అన్వేషించండి

Sri Lanka on T20 WC: టీమిండియా బాటలో శ్రీలంక జట్టు.. ధోనీకి పోటీగా బరిలోకి మహేళ జయవర్దనే

గత ఏడాది వాయిదా పడిన పొట్టి ప్రపంచ కప్‌ను అక్టోబర్‌లో నిర్వహించడానికి షెడ్యూల్ చేశారు. ఈ క్రమంలో క్రికెట్ జట్లు ఇప్పటికే మార్పులు చేపట్టాయి.

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా గత ఏడాది టీ20 వరల్డ్ కప్‌ను ఐసీసీ నిర్వహించలేదు. గత ఏడాది వాయిదా పడిన పొట్టి ప్రపంచ కప్‌ను అక్టోబర్‌లో నిర్వహించడానికి షెడ్యూల్ చేశారు. ఈ క్రమంలో క్రికెట్ జట్లు ఇప్పటికే మార్పులు చేపట్టాయి. కొన్ని జట్ల మెంటార్, కోచ్‌లు టీ20 వరల్డ్ కప్ అనంతరం పదవి నుంచి తప్పుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు. టీమిండియా ఎంఎస్ ధోనీని మెంటార్‌గా నియమించింది. 

భారత్ బాటలో శ్రీలంక క్రికెట్ జట్టు సైతం మార్పులకు శ్రీకారం చుట్టింది. మాజీ ఆటగాడు మహేళ జయవర్దనేకు కీలక బాధ్యతలు అప్పగించింది. యూఏఈ, ఒమన్ వేదికగా జరగనున్న పొట్టి ప్రపంచ కప్‌లో లంక జట్టుకు కన్సల్టెంట్‌గా జయవర్దేను నియమిచింది శ్రీలంక క్రికెట్ బోర్డు. ముంబై ఇండియన్స్ కు హెడ్ కోచ్ గా సేవలు అందిస్తున్న జయవర్దనే ఐపీఎల్ 2021 సీజన్ ముగియగానే లంక జాతీయ జట్టుతో చేరనున్నాడు. 

Also Read: అర్థం లేకుండా కోహ్లీ ఆట.. చెన్నైపై ఓడితే కెప్టెన్సీ నుంచి తీసేయనున్న ఆర్‌సీబీ!

టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా నిర్వహించనున్న తొలి రౌండ్ మ్యాచ్‌లలో లంక జట్టుకు మహేళ జయవర్ధనే దిశా నిర్దేశం చేయనున్నాడు. లంక క్రికెట్ జట్టు అక్టోబర్ 16 నుంచి 23 తేదీల మధ్య నమీబియా, ఐర్లాండ్, నెదర్లాండ్ జట్లతో తలపడనుంది. గ్రూప్ స్టేజీకి అర్హత సాధించాలంటే ఈ మ్యాచ్‌లలో మెరుగ్గా రాణించి నెగ్గాల్సి ఉంటుంది. లంక మేనేజ్ మెంట్ ఆహ్వానాన్ని జయవర్ధనే స్వీకరించాడు. అండర్ 19 జట్టుకు సైతం కన్సల్టెంట్, మెంటార్‌గా సేవలు అందిస్తున్నాడు. వచ్చే ఏడాది వెస్టిండీస్ వేదికగా జరగనున్న అండర్ 19 ప్రపంచ కప్ నేపథ్యంలో లంక మేనేజ్‌మెంట్ ఈ బ్యాటింగ్ దిగ్గజం సేవల్ని వినియోగించుకుంటోంది. 

Also Read: నటరాజన్‌ స్థానంలో మరొకరిని తీసుకున్న సన్‌రైజర్స్‌.. ఎవరో తెలుసా?

లంక సీఈవో ఏమన్నారంటే..
జయవర్ధనేకు సాదర స్వాగతం పలుకుతున్నాను. లంక జట్టుకు, ఆయన క్రికెట్ ఆడుతున్న రోజులనుంచీ జయవర్ధనే ఆటపై ఎంతో నాలెడ్జ్ సంపాదించారు. జాతీయ జట్టు ఆటగాడిగా, కెప్టెన్‌గా, కోచ్‌గా పలు విధాలుగా సేవలు అందించారు. టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా లంక జట్టుకు జయవర్ధనే సేవలు పాజిటివ్‌గా మారుతాయని శ్రీలంక క్రికెట్ జట్టు సీఈవో అశ్లై డిసిల్వా అభిప్రాయపడ్డారు. జయవర్ధనే లంక జట్టుకు 149 టెస్టులు, 448 వన్డేలు, 55 టీ20లలో ప్రాతినిథ్యం వహించాడు.

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kuldeep Yadav Wedding: ఓ ఇంటి వాడైన కుల్దీప్ యాదవ్.. పెళ్లి వేడుకల్లో టీమిండియా క్రికెటర్ల సందడి
ఓ ఇంటి వాడైన కుల్దీప్ యాదవ్.. పెళ్లి వేడుకల్లో టీమిండియా క్రికెటర్ల సందడి
BCCI Naman Awards: శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
Spirit of cricket: బంగ్లా, పాక్ జట్ల మధ్య రనౌట్ చిచ్చు - అలా కూడా ఔట్ చేస్తారా? క్రీడాస్ఫూర్తి ఏం కావాలి?
బంగ్లా, పాక్ జట్ల మధ్య రనౌట్ చిచ్చు - అలా కూడా ఔట్ చేస్తారా? క్రీడాస్ఫూర్తి ఏం కావాలి?
IPL 2026: ఐపీఎల్ టికెట్ల విక్రయాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి? ఎలా బుక్ చేసుకోవాలి
ఐపీఎల్ టికెట్ల విక్రయాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి? ఎలా బుక్ చేసుకోవాలి

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Embed widget