అన్వేషించండి

IPL 2021: 'దారి తప్పిన పరుగుల వరద' : ఓడిన మ్యాచుల్లో టాప్‌ స్కోరర్లు వీరే!

వ్యక్తిగత మెరుపులకు అభిమానులు మురిసిపోయినా.. ఆ మెరుపులు జట్టు విజయానికి ఉపయోగపడుకుంటే ఏ ఆటగాడైనా బాధపడతాడు. ఐపీఎల్‌లో 2018 నుంచి ఐదుగురు క్రికెటర్లు ఈ నొప్పిని ఎక్కువే అనుభవించారు.

క్రికెట్‌ బృంద క్రీడ. వ్యక్తులు సమష్టిగా ఆడితేనే విజయాలు దొరుకుతాయి. వ్యక్తిగత మెరుపులకు అభిమానులు మురిసిపోయినా.. ఆ మెరుపులు జట్టు విజయానికి ఉపయోగపడుకుంటే ఏ ఆటగాడైనా బాధపడతాడు. ఐపీఎల్‌లో 2018 నుంచి ఐదుగురు క్రికెటర్లు ఈ నొప్పిని ఎక్కువే అనుభవించారు. వారే..!

Also Read: చితక బాదుడు 'సీక్రెట్‌' చెప్పిన మాక్సీ! బెంగళూరు అలా చెప్పడం వల్లే!

కేఎల్‌ రాహుల్‌: పంజాబ్‌ కింగ్స్‌ సారథి రాహుల్‌ది భిన్నమైన పరిస్థితి. చిన్న చిన్న మూమెంట్స్‌ ఒడిసిపట్టకపోవడంతో ఆ జట్టు గెలిచే మ్యాచుల్లో ఓటమి పాలవుతుంది. అందులో రాహులే ఎక్కువ పరుగులు చేశాడు. 2018 నుంచి అతడు వీరోచిత ఫామ్‌లో ఉన్నాడు. ఏకంగా 2,450 పరుగులు చేశాడు. అందులో 1223 పరుగులు ఓటమి పాలైన మ్యాచుల్లోనే చేయడం గమనార్హం.

Also Read: ఢిల్లీతో చెన్నై ఢీ.. గెలిచినవాళ్లకే టాపర్లయ్యే అవకాశం!

రిషభ్‌ పంత్‌: ప్రస్తుతం దిల్లీ క్యాపిటల్స్‌కు సారథ్యం వహిస్తున్నాడు. కొన్నేళ్లుగా అతడు జట్టుకు ఎక్స్‌ ఫ్యాక్టర్‌గా ఉంటున్నాడు. 2018 నుంచి సూపర్‌ ఫామ్‌లో ఉన్నారు. కష్టతరమైన మ్యాచుల్లో పరుగుల వరద పారించాడు. ఈ నాలుగేళ్లలో 1852 పరుగులు చేయగా అందులో ఓడిన మ్యాచుల్లో చేసినవే 917 ఉన్నాయి.

మయాంక్‌ అగర్వాల్‌: పంజాబ్‌కు మారిన తర్వాత మయాంక్‌ రాత మారిపోయింది. ఓపెనర్‌గా తనదైన ముద్ర వేశాడు. దంచికొడుతున్నాడు. 2018 నుంచి 1305 పరుగులు చేయగా అందులో 894 ఓటమి పాలైన మ్యాచుల్లోనే చేశాడు. ఈ సీజన్లోనూ అతడు మెరుగ్గా రాణిస్తున్న జట్టు మాత్రం సమష్టిగా విఫలమవుతోంది.

Also Read: ప్లేఆఫ్స్‌కు కన్ఫర్మ్ అయిన మూడు జట్లూ ఇవే.. నాలుగో స్థానం కోసం!

మనీశ్‌ పాండే: తనదైన రోజున మనీశ్‌ పాండేకు తిరుగుండదు. ఐపీఎల్‌లో అతడు నిలకడగానే పరుగులు చేశాడు. సన్‌రైజర్స్‌కు వచ్చాక కాస్త దూకుడు తగ్గింది. ఈ నాలుగేళ్లలో అతడు 1276 పరుగులు చేయగా అందులో 883 ఓడిన మ్యాచుల్లోనే చేశాడు. ఈ ఏడాది అతడికి కేవలం ఏడు మ్యాచుల్లోనే అవకాశం రావడం గమనార్హం. 

విరాట్‌ కోహ్లీ: పరుగులు చేసినా జట్టు ఓడిపోతే ఎంత బాధగా ఉంటుందో విరాట్‌ కోహ్లీకి మించి ఎవరికీ తెలియదు! బెంగళూరు కోసం అతడు టన్నుల కొద్దీ పరుగులు చేశాడు. కానీ జట్టు అదృష్టం మాత్రం మారేది కాదు. ఈ నాలుగేళ్లలో అతడు 1817 పరుగులు చేయగా అందులో 861 పరుగులు ఓడిన మ్యాచుల్లోనే వచ్చాయి. ఏదేమైనా ఈ సారి బెంగళూరు కప్‌ కొట్టాలని పట్టుదలతో ఉంది.

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Kishan Reddy : ఏడాదికే కాంగ్రెస్ పై అసంతృప్తి.. ఇక వచ్చేది బీజేపీనే - తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
ఏడాదికే కాంగ్రెస్ పై అసంతృప్తి.. ఇక వచ్చేది బీజేపీనే - తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
Who Is Mastan Sai: ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
Sai Pallavi: 'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ICC Champions Trophy 2025 Team India | అగార్కర్ తో డ్రెస్సింగ్ రూమ్ లో Gambhir డిష్యూం డిష్యూం | ABP DesamChhatrapati Sambhaji Maharaj 'Sambar' | సాంబార్ చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు | ABP DesamVicky Kaushal Bollywood Super Star | Chhava తో కొత్త సూపర్ స్టార్ పుట్టాడా.? | ABP DesamMLC Candidate Aviash Jadhav Interview | పదిహేను నా లక్కీ నెంబర్ ఎందుకంటే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Kishan Reddy : ఏడాదికే కాంగ్రెస్ పై అసంతృప్తి.. ఇక వచ్చేది బీజేపీనే - తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
ఏడాదికే కాంగ్రెస్ పై అసంతృప్తి.. ఇక వచ్చేది బీజేపీనే - తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
Who Is Mastan Sai: ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
Sai Pallavi: 'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
Stampedes in Railway Stations: రైల్వేస్టేషన్​లో తొక్కిసలాట ఇదే మొదటిసారి కాదు.. గతంలో ఎన్నో విషాదాలు!
రైల్వేస్టేషన్​లో తొక్కిసలాట ఇదే మొదటిసారి కాదు.. గతంలో ఎన్నో విషాదాలు!
Jayalalitha Assets: 1.2 కిలోల వడ్డానం, 1.5 కిలోల ఖడ్గం.. చెన్నైకి చేరిన జయలలిత 27 కిలోల బంగారం
1.2 కిలోల వడ్డానం, 1.5 కిలోల ఖడ్గం.. చెన్నైకి చేరిన జయలలిత 27 కిలోల బంగారం
Yashasvi Jaiswal:  ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా ప్లేయర్ దూరం.. గాయం కారణంగా స్వదేశంలో..
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా ప్లేయర్ దూరం.. గాయం కారణంగా స్వదేశంలో..
New Delhi Railway Station Stampede: ఢిల్లీలో తొక్కిసలాటపై రైల్వే శాఖ కీలక నిర్ణయం, విచారణ కమిటీ ఏర్పాటు
ఢిల్లీ రైల్వేస్టేషన్లో తొక్కిసలాటపై రైల్వే శాఖ కీలక నిర్ణయం, విచారణ కమిటీ ఏర్పాటు
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.