అన్వేషించండి

రూ.15 వేలలోపే ల్యాప్‌టాప్ - కొత్త మార్కెట్‌పై దాడికి జియో సిద్ధం!

జియో మనదేశంలో రూ.15 వేలలోపే చవకైన ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేయనుంది.

రిలయన్స్ జియో మనదేశంలో అత్యంత బడ్జెట్ ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీని కోసం క్వాల్‌కాం, మైక్రోసాఫ్ట్‌లతో జియో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ ల్యాప్‌టాప్ ధర రూ.15 వేల రేంజ్‌లోనే ఉండనుందని సమాచారం. ఏఆర్ఎం టెక్నాలజీ, విండోస్ ఆపరేటింగ్ సిస్టంతో ఈ డివైస్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. విండోస్ యాప్స్‌ను కూడా ఈ ల్యాప్‌టాప్ సపోర్ట్ చేయనుంది.

420 మిలియన్లకు పైగా కస్టమర్లతో భారతదేశపు అతిపెద్ద టెలికాం క్యారియర్ అయిన జియో దీనిపై ఇంతవరకు స్పందించలేదు. ఈ ల్యాప్‌టాప్ ఈ నెల నుంచి పాఠశాలలు, ప్రభుత్వ సంస్థలు వంటి ఎంటర్‌ప్రైజ్ కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని, రాబోయే మూడు నెలల్లో సాధారణ వినియోగదారులకు లాంచ్ అవుతుందని తెలుస్తోంది. JioPhone మాదిరిగానే, ఇందులో కూడా 5G వెర్షన్ రానుంది.

కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం, గత ఏడాది చివర్లో లాంచ్ అయినప్పటి నుంచి మనదేశంలో రూ.8 వేలలోపు ధరలో అత్యధికంగా అమ్ముడుపోయిన హ్యాండ్‌సెట్‌గా జియో ఫోన్ నిలిచింది. గత మూడు త్రైమాసికాల్లో మార్కెట్‌లో ఐదో వంతు వాటాను ఈ ఫోన్ దక్కించుకుంది.

JioBookను కాంట్రాక్ట్ తయారీదారు ఫ్లెక్స్ స్థానికంగా ఉత్పత్తి చేస్తుంది. మార్చి నాటికి లక్ష యూనిట్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుందని తెలుస్తోంది. పరిశోధనా సంస్థ IDC ప్రకారం గత సంవత్సరం భారతదేశంలో మొత్తం పీసీ షిప్‌మెంట్లు 14.8 మిలియన్ యూనిట్లుగా ఉన్నాయి. HP, Dell, Lenovo కంపెనీలు ముందంజలో ఉన్నాయి.

జియోబుక్ ల్యాప్‌టాప్ మార్కెట్ సెగ్మెంట్‌ను కనీసం 15 శాతం వరకు పొడిగించగలదని కౌంటర్ పాయింట్ విశ్లేషకుడు తరుణ్ పాఠక్ తెలిపారు.

ల్యాప్‌టాప్ Jio తన స్వంత JioOS ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేస్తుంది. జియోస్టోర్ నుంచి యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కార్యాలయంలోని కార్పొరేట్ ఉద్యోగుల కోసం టాబ్లెట్‌లకు ప్రత్యామ్నాయంగా జియో ల్యాప్‌టాప్‌ను కూడా పిచ్ చేస్తోంది.

Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Smartprix.com (@smartprix)

టాప్ హెడ్ లైన్స్

MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget