అన్వేషించండి

BJP MP On KCR : ఆదివాసీలను కించ పర్చేలా కేసీఆర్ వ్యాఖ్యలు - క్షమాపణ చెప్పాలని ఆదిలాబాద్ ఎంపీ డిమాండ్ !

అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఆదివాసీలను కించపరిచారని ఆదిలాబాద్ ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

BJP MP On KCR :   పోడు భూముల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడిన సీఎం కేసీఆర్  ఆదివాసి గిరిజనులను కించపరిచారని బీజేపీ ఎంపీ సోయం బాపురావు మండిపడ్డారు.  ఏజెన్సీ ప్రాంతాల్లో సాగులో ఉన్న పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివాసులపై కపట ప్రేమ కనబరుస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సోయం బాపూరావు ఆదివాసీల హక్కుల కోసం పోరాడే  తుడుం దెబ్బ అనే సంస్థను గతంలో స్థాపించారు. పోడు భూముల సమస్యను పరిష్కరించే అంశంపై అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడిన అనంతరం పార్లమెంట్  సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్న ఆయన ఓ ప్రకటన విడదల చేశారు. 

ఆదివాసీలను కేసీఆర్ మొదటి నుంచి మోసం చేస్తున్నారన్న బీజేపీ ఎంపీ       

ముందు నుండి కెసిఆర్ ఆదివాసీలను మోసం చేస్తూనే ఉన్నారని, పోడు భూముల కోసం సర్వే పేరిట దరఖాస్తుల పేరిట నాటకమాడి ఇప్పుడు అటవీ భూములు ఆక్రమించుకుంటున్నారని  నిందలు మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ మరో నిజాం రజాకార్ లా  వ్యవహరిస్తూ అడవి బిడ్డలైన ఆదివాసులపై విషం వెళ్లగక్కుతున్నారని, భారత రాజ్యాంగం పట్ల కెసిఆర్ కు కనీస అవగాహన లేకపోవడం శోచనీయమన్నారు. భారత స్వాతంత్రం అనంతరం రాజ్యాంగంలో అడవులను నమ్ముకుని జీవిస్తున్న ఆదివాసులకు 5, 6 షెడ్యూల్ ప్రకారం స్వయం ప్రతిపత్తి పూర్తి అధికారాలు ఆదివాసులకే చెల్లుబాటు అవుతాయని గుర్తు చేశారు. 

ఆదివాసీ చట్టాలపై కేసీఆర్‌కు అవగాహన లేదని విమర్శలు          

తెలంగాణ ఉద్యమం పేరుతో అధికారం చేజికించుకున్న ముఖ్యమంత్రి కి ఆదివాసి చట్టాలంటే అవగాహన లేకుండా పోయిందన్నారు. భూమికోసం భుక్తి కోసం పోరాడిన కుమ్రం భీమ్ వారసులుగా ఆదివాసులు టిఆర్ఎస్ ప్రభుత్వం పై మరోసారి పోరాటానికి సిద్ధం కావాలని, భారత రాజ్యాంగం ప్రకారం తమ హక్కులను సాధించుకుంటామని, అటవీ శాఖ, పోలీస్ అధికారుల అణచివేతను ఇక సహించబోమని అన్నారు. అన్ని రంగాల్లో వెనుకబడ్డ ఆదివాసి జాతిని కించపరుస్తూ ముఖ్యమంత్రి మీ సొత్తా అంటూ అసెంబ్లీలో వ్యాఖ్యలు చేయడాన్ని ఎంపీ ఖండించారు. 

ఆదివాసీలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ 

ఖమ్మం జిల్లాలో అటవీ రేంజ్ అధికారి గుత్తి కోయ ఆదివాసులపై దుర్మార్గంగా ప్రవర్తించాడని, అటవీ అధికారి దూరాగతాలను గుత్తి కోయలు బరిస్తూ వచ్చారని అన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం గుత్తికోయలు ఎక్కడైనా నివసించే హక్కు ఉందని ముఖ్యమంత్రి కనీస అవగాహన లేకుండా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి బేషరతుగా క్షమాపణ చెప్పి ఆర్హులైన ఆదివాసీలకు పోడు పట్టాలు ఇవ్వకపోతే తమ సత్తా చూపిస్తామని, ఏజెన్సీ నోటిఫైడ్ ప్రాంతాల్లో అడుగుపెట్టనివ్వమని ఎంపి హెచ్చరించారు. ముఖ్యమంత్రి నియంతృత్వ ధోరణి మార్చుకొని గతంలో ఇచ్చిన హామీ మేరకు పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ఎంపీ డిమాండ్ చేశారు.                

"పోడు" భూముల పట్టాలివ్వడానికి ఎన్నో చట్ట బంధనాలు - కేసీఆర్ ఎలా షరిష్కరిస్తారు ?

టాప్ హెడ్ లైన్స్

Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
Breaking News: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
CM Revanth Reddy: కిలాడీల కమిటీ ఢిల్లీ వెళ్లి ఎన్డీఎస్‌ఏను ఒప్పించాలి - కాళేశ్వరంపై హరీష్ , కేటీఆర్, ఈటలకు రేవంత్ సవాల్
కిలాడీల కమిటీ ఢిల్లీ వెళ్లి ఎన్డీఎస్‌ఏను ఒప్పించాలి - కాళేశ్వరంపై హరీష్ , కేటీఆర్, ఈటలకు రేవంత్ సవాల్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Embed widget