అన్వేషించండి

Tummala : ఎప్పుడైనా పిడుగు పడొచ్చు - రెడీగా ఉండాలని కార్యకర్తలకు సూచనలు ! తుమ్మల జంపింగ్‌కు రెడీ అయ్యారా ?

ఖమ్మం టీఆర్ఎస్ రాజకీయాల్లో తుమ్మల నాగేశ్వరరావు పిడుగు వేశారు. కార్యకర్తలను రెడీగా ఉండాలని సూచించారు. ఎందుకంటే ?


Tummala  :  ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్‌ను సీనియర్లు టెన్షన్ పెడుతున్నారు. సీనియర్ నేతలంతా టీఆర్ఎస్‌లోనే ఉండటంతో వచ్చే ఎన్నికల్లో అందరికీ సర్దుబాటు చేయడం అసాధ్యంగా మారింది. దీంతో కొంత మంది పక్క చూపులు చూస్తున్నారు. ఇలాంటి వారిలో మొదటగా తుమ్మల నాగేశ్వరరావు పేరు ఎక్కువగా ప్రచారంలోకి వస్తోంది. తాజాగా ఆయన కార్యకర్తలతో చేసిన వ్యాఖ్యలు కూడా దానికి తోడయ్యాయి. 

పార్టీ మార్పుపై సంకేతాలిస్తున్న తుమ్మల 

పాలేరులో కార్యకర్తలతో జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న తుమ్మల నాగేశ్వరరావు ఏ క్షణమైన పిడుగులాంటి వార్త వినాల్సి వస్తోంది.. కార్యకర్తలు సిద్దంగా ఉండాలని చెసూచించారు. దీంతో  ఆయన పార్టీ మారుతారా..? అనే విషయం ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. పాలేరు నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు అవసరమైతే పార్టీ మారి అక్కడ నుంచి తప్పనిసరిగా పోటీ చేయాలని దృక్పథంతో ఉన్నట్లు తెలుస్తోంది. 
 
ఖమ్మం రాజకీయాల్లో తుమ్మలది కీలక పాత్ర 
 
ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తుమ్మల నాగేశ్వరరావు తనదైన ముద్ర వేసుకున్నారు. టీడీపీతో రాజకీయ అరంగ్రేటం చేసిన ఆయన సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉన్నాడు. నాలుగు దశాబ్ధాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నేతగా, జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కార్యకర్తలను కలిగి ఉన్నారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత 2014 ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తుమ్మల ఓటమి పాలయ్యారు. కేసీఆర్‌తో ఉన్న సానిహిత్యం మేరకు గులాభీ కండువా కప్పుకోవడంతోపాటు ఆయనను ఎమ్మెల్సీగా నియమించి కేసీఆర్‌ తన క్యాబినెట్‌లో స్థానం కల్పించారు. ఆ తర్వాత 2015లో  రాంరెడ్డి వెంకటరెడ్డి మరణంతో పాలేరుకు ఉప ఎన్నిక రావడంతో  అక్కడ్నుంచి పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు.  ఆ తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసిన కందాల ఉపేందర్‌రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు.

పాలేరు టిక్కెట్ కందాల ఉపేందర్ రెడ్డికే ఇస్తే తమ్ముల పార్టీ మార్పు ?  

పాలేరు నుంచి విజయం సాదించిన కందాల ఉపేందర్‌రెడ్డి ఆ తర్వాత పరిణామాల క్రమంలో టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. అయితే అప్పటికే టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తల్లో తుమ్మల అనుచరులు అధికంగా ఉండటంతో కొత్త, పాత కలయిక