అన్వేషించండి

Vodafone Idea 5G: వొడాఫోన్ ఐడియా 5జీ సేవలు త్వరలో - యూజర్లకు గుడ్ న్యూస్!

Vodafone Idea: వొడాఫోన్ ఐడియా 5జీ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయని కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు.

Vi 5G: ఎయిర్‌టెల్, జియో తర్వాత ఇప్పుడు వొడాఫోన్ ఐడియా కూడా భారతదేశంలో 5జీ సేవలను ప్రారంభించేందుకు సిద్ధం అవుతోంది. ఈ కంపెనీ రానున్న ఆరు, ఏడు నెలల్లో భారతదేశంలో తన 5జీ సేవను ప్రారంభించవచ్చు. 5జీ రేసులో వొడాఫోన్ ఐడియా ప్రవేశంతో జియో, ఎయిర్‌టెల్ గట్టి పోటీని ఎదుర్కోవచ్చు.

వొడాఫోన్ ఐడియా 5జీ సేవను ప్రారంభించడంలో చాలా ఆలస్యం చేసింది. ఎందుకంటే భారతదేశంలో వారి ప్రధాన ప్రత్యర్థులు జియో, ఎయిర్‌టెల్ గత కొన్ని నెలలుగా దేశంలో 5జీ సేవను అమలు చేస్తున్నాయి. క్రమంగా ఇది కూడా విస్తరిస్తుంది. జియో, ఎయిర్‌టెల్ గత కొన్ని నెలలుగా వినియోగదారులకు వారి ప్రత్యేక ప్లాన్‌లతో అపరిమిత 5జీ సేవను ఉచితంగా ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఇటీవల ఈ కంపెనీలు తమ ఉచిత 5జీ సర్వీసులను నిలిపివేస్తూ, కొత్త 5జీ ప్లాన్‌లను ప్రకటించనున్నట్లు తెలిపాయి.

ఇప్పుడు వొడాఫోన్ ఐడియా ఈ రేసులోకి చాలా ఆలస్యంగా వచ్చింది. కానీ ఇప్పటికీ 5జీ సర్వీసు వారికి లైఫ్‌సేవర్‌గా పని చేస్తుంది. ఎందుకంటే 4జీ సర్వీసు విషయంలో జియో, ఎయిర్‌టెల్ వొడాఫోన్ ఐడియా కంటే చాలా వెనుకబడి ఉన్నాయి. వినియోగదారులు కూడా వీఐ నెట్‌వర్క్, సేవలను పెద్దగా ఇష్టపడలేదు.

వొడాఫోన్ ఐడియా భవిష్యత్తు ప్రణాళిక ఏమిటి?
ఇప్పుడు వొడాఫోన్ ఐడియా 5జీ సేవను ప్రారంభించబోతోంది. ఎకనామిక్ టైమ్స్ ప్రకారం వొడాఫోన్ ఐడియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ అక్షయ్ ముంద్రా ఈ ప్రకటన చేశారు. దాదాపు ఆరు నుంచి ఏడు నెలల్లో 5జీ సేవలను ప్రారంభించాలని ఆలోచిస్తున్నామని చెప్పారు. అయితే కంపెనీ తన 5జీ సేవను ప్రారంభించడం గురించి ఇంకా ఎటువంటి వివరణాత్మక సమాచారాన్ని అందించలేదు. అక్షయ్ ముంద్రా మాట్లాడుతూ భారతదేశంలో 5జీ సేవలను విడుదల చేయడానికి తన చివరి వ్యూహాన్ని రూపొందించడానికి అతను తన టెక్నాలజీ పార్ట్‌నర్స్‌తో కలిసి పని చేస్తున్నట్లు తెలిపారు.

ఇది కాకుండా వొడాఫోన్ ఐడియా తన సేవలను క్రమబద్ధీకరించడానికి అనేక వ్యూహాత్మక చర్యలు తీసుకుంది. ఈ వ్యూహాల ప్రకారం వారు 2023 మూడో త్రైమాసికంలో మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ముంబై, కోల్‌కతా వంటి ప్రధాన ప్రాంతాలలో 3జీ సేవలను మూసివేశారు. ఇవి కాకుండా వొడాఫోన్ ఐడియా ఇతర సర్కిల్‌లలో కూడా తన 3జీ సేవలను క్రమంగా నిలిపివేయడానికి సిద్ధంగా ఉంది. 2025 ఆర్థిక సంవత్సరం నాటికి దేశంలో తన 3జీ సేవలను పూర్తిగా మూసివేయాలని కంపెనీ యోచిస్తోంది.

మరోవైపు వన్‌ప్లస్ నార్డ్ ఎన్30 ఎస్ఈ స్మార్ట్ ఫోన్ ఇటీవలే యూఏఈలో లాంచ్ అయింది. వన్‌ప్లస్ నార్డ్ ఎన్20 ఎస్ఈకి తర్వాతి వెర్షన్‌గా వన్‌ప్లస్ నార్డ్20 ఎస్ఈ మార్కెట్లోకి వచ్చింది. ఈ కొత్తగా లాంచ్ అయిన ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్‌ను కంపెనీ అందించనుంది. ఈ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 33W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేయనుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించడం విశేషం. ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్ కెమెరా, ముందువైపు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్ అందించారు. ఒక్క ర్యామ్ ఆప్షన్, రెండు కలర్ ఆప్షన్లలో ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి రానుంది.

Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!

Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
Israel Strike On Iran: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
PM Modi On Kakinada Incident: సామర్లకోట ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
సామర్లకోట బాణసంచా ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
Israel Strike On Iran: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
PM Modi On Kakinada Incident: సామర్లకోట ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
సామర్లకోట బాణసంచా ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
Nara Lokesh : సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
TTD budget: వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
Ananya Nagalla: తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
Pakistan vs Sri Lanka: టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
Embed widget