అన్వేషించండి

Redmi Smart Band 6 Price Cut: రెడ్‌మీ స్మార్ట్ బ్యాండ్ ధర తగ్గింపు - ఇక రూ.మూడు వేలలోపే!

రెడ్‌మీ స్మార్ట్ బ్యాండ్ 6 ధర మనదేశంలో తగ్గించారు. దీంతో ఈ బ్యాండ్ ధర రూ.2,999 నుంచి ప్రారంభం కానుంది.

షియోమీ ఇటీవలే మనదేశంలో రెడ్‌మీ స్మార్ట్ బ్యాండ్ 6ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్ వాచ్ ధరను మనదేశంలో తగ్గించారు. ఇందులో మొత్తం 30 వర్కవుట్ మోడ్స్ అందుబాటులో ఉండనున్నాయి. అమోఎల్ఈడీ స్క్రీన్‌ను ఈ వాచ్‌లో అందించారు.

రెడ్‌మీ స్మార్ట్ బ్యాండ్ 6 ధర
ఈ స్మార్ట్ వాచ్ ధరను రూ.3,499గా నుంచి రూ.2,999కు తగ్గింది. షియోమీ అధికారిక వెబ్ సైట్, అమెజాన్, ఎంఐ హోం స్టోర్లలో ఈ స్మార్ట్ బ్యాండ్ కొనుగోలు చేయవచ్చు.

రెడ్‌మీ స్మార్ట్ బ్యాండ్ 6 స్పెసిఫికేషన్లు
ఈ వాచ్‌లో 1.56 అంగుళాల అమోఎల్ఈడీ టచ్ డిస్‌ప్లేను అందించారు. అపోలో ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ బ్యాండ్ పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 125 ఎంఏహెచ్ కాగా.. 14 రోజుల బ్యాటరీ బ్యాకప్‌ను ఈ బ్యాండ్ అందించనుందని కంపెనీ తెలిపింది.

బ్లూటూత్ వీ5.0ను కూడా ఈ స్మార్ట్ వాచ్‌లో అందించారు. ఐవోఎస్, ఆండ్రాయిడ్ 6 ఆపరేటింగ్ సిస్టంలను రెడ్‌మీ స్మార్ట్ బ్యాండ్ 6 సపోర్ట్ చేయనుంది. ఇందులో 30 వర్కవుట్ మోడ్స్‌ను షియోమీ అందించింది. ఎస్‌పీఓ2 మానిటరింగ్, హార్ట్ రేట్ మానిటరింగ్, స్లీప్ ట్రాకింగ్ వంటి ఫీచర్లను కూడా ఈ బ్యాండ్ సపోర్ట్ చేయనుంది.

రన్నింగ్, వాకింగ్, ఇండోర్ ట్రెడ్‌మిల్, సైక్లింగ్ వంటి వర్కవుట్లను ఈ స్మార్ట్ బ్యాండ్ ట్రాక్ చేయగలదు. దీంతోపాటు అవుట్ డోర్ వాకింగ్, అవుట్ డోర్ రన్నింగ్, ట్రెడ్ మిల్ వర్కవుట్లను ఇది ఆటోమేటిక్‌గా ట్రాక్ చేయడం విశేషం. దీని బరువు 12.8 గ్రాములు మాత్రమే.

Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?

Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mi Jammu & Kashmir (@mi_jammuandkashmir)

టాప్ హెడ్ లైన్స్

Indiramma Housing Scheme: ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Tirumala Devotees Rush: తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indiramma Housing Scheme: ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Tirumala Devotees Rush: తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Jai Moondra Cricket Career: ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
Embed widget