News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Coromandel Express Accident: ఒడిశా రైలు ప్రమాదంపై క్రీడాకారుల దిగ్భ్రాంతి- మాటలకు అందని విషాదమంటూ ట్వీట్స్

Coromandel Express Accident: ఒడిశాలో మాటలకందని మహా విషాధం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ ఘటనలో మృతుల సంఖ్య 261కు చేరింది. ఈక్రమంలోనే క్రీడాకారులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

FOLLOW US: 
Share:

Coromandel Express Accident: ఒడిశాలో మాటలకందని మహా విషాధం చోటు చేసుకుంది. శుక్రవారం రోజు జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటికీ 288 మంది ప్రాణాలు కోల్పోగా.. ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈఘటనలో ఏపీకి చెందిన వాళ్లే 50 మంది చనిపోయినట్లు కూడా తెలుస్తోంది. మరోవైపు ప్రమాదస్థలంలో సహాయకచర్యలు ముమ్మరంగా సాగతున్నాయి. ఈక్రమంలోనే రాజకీయ, సినీ, క్రీడా రంగాలకు చెందిన అనేక మంది ఈ ఘటనపై స్పందిస్తున్నారు. సంతాపం తెలుపుతున్నారు. 

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం గురించి తెలిసి తాను చాలా బాధపడినట్లు భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ తెలిపారు. తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు వివరించారు. అలాగే ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు వవరించారు. 

ఒడిసాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం గురించి తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ట్విట్టర్ ద్వారా తెలిపారు. మృతులు, బాధితుల కుటుంబ సభ్యులకు ఆ దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. 

ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన బాధాకరమైన రైలు ప్రమాదంలో 200 మందికి పైగా ప్రయాణికులు అకాల మరణం చెందారనే వార్త తనను ఎంతగానో బాధించిందని రెజ్లర్ బబిత ఫోగట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మృతుల ఆత్మలకు శాంతి కల్గాలని, అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు వివరించారు. ఈమెతో పాటు నీరజ్ చోప్రా, అభినవ్ బింద్రా కూడా తమ సంతాపాన్ని తెలిపారు. 

ఒడిశాలో జరిగిన ఘోర విషాద వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు అభినవ్ బింద్రా తెలిపారు. మృతుల ఆత్మలకు శాంతి కల్గడంతో పాటు వారి కుటుంబ సభ్యులకు ధైర్యం ఇవ్వాలని ఈ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు వివరించారు. 

Published at : 03 Jun 2023 02:56 PM (IST) Tags: Sania Mirza Neeraj Chopra VIRAT KOHLI Coromandel Express Odisha Train Accident

ఇవి కూడా చూడండి

Narendra Modi Stadium: వరల్డ్‌కప్‌ ఫైనల్ పిచ్‌ యావరేజ్ అట, భారత్‌లో పిచ్‌లకు ఐసీసీ రేటింగ్‌

Narendra Modi Stadium: వరల్డ్‌కప్‌ ఫైనల్ పిచ్‌ యావరేజ్ అట, భారత్‌లో పిచ్‌లకు ఐసీసీ రేటింగ్‌

నాకు ముందుకు సాగడమే తెలుసు , మిచెల్‌ జాన్సన్‌ విమర్శలపై వార్నర్‌

నాకు ముందుకు సాగడమే తెలుసు , మిచెల్‌ జాన్సన్‌ విమర్శలపై వార్నర్‌

Sreesanth vs Gambhir: ముదురుతున్న గంభీర్‌- శ్రీశాంత్‌ వివాదం, శ్రీశాంత్‌కు లీగల్‌ నోటీసులు జారీ

Sreesanth vs Gambhir: ముదురుతున్న గంభీర్‌- శ్రీశాంత్‌ వివాదం, శ్రీశాంత్‌కు లీగల్‌ నోటీసులు జారీ

T20 World Cup 2024 logo: టీ 20 ప్రపంచకప్‌ ఏర్పాట్లు షురూ, ఆకట్టుకుంటున్న లోగోలు

T20 World Cup 2024 logo: టీ 20 ప్రపంచకప్‌ ఏర్పాట్లు షురూ, ఆకట్టుకుంటున్న లోగోలు

sreesanth vs gambhir : శ్రీశాంత్‌-గంభీర్‌ మాటల యుద్ధం, షాక్‌ అయ్యానన్న శ్రీశాంత్‌ భార్య

sreesanth vs gambhir : శ్రీశాంత్‌-గంభీర్‌ మాటల యుద్ధం, షాక్‌ అయ్యానన్న శ్రీశాంత్‌ భార్య

టాప్ స్టోరీస్

Revanth Reddy Resigns: రేవంత్‌ రెడ్డి రాజీనామా- ఢిల్లీకి వెళ్లి రిజైన్‌ లెటర్ అందజేత

Revanth Reddy Resigns: రేవంత్‌ రెడ్డి రాజీనామా- ఢిల్లీకి వెళ్లి రిజైన్‌ లెటర్ అందజేత

Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే

Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే

Extra Ordinary Man Review - ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ: నితిన్ నవ్వించారా? హిట్ అందుకుంటారా?

Extra Ordinary Man Review - ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ: నితిన్ నవ్వించారా? హిట్ అందుకుంటారా?

CM Jagan Vs TDP : టీడీపీ, వైసీపీ మధ్య పొటాటో రాజకీయం - అంతా జగనే చేశారా ?

CM Jagan Vs TDP :   టీడీపీ, వైసీపీ మధ్య పొటాటో రాజకీయం -  అంతా జగనే చేశారా ?