అన్వేషించండి

Garuda Purana: మీరు స్వర్గానికి వెళతారా? నరకానికా? గరుడ పురాణం చెప్పిన ఈ రహస్యాలు తెలుసుకుంటే మీకే అర్థమవుతుంది!

Garuda Purana In Telugu: గరుడ పురాణం ప్రకారం, మనిషి చేసే పనులను బట్టి స్వర్గం లేదా నరకం నిర్ణయించబడుతుంది. విష్ణువు దీని గురించి వివరించారు.

Garuda Purana,Lord Vishnu Niti : స్వర్గం, నరకం గురించి తరచుగా చర్చలు జరుగుతూ ఉంటాయి. కానీ స్వర్గం  నరకం మీ అదృష్టంపై ఆధారపడి ఉండవని, కర్మపై ఆధారపడి ఉంటాయని మీకు తెలుసా? ఒక వ్యక్తి జీవితంలో మంచి - చెడు రెండు సంఘటనలూ చాలా జరుగుతాయి. వీటిని మనం విధిరాత అనేస్తారు.  కానీ మరణం తర్వాత పరిస్థితి అదృష్టంపై ఆధారపడి ఉండదు, మీ కర్మపై ఆధారపడి ఉంటుంది. అందుకే, మరణం తర్వా వ్యక్తి స్వర్గ సుఖాన్ని పొందుతాడా లేదా నరక బాధను అనుభవిస్తాడా అనేది కూడా తను చేసే కర్మలపై ఆధారపడి ఉంటుందని చెబుతారు. 

స్వర్గం-నరకం ..అదృష్టంపై ఆధారపడి ఉండదు, కర్మతో ముడిపడి ఉంటుంది.

ఎలాంటి కర్మలు చేసిన వారికి స్వర్గం లభిస్తుంది?

 ఎలాంటి కర్మలు చేసిన వారికి నరకం లభిస్తుంది? 

దీనికి సమాధానం మీకు గరుడ పురాణంలో లభిస్తుంది...

హిందూ ధర్మంలోని అష్టాదశ పురాణాలైన 18 మహాపురాణాల్లో ఒకటైన గరుడ పురాణంలో భాగమైన ప్రేతఖండంలో స్వర్గం, నరకం గురించి ఉంది.  ఈ విషయంలో శ్రీ మహావిష్ణువు తన భక్తుడైన గరుత్మంతుడికి వివరంగా చెప్పారు. గరుడ పురాణంలో స్వర్గం, నరకం గురించి శ్రీ మహావిష్ణువు ఏమన్నారో తెలుసుకుందాం.

ఇలాంటి కర్మలు స్వర్గానికి మార్గం తెరుస్తాయి

గరుడ పురాణంలో చెప్పిన ప్రకారం.. తమ ఇంద్రియాలను నియంత్రించుకుని కోపం, భయం , దుఃఖాన్ని తమపై ఆధిపత్యం చెలాయించని వారికి మరణానంతరం స్వర్గం లభిస్తుంది.

స్త్రీల పట్ల మనస్సులో వాంఛలను కలిగి ఉండని పురుషులు. స్త్రీలను చూసినప్పుడు ఎవరి మనస్సు చలించదో .. ఇతర స్త్రీలను తల్లి, సోదరి , కుమార్తెగా భావిస్తారో .. అదే దృష్టితో చూస్తారో, అలాంటి వారికి కూడా స్వర్గానికి మార్గం లభిస్తుంది.

గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు ఇలా అంటారు.. ఇతరుల వ్యక్తిత్వంలోని మంచి లక్షణాలను చూసి మెచ్చుకునే వారికి కూడా స్వర్గంలో స్థానం లభిస్తుంది.

గరుడ పురాణం ప్రకారం, తన జీవితంలో బావి, ధర్మశాల, చెరువు, ఆలయం లేదా ఆశ్రమం మొదలైనవి నిర్మించే లేదా వాటికి సహకరించే వ్యక్తికి మరణానంతరం నరకం రాదు.

ఇలాంటి కర్మలు చేసిన వారు నరక బాధలను అనుభవిస్తారు

గరుడ పురాణం ప్రకారం, పేదలు, నిస్సహాయులు, అనాథలు, రోగులు, వృద్ధులను ఎగతాళి చేసేవారు లేదా అవమానించేవారు కచ్చితంగా నరక బాధలను అనుభవిస్తారు.

గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు ఇలా అంటారు, భగవంతుడిని , తమ పూర్వీకులను పూజించని వారు కూడా నరకానికి వెళ్ళాలి. అంతేకాకుండా, అలాంటి వారు నరకంలో హింసను కూడా అనుభవించవలసి ఉంటుంది.

లోభం, స్త్రీలను చంపేవారు, ఇతరుల ఆస్తులను దోచుకునేవారు, అబద్ధపు సాక్ష్యం చెప్పేవారు, బాలికలను అమ్మేవారు, అసూయతో ఉండేవారు మొదలైన వారు మరణం తరువాత యమదూతలచే నరకానికి వెళతారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించి అందించిన సమాచారం. ABP దేశ ఏదైనా నమ్మకం లేదా సమాచారాన్ని ధృవీకరించదని ఇక్కడ చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని ఆచరించే ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

Karthika Masam 2025 Start and End Date: కార్తీకమాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, కార్తీక పౌర్ణమి సహా ముఖ్యమైన రోజులివే!

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

కేతన్ కేసు: 27 గుణాలు సరిపోలినా బంధం ఎందుకు ఫెయిలైంది! పూణే ఉదంతంపై ఎన్నో ప్రశ్నలు - కేవలం గుణాల ఆధారంగా వివాహాన్ని నిర్ణయించాలా?
కేతన్ కేసు: 27 గుణాలు సరిపోలినా బంధం ఎందుకు ఫెయిలైంది! పూణే ఉదంతంపై ఎన్నో ప్రశ్నలు - కేవలం గుణాల ఆధారంగా వివాహాన్ని నిర్ణయించాలా?
09-07-2026 గురువారం మీ రాశిఫలాలు!
09-07-2026 గురువారం మీ రాశిఫలాలు!
Ashadha Gupt Navratri 2026 Date: 12 సంవత్సరాల తర్వాత అరుదైన యోగం!ఆషాఢ గుప్త నవరాత్రులు ఘటస్థాపన శుభసమయం, పూజా విధానం! 
12 సంవత్సరాల తర్వాత అరుదైన యోగం!ఆషాఢ గుప్త నవరాత్రులు ఘటస్థాపన శుభసమయం, పూజా విధానం! 
Mirror Superstition: పిల్లలకు అద్దం ఎందుకు చూపించకూడదు? సైన్స్, ఆధ్యాత్మికం, ఆరోగ్య రహస్యం!
పిల్లలకు అద్దం ఎందుకు చూపించకూడదు? సైన్స్, ఆధ్యాత్మికం, ఆరోగ్య రహస్యం!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Petrol & Diesel Price: ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
Hyderabad Fake Liquor Gang: యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
Vizag Gold Chain Theft Case: చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
Anantapur Crime News: జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
 ICC Rankings Boost: టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా తగ్గని ర్యాంకింగ్స్
టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా నిలబెట్టుకున్న ర్యాంకులు
Avinash Narne Wife Murder: అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
Renault Duster on EMI: 2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
Vizag Fishermen Missing Case: విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
Embed widget