అన్వేషించండి

పబ్లిక్ ప్లేసుల్లో ఫోన్ చార్జింగ్ పెడుతున్నారా - హెచ్చరించిన పోలీసులు!

పబ్లిక్ ప్లేసుల్లో ఫోన్ యూఎస్‌బీ ద్వారా చార్జింగ్ పెట్టవద్దని ఒడిశా పోలీసులు హెచ్చరించారు.

పబ్లిక్ ఫ్రీ వై-ఫైని ఉపయోగించడం ద్వారా స్మార్ట్ ఫోన్లు గతంలో హ్యాకింగ్‌కు గురయ్యేవి. అయితే పబ్లిక్ చార్జింగ్ స్టేషన్‌లను ఉపయోగించడం కూడా డేటా చోరీకి దారితీస్తుందని ఒడిశా పోలీసులు ప్రకటించారు. పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లను ఉపయోగించవద్దని ప్రజలకు సూచించే సలహాను రాష్ట్ర పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

పబ్లిక్ చార్జింగ్ స్టేషన్ల ద్వారా ప్రైవసీకి ముప్పు
హ్యాకర్లు పబ్లిక్ ఛార్జర్‌లను మాల్వేర్‌తో లోడ్ చేయగలరని, అలాంటి ఛార్జర్‌లకు USB కేబుల్ ద్వారా ఫోన్‌ను కనెక్ట్ చేయడం ద్వారా డేటాను దొంగిలించే అవకాశం ఉందని హెచ్చరించారు. కనెక్ట్ చేసిన ఫోన్ వైరస్ బారిన పడితే, మీ స్మార్ట్ ఫోన్‌లోని సీక్రెట్ సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి హ్యాకర్లకు అనుమతిస్తుంది.

అయితే మీరు USB చార్జింగ్ పోర్ట్‌ని ఉపయోగిస్తుంటే మాత్రమే మీరు ఇటువంటి ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. అయితే చార్జింగ్ అడాప్టర్‌కు ప్లగ్ చేసి నేరుగా ఎలక్ట్రిక్ స్విచ్ ప్లగ్‌ని ఉపయోగిస్తే మీ డేటా సేఫ్‌గానే ఉంటుంది. హ్యాకర్లు మీ స్మార్ట్‌ఫోన్‌లపై పట్టు సాధించి మీ పేరు మీద నేరాలకు పాల్పడే అవకాశం ఉంది.

అటువంటి పరిస్థితులను ఎలా నివారించాలి?
యూఎస్‌బీ పోర్ట్ ద్వారా ఫోన్ కనెక్ట్ చేయబడి ఉంటే, దాదాపు అన్ని ఫోన్‌లు ఇప్పుడు డేటాను బదిలీ చేయడానికి లేదా చార్జింగ్ ప్రారంభించే ముందు వినియోగదారుల నుండి అనుమతిని అడుగుతున్నాయి. ఏదైనా పర్మిషన్ ఇవ్వాలంటే వినియోగదారులు మాన్యువల్‌గా అభ్యర్థనను అంగీకరించాలి. అందువల్ల మీరు పబ్లిక్ చార్జింగ్ స్టేషన్ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌ను ఛార్జ్ చేస్తున్నప్పుడు అనుమతి కోరుతూ ఏదైనా నోటిఫికేషన్ కనిపిస్తే, ఏమి జరుగుతుందో మీరు వెంటనే తెలుసుకోవచ్చు. ఈ అభ్యర్థనను తిరస్కరించి వెంటనే చార్జింగ్ స్టేషన్ నుండి మొబైల్‌ను అన్‌ప్లగ్ చేయండి.

మీరు బయటికి వెళ్లేటపుడు పవర్ బ్యాంక్‌ని మీతో తీసుకెళ్లండి. మీకు ఉన్న మరొక ఆప్షన్ ఏమిటంటే, వాల్ విద్యుత్ సాకెట్ ద్వారా మాత్రమే ఫోన్‌ను ఛార్జ్ చేయడం. అయితే, ఒడిశా పోలీసులు పబ్లిక్ చార్జింగ్ స్టేషన్‌లకు దూరంగా ఉండాలని ప్రజలను కోరారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @rsigeeks

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget