అన్వేషించండి

Guru Purnima 2025: పతంజలి యోగపీఠ్‌లో ముగిసిన గురు పూర్ణిమ వేడుకలు, గురు-శిష్య సంప్రదాయాన్ని కొనియాడిన రామ్‌దేవ్

Guru Purnima 2025 | ప్రపంచంలో పలు దేశాలు ఆధిపత్య పోరాటంలో ఉన్నాయని యోగా గురు రామ్‌దేవ్ అన్నారు. ప్రపంచ ఆధ్యాత్మిక నాయకుడిగా భారత్ స్థిరపడాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.

Guru Purnima 2025 Celebrations:  జూలై 10న దేశవ్యాప్తంగా గురు పూర్ణిమను ఘనంగా జరుపుకున్నారు. ఈ ఈవెంట్‌ను ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం పౌర్ణమి రోజున భారత్‌లో జరుపుకుంటారు. మహాభారతంతో పాటు 18 పురాణాల రచయిత అయిన మహర్షి వేద వ్యాసుడు ఈ రోజున జన్మించాడని హిందువులు విశ్వసిస్తారు. అందువల్ల, ఈ రోజును గురువుల ఆరాధనకు అంకితం చేశాం. ఈరోజును వ్యాస పూర్ణిమ అని కూడా పిలుస్తారు.

వేద వ్యాసుడు మొదటి గురువుగా పరిగణిస్తాం. ఈ సందర్భంగా, పతంజలి యోగపీఠ్ వ్యవస్థాపకులు, అధ్యక్షుడు అయిన రామ్‌దేవ్, ప్రధాన కార్యదర్శి ఆచార్య బాలకృష్ణ మార్గదర్శకత్వంలో పతంజలి వెల్నెస్, యోగపీఠ్-2లోని యోగ భవన్ ఆడిటోరియంలో గురు పూర్ణిమ వేడుకను ఘనంగా నిర్వహించారు.

స్వామి రామ్‌దేవ్ ఏమన్నారంటే..

ఈ కార్యక్రమంలో రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణ ఒకరినొకరు పూలమాలతో సన్మానించుకుని పరస్పరం గౌరవించుకున్నారు. దేశ ప్రజలకు వీరు గురు పూర్ణిమ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి స్వామి రామ్‌దేవ్ మాట్లాడుతూ.. గురు పూర్ణిమ అనేది సనాతన ధర్మాన్ని కొనసాగించే పండుగ లాంటిది అన్నారు. ఇది భారతదేశంలో గురు-శిష్యుల గొప్ప సంప్రదాయానికి, శాశ్వత సాంస్కృతిక వారసత్వానికి పరిపూర్ణతను తెచ్చే వేడుక అని పేర్కొన్నారు. 

వేదాలు, గురు ధర్మంలోనూ జాతీయ కర్తవ్య సారం ఉందని బాబా రామ్‌దేవ్ తెలిపారు. ప్రస్తుత ప్రపంచ ఆధిపత్యం కోసం పోరాటానికి సాక్ష్యంగా నిలుస్తోందని, అయితే ఈ ఆధిపత్యం సత్యం, యోగ, ఆధ్యాత్మికత, న్యాయంపై ఆధారపడి ఉంటేనే అందరికీ ప్రయోజనం చేకూరుతుందని రాందేవ్ పేర్కొన్నారు.

గురు పూర్ణిమ ప్రాముఖ్యతపై ఆచార్య బాలకృష్ణ

ఈ సందర్భంగా ఆచార్య బాలకృష్ణ మాట్లాడుతూ.. గురు పూర్ణిమ అనేది గురు-శిష్యుల ప్రాముఖ్యత, మన సంప్రదాయాన్ని ప్రతిబింబించే పండుగ అన్నారు.  అయితే, ఒకరు పూర్తి నమ్మకంతో తమ గురువు మార్గాన్ని అనుసరించినప్పుడే ఈ సంప్రదాయానికి నిజమైన అర్థం ఉంటుందని పేర్కొన్నారు. గురు-శిష్యుల వంశపారంపర్యం, యోగ, ఆయుర్వేదం, సనాతన ధర్మం, వేదాల నుంచి లభించిన జ్ఞానం ద్వారా భారతదేశం ప్రపంచానికి పెద్దన్న హోదాను పొందుతుందని ఆయన స్పష్టం చేశారు.

