అన్వేషించండి

పోర్ట్ ఆఫ్ స్పెయిన్ టెస్టులో భారత్ స్కార్‌ 438, విండీస్‌ 1 వికెట్ నష్టానికి 86 పరుగులు

రెండో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ జట్టు ఒక వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. ప్రస్తుతం విండీస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ కంటే 352 పరుగులు వెనుకబడి ఉంది.

పోర్ట్ ఆఫ్ స్పెయిన్ టెస్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ జట్టు ఒక వికెట్ నష్టానికి 86పరుగులు చేసింది. విండీస్ తరఫున కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్‌, కిర్క్ మెకంజీ క్రీజ్‌లో ఉన్నారు ప్రస్తుతం విండీస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ కంటే 352 పరుగులు వెనుకబడి ఉంది. 

కరీబియన్ ఓపెనర్ చందర్ పాల్ 95 బంతుల్లో 33 పరుగులు చేసి రవీంద్ర జడేజాకు చిక్కాడు. రవీంద్ర జడేజా వేసిన బంతికి అశ్విన్‌కు క్యాచ్ ఇచ్చి చందర్‌పాల్‌ పెవిలియన్ మొహం పట్టారు.  విండీస్ ఓపెనర్ క్రెయిగ్ బ్రాత్‌వైట్‌, చందర్‌పాల్‌ తొలి వికెట్కు 71 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 438 పరుగులు చేసింది.

అంతకుముందు టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్‌ను 438 పరుగులకి ముగించింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీ చేసాడు. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, రవి అశ్విన్ అర్ధసెంచరీలతో అదరగొట్టారు.  విరాట్ కోహ్లీ 206 బంతుల్లో 121 పరుగులు చేశాడు. 11 ఫోర్లు బాదాడు కోహ్లీ. రవిచంద్రన్ అశ్విన్ 78 బంతుల్లో 56 పరుగులు చేశాడు. అంతకుముందు రోజు రోహిత్ శర్మ 143 బంతుల్లో 80 పరుగులు చేశాడు. టెస్టుల్లో అరంగేట్రం చేసిన యశస్వి జైస్వాల్ 74 బంతుల్లో 57 పరుగులు చేశాడు.

ఇదీ కరీబియన్ బౌలర్ల పరిస్థితి

విండీస్ బౌలర్ల విషయానికి వస్తే కెమర్ రోచ్, జోమెల్ వారికాన్ చెరో మూడు వికెట్లు తీశారు. జేసన్ హోల్డర్ 2 వికెట్లు సాధించాడు. షానన్ గాబ్రియేల్ 1 వికెట్ తీశాడు.

సిరీస్ గెలవాలని టీమిండియా పట్టుదలతో ఉంది.

భారత్ 438 పరుగుల లక్ష్య ఛేదనలో కరీబియన్ జట్టు ఒక వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. మూడో రోజు ఆటలో విండీస్ ఇన్నింగ్స్‌ను వీలైనంత త్వరగా ముగించాలని భారత బౌలర్లు కోరుకుంటున్నారు. ఆతిథ్య జట్టు భారీ స్కోర్‌ చేసినా విండీస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో దాన్ని ఛేదించాలని భావిస్తోంది. ఇక ఈ సిరీస్ విషయానికొస్తే భారత జట్టు 1-0తో ఆధిక్యంలో ఉంది. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్‌ తేడాతో ఘన విజయం సాధించింది.

 

సెంచరీ కోరిక తీర్చిన కోహ్లీ

విదేశీ గడ్డపై టెస్టు సెంచరీ కోసం ఎదురుచూస్తున్న నిరీక్షణకు విరాట్ కోహ్లీ ఎట్టకేలకు తెరదించాడు. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లోని క్వీన్స్ పార్క్ ఓవల్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆటలో కోహ్లీ తన 29వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 2018లో ఆస్ట్రేలియా పర్యటనలో పెర్త్ టెస్టు మ్యాచ్లో కోహ్లీ చివరిసారిగా సెంచరీ సాధించాడు. అదే సమయంలో తన సెంచరీపై స్పందించిన కోహ్లీ ఈ రికార్డలు తనకు పెద్దగా పట్టవని అన్నాడు.

విండీస్‌పై భారత జట్టు తొలి ఇన్నింగ్స్ 438 పరుగుల వద్ద ముగియగా, అందులో కోహ్లీ 121 పరుగులు చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 80, రవీంద్ర జడేజా 61, యశస్వి 57, అశ్విన్ 56 పరుగులు చేశారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ జట్టు ఒక వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది.

రోజు ఆట ముగిశాక సెంచరీ చేయడంపై విరాట్ కోహ్లీ స్పందిస్తూ.. 'నేను జట్టుకు సహకారం అందించాలనుకుంటున్నాను. నేను 50 పరుగులే చేసి ఉంటే సెంచరీ మిస్ అయ్యేవాడినని, 120 పరుగులే చేసి ఉంటే డబుల్ సెంచరీ మిస్ అయ్యేవాడినని అన్నాడు. అటువంటి పరిస్థితిలో, ఈ లెక్కలు, రికార్డులు ముఖ్యమైనవి కావు. జట్టు విజయానికి మీరు ఎలా దోహదపడతారనేది ముఖ్యం.

ఫిట్ నెస్ నాకు చాలా ముఖ్యం.

తనకు అత్యంత ముఖ్యమైనది ఫిట్నెస్ అని, ఇది నేను నిరంతరం మెరుగుపడటానికి సహాయపడుతుందని విరాట్ కోహ్లీ తన ప్రకటనలో పేర్కొన్నాడు. దేశం తరఫున 500 మ్యాచ్‌లు ఆడటం నాకు దక్కిన గొప్ప గౌరవం. నా కృషితోనే ఇదంతా సాధించగలిగాను. ఈ స్థాయికి చేరుకుంటానని నేనెప్పుడూ అనుకోలేదు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Revanth Reddy: చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
KCR News: కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
Embed widget