్రి నారా లోకేష్
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Rains In AP and Telangana: రుతుపవనాలపై ఎల్‌నినో ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణలో నేడు ఈ జిల్లాల్లో వర్షాలు: ఐఎండీ
రుతుపవనాలపై ఎల్‌నినో ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణలో నేడు ఈ జిల్లాల్లో వర్షాలు: ఐఎండీ
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
జీవితంలో మొదటి కారు కొనేవారికి మహీంద్రా XUV 3XO ఎందుకు ఉత్తమ ఎంపిక?, రూ.10 లక్షల్లో వచ్చేస్తుంది
రూ.10 లక్షల బడ్జెట్‌లో ఫస్ట్‌ కార్‌ కొనాలనుకుంటున్నారా? డిజైర్‌, నెక్సాన్‌, పంచ్‌, XUV 3XOలో బెస్ట్ ఛాయిస్ ఇదే!
AP Local Body Direct Elections: ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
Chittoor Crime News: రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
Embed widget