అన్వేషించండి

WhatsApp: వాట్సాప్‌లో ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే ఒకేసారి ఐదు చాట్ల వరకు!

వాట్సాప్‌లో త్వరలో కొత్త ఫీచర్ రానుంది. అదేంటంటే?

WhatsApp: ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రపంచవ్యాప్తంగా నంబర్ వన్ మెసేజింగ్ యాప్‌గా ఉంది. వ్యక్తిగత విషయాల నుంచి వ్యాపార పని, ప్రభుత్వం పెద్ద అప్‌డేట్‌ల వరకు ప్రజలు ఈ యాప్ ద్వారా తెలుసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్‌లో 200 కోట్లకు పైగా యాక్టివ్ యూజర్లు ఉన్నారు.

యాప్‌లో యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరచడానికి Meta ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్స్‌ను కూడా తీసుకువస్తోంది. 2022లో వాట్సాప్‌లో చాలా ముఖ్యమైన, గొప్ప అప్‌డేట్‌లు వచ్చాయి. వాట్సాప్ త్వరలో కొత్త సంవత్సరంలో వినియోగదారుల కోసం మరో అప్‌డేట్‌ను తీసుకురావచ్చని వార్తలు వస్తున్నాయి. ఈ అప్‌డేట్ విడుదలైన తర్వాత ప్రజలు పని చేయడంలో మరింత సౌలభ్యం పొందుతారు.

త్వరలో వచ్చే ఫీచర్ ఇదే
వాస్తవానికి త్వరలో వినియోగదారులు వాట్సాప్‌లో ఐదు చాట్‌లను పిన్ చేసే సదుపాయాన్ని పొందుతారు. ఇప్పటి వరకు వినియోగదారులు పైన మూడు చాట్‌లను మాత్రమే పిన్ చేయగలిగారు. చాట్‌ని పిన్ చేయడం ద్వారా, యూజర్లు ఒకే కాంటాక్ట్‌తో పదేపదే మాట్లాడవలసి వస్తే ఈ ఫీచర్ ఉపయోగపడనుంది. మీరు చాట్ పిన్‌ను ఉంచకపోతే తర్వాత స్క్రోల్ చేసి కిందికి రావాలి. కానీ పిన్ ఫీచర్ సహాయంతో మీ పని సులభంగా మారుతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్  టెస్టింగ్ జరుగుతోంది. త్వరలో లాంచ్ కానుంది.

ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ వాడకం నిరంతరం పెరుగుతోంది. ఈ యాప్‌లో ప్రజల సామాజిక సర్కిల్ కూడా పెరుగుతోంది.ఈ కొత్త ఫీచర్ వస్తే ప్రజలు వారి చాట్‌లను ఆర్గనైజ్ చేయడం సులభం అవుతుంది. ప్రస్తుతం వాట్సాప్ యూజర్లు మూడు చాట్‌లను టాప్‌కి పిన్ చేసుకోవచ్చు.

దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి
1. ముందుగా మీ మొబైల్‌లో వాట్సాప్‌ను ఓపెన్ చేయాలి.
2. దీని తర్వాత మీరు పిన్ లేదా టాప్ చేయాలనుకుంటున్న ఏదైనా చాట్‌పై లాంగ్ ప్రెస్ చేయండి.
3. ఇప్పుడు మీరు పైభాగంలో పిన్ గుర్తును చూస్తారు
4. దానిపై క్లిక్ చేస్తే చాట్ జాబితా ఎగువన ఈ చాట్ కనిపిస్తుంది.
5. అదేవిధంగా మీరు దీన్ని డెస్క్‌టాప్‌లో కూడా చేయవచ్చు. చాట్ లిస్ట్‌లో 3 మందిని అగ్రస్థానంలో ఉంచుకోవచ్చు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Eshani (@eshhpat)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kakinada Fireworks Explosion: వేట్లపాలెంలో ప్రమాద తీవ్రత ఎందుకు పెరిగింది ? భారీ ప్రాణ నష్టానికి కారణం ఇదే!
వేట్లపాలెంలో ప్రమాద తీవ్రత ఎందుకు పెరిగింది ? భారీ ప్రాణ నష్టానికి కారణం ఇదే!
CM Revanth Reddy: మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం చెక్ లు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం చెక్ లు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
Israel Strike On Iran: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada Fireworks Explosion: వేట్లపాలెంలో ప్రమాద తీవ్రత ఎందుకు పెరిగింది ? భారీ ప్రాణ నష్టానికి కారణం ఇదే!
వేట్లపాలెంలో ప్రమాద తీవ్రత ఎందుకు పెరిగింది ? భారీ ప్రాణ నష్టానికి కారణం ఇదే!
CM Revanth Reddy: మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం చెక్ లు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం చెక్ లు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
Israel Strike On Iran: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
PM Modi On Kakinada Incident: సామర్లకోట ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
సామర్లకోట బాణసంచా ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
Nara Lokesh : సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
TTD budget: వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
Embed widget