యాత్రికులకు ఆహారం అందిస్తున్న పతంజలి యోగపీఠ్

కన్వర్ యాత్ర కోసం హరిద్వార్‌లో పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. పవిత్ర జలం కోసం దేశంలోని నలుమూలల నుంచి భక్తులు హరిద్వార్‌కు చేరుకుంటున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పతంజలి యోగపీఠ్ ఒక నిరంతర కిచెన్ (అఖండ భండారా) ఏర్పాటు చేసింది. దాంతో భక్తులకు పతంజలి యోగపీఠ్ భోజనం అందించి వారికి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టింది. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Monsoon 2026: అధిక వర్షపాతం అయినా , కరువు వచ్చినా పాలకులే కారణమా? పురాణాల్లో వర్షం గురించి ఏముంది?
అధిక వర్షపాతం అయినా , కరువు వచ్చినా పాలకులే కారణమా? పురాణాల్లో వర్షం గురించి ఏముంది?
Bhagavad Gita: మీకు దైవభక్తి ఉంది సరే..మరి దేవుడు మీ గురించి ఆలోచిస్తాడా? ఎలా తెలుస్తుంది?
మీకు దైవభక్తి ఉంది సరే..మరి దేవుడు మీ గురించి ఆలోచిస్తాడా? ఎలా తెలుస్తుంది?
Naga Dosha: ఇంట్లో పామును చంపితే వచ్చే నాగదోషం ప్రభావాలు - కుటుంబం, వంశం పై దుష్ప్రభావాలు & పరిహారాలు!
ఇంట్లో పామును చంపితే వచ్చే నాగదోషం ప్రభావాలు - కుటుంబం, వంశం పై దుష్ప్రభావాలు & పరిహారాలు!
Today Rashifal June 05: ఈ రోజు రాశి ఫలాలు జూన్ 05, 2026 మేషం నుంచి మీనం వరకు ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ ఫలితాలు!
ఈ రోజు రాశి ఫలాలు జూన్ 05, 2026 మేషం నుంచి మీనం వరకు ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ ఫలితాలు!

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gaddar Daughter On Pawan Kalyan: పవన్ మాటలకు గద్దర్ కుటుంబం ఎందుకు నొచ్చుకుంది? వివాదంలో వాస్తవాలేంటి.? గద్దర్ కుమార్తెతో ప్రత్యేక ఇంటర్వూ
పవన్ మాటలకు గద్దర్ కుటుంబం ఎందుకు నొచ్చుకుంది? వివాదంలో వాస్తవాలేంటి.? గద్దర్ కుమార్తెతో ప్రత్యేక ఇంటర్వూ
Latha Rajinikanth Makkal Madai: తమిళనాడు రాజకీయాల్లో రజనీకాంత్ సంచలనం - ప్రజావేదిక ఏర్పాటు - సతీమణే కీలకం !
తమిళనాడు రాజకీయాల్లో రజనీకాంత్ సంచలనం - ప్రజావేదిక ఏర్పాటు - సతీమణే కీలకం !
Kakinada Senior Assistant Shiva Kumar ACB Raids: కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
Karnataka Congress Crisis: డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
Revanth Reddy target GHMC :తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
Nandus World Scam: నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
K. Annamalai:
"అందుకే బీజేపీలో చేరా, ఏడాదిన్నర నుంచి విభేదాలు"అన్నామలై సంచలన వ్యాఖ్యలు! కొత్త రాజకీయ వేదిక ప్రకటన!
Breaking News: భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
Embed widget