అన్వేషించండి

Sports Year Ender 2024: పారిస్ ఒలింపిక్స్‌లో మెరిసిన భారత ప్లేయర్లు - మనూ భాకర్‌కి రెండు పతకాలు, 6 పతకాలతో ఆకట్టుకున్న ఆటగాళ్లు

Paris Olympics: ఈ ఏడాది పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో భారత ప్లేయర్లు సత్తా చాటారు. మొత్తం ఆరు పతకాలతో ఆకట్టుకున్నారు. 

Flashback 2024: నాలుగేళ్లకోసారి జరిగే ఒలింపిక్స్ ఈ ఏడాది జరిగింది. పారిస్‌లో జరిగిన ఈ ఒలింపిక్స్‌లో భారత ఆటగాళ్లు ఆరు పతకాలు సాధించారు. ఇందులో ఒక రజతం, ఐదు కాంస్యాలున్నాయి. జూలై 26 నుంచి ప్రారంభమైన ఈ మెగాటోర్నీలో ఏడుగురు రిజర్వ్ ఆటగాళ్లతో కలిపి 117 మంది ఆటగాళ్లను భారత్.. పారిస్‌కు పంపింది. అలాగే వాళ్లతో పాటు 140 మంది సహాయక సిబ్బంది, అధికారులు కూడా వెళ్లారు. 

సత్తా చాటిన మనూ భాకర్..
ఇక జూలై 28న జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో మనూ భాకర్ కాంస్యం సాధించింది. ఈ పోటీలో మూడో స్థానంలో నిలిచి మెడల్ కైవసం చేసుకుంది. ఒలింపిక్ షూటింగ్‌లో పతకం గెలిచిన తొలి మహిళా క్రీడాకారిణిగా నిలిచింది. అలాగే 10 మి. మిక్స్డ్ ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీం ఈవెంట్లో కాంస్యం గెలిచింది. దీంతో షూటింగ్‌లో రెండు పతకాలు సాధించిన మనూ భాకర్ సత్తా చాటింది. టీమ్ విభాగంలో సరబ్జోత్ సింగ్‌తో కలిసి పతకం సాధించింది. పతక పోరులో దక్షిణ కొరియాను ఓడించింది. 

అదర గొట్టిన కుసాలే..
ఇక పురుషుల షూటింగ్ విభాగంలో స్వప్నిల్ కుసాలే భారత్‌కు మూడో పతకాన్ని అందించాడు. పురుషుల 50 మి. రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని పొందాడు. ఈ విభాగంలో పతకం సాధించిన తొలి భారత ప్లేయర్‌గా స్వప్నిల్ నిలిచాడు. నిజానికి ఈ విభాగంలో పతకం ఆశలు లేకపోయినప్పటికీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ పతకాన్ని దక్కించుకున్నాడు. 

కాంస్య పతకాన్ని నిలబెట్టుకున్న భారత్..
2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించి 41 సంవత్సరాల పతక కరువును తీర్చిన భారత జట్టు.. ఈ ఎడిషన్‌లోనూ మళ్లీ కాంస్య పతకాన్ని సాధించింది. నిజానికి భారత ఆటతీరును బట్టి, బంగారు పతకాన్ని సాధిస్తుందని అనిపించింది. కానీ బ్యాడ్ లక్ వెంటాడటంతో కాంస్యానికే పరిమితమైంది. పతక పోరులో స్పెయిన్‌ను సునాయాసంగా ఓడించింది. 

నీరజ్ చోప్రా.. సిల్వర్ త్రో..
టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించి సంచలనం రేకెత్తించిన నీరజ్ చోప్రా.. మళ్లీ అదే ప్రదర్శనను పునరావృతం చేయలేక పోయాడు. 89.45 మీటర్లు ఈటెను విసిరి రెండో స్థానాన్ని దక్కించుకుని, సిల్వర్ మెడల్‌తో సరిపెట్టుకున్నాడు. ఈ టోర్నీలో భారత్ సాధించిన ఏకైక సిల్వర్ మెడల్ ఇదే కావడం విశేషం. 
ఇక చివరగా పురుషుల ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ 57 కేజీల ఈవెంట్లో అమన్ సెహ్రావత్ కాంస్యాన్ని సాధించాడు. ఆగస్టు 9న జరిగిన ఈ పోరులో ప్యూర్టొరికో ప్లేయర్‌ను ఓడించి పతకాన్ని దక్కించుకున్నాడు. రెజ్లింగ్ విభాగంలో భారత్ సాథించిన ఏకైక పతకం ఇదే కావడం విశేషం. మరోవైపు వినేశ్ ఫోగట్.. తన విభాగంలో ఫైనల్‌కు చేరినా, బరువు సమస్యతో డిస్ క్వాలిఫై అయింది.  

Also Read: Virat Kohli  Record: సచిన్ సరసన కోహ్లీ, ఎలైట్ క్లబ్ లోకి ప్రవేశం- ఆసీస్ పై ఇద్దరికి మాత్రమే సాధ్యమైన ఘనత 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం

వీడియోలు

India vs Sri Lanka 3rd T20 Highlights | మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం
Rohit Sharma Golden Duck | రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్
Virat Kohli Half Century in Vijay Hazare Trophy | 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన కింగ్
Rinku Singh Century in Vijay Hazare Trophy | విజయ్ హజారే ట్రోఫీలీ రింకూ సింగ్ సెంచరీ
Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
YSRCP Politics: ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
Year Ender 2025: ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
Hyderabad Crime Report: హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
Kerala Gen Z political Leader: జెన్‌జీ తరం మున్సిపల్ చైర్మన్ దియా బిను - వారసురాలు కాదు.. నాయకత్వంతో ఎదిగిన లీడర్ -మనకూ స్ఫూర్తే !
జెన్‌జీ తరం మున్సిపల్ చైర్మన్ దియా బిను - వారసురాలు కాదు.. నాయకత్వంతో ఎదిగిన లీడర్ -మనకూ స్ఫూర్తే !
Embed widget