అన్వేషించండి

T20 World Cup 2021: ప్రపంచకప్‌లో భారత్‌తో తలపడే పాక్‌ జట్టు ఇదే..! ఎవరెవరు ఉన్నారో తెలుసా?

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో పోరుకు పాకిస్థాన్‌ జట్టును ప్రకటించింది. మ్యాచుకు ఒక రోజు ముందు 12 మందితో కూడిన జట్టును ప్రకటించింది.

ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న పోరుకు వేళైంది. ఐసీసీ టీ20  ప్రపంచకప్‌లో ఆదివారమే దాయాదుల సమరం జరుగుతోంది. దుబాయ్‌ వేదికగా సాయంత్రం 7:30 గంటలకు ఈ మ్యాచ్‌ మొదలవ్వనుంది.

భారత్‌, పాక్‌ తలపడే మ్యాచులో ఆడే ఆటగాళ్లపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. ఎవరికి అవకాశం వచ్చినా దానికి సద్వినియోగం చేసుకొనేందుకు ప్రయత్నిస్తారు. ఈ నేపథ్యంలో భారత్‌తో తలపడే మొదటి పోరుకు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు 12 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఆదివారం టాస్‌ పడ్డాక తుది జట్టు తెలియనుంది.

పాక్‌ (12) జట్టు ఇదే   
బాబర్‌ ఆజామ్‌ (కెప్టెన్‌, బ్యాటర్‌)
అసిఫ్‌ అలీ (బ్యాటర్‌)
ఫకర్‌ జమాన్‌ (బ్యాటర్‌)
హైదర్‌ అలీ (బ్యాటర్‌)
మహ్మద్‌ రిజ్వాన్‌ (కీపర్‌, బ్యాటర్‌)
ఇమాద్‌ వసీమ్‌ (ఆల్‌రౌండర్‌)
మహ్మద్‌ హఫీజ్‌ (ఆల్‌రౌండర్‌)
షాబాద్‌ ఖాన్‌ (ఆల్‌రౌండర్‌)
షోయబ్‌ మాలిక్‌ (ఆల్‌రౌండర్‌)
హ్యారిస్‌ రౌఫ్‌ (బౌలర్‌)
హసన్‌ అలీ (బౌలర్‌)
షాహిన్‌ షా అఫ్రిది (బౌలర్‌)

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భారత్‌, పాక్‌ ఇప్పటి వరకు ఐదుసార్లు తలపడ్డాయి. ఆడిన ఐదుసార్లు టీమ్‌ఇండియానే విజయం సాధించింది. అరంగేట్రం ప్రపంచకప్‌లోనే రెండుసార్లు ఈ జట్లు తలపడ్డాయి. మొదటి మ్యాచులో స్కోర్లు టై కావడంతో బౌల్‌ ఔట్‌లో ధోనీసేన విజయం అందుకుంది. ఇక ఫైనల్లో గౌతమ్‌ గంభీర్‌ వీరోచితంగా బ్యాటింగ్‌ చేశాడు. ఆదివారం జరిగే మ్యాచులో గెలవాలని రెండు జట్లు పట్టుదలగా ఉన్నాయి.

Also Read: సీఎస్‌కే, డీసీ, ఎంఐ, ఆర్‌సీబీ హ్యాపీ.. హ్యాపీ! బీసీసీఐ గుడ్‌ న్యూస్‌!

Also Read: ఆ జట్లే ఫేవరెట్‌.. ఫామ్‌లో లేని ఆ ఇద్దరు ప్లేయర్‌ ఆఫ్ ది టోర్నీ అవుతారట: వార్న్‌ జోస్యం

Also Read: విరాట్‌ కోహ్లీ కన్నా బాబర్‌ ఆజామ్ అంత గొప్పా? పాక్‌-భారత్‌ పోరులో విజేత ఎవరు?

Also Read: పదేళ్ల తర్వాత ప్రపంచకప్‌ గెలిచే సత్తా కోహ్లీసేనకు ఉందా? ధోనీ మెంటారింగ్‌తో లాభం ఏంటి?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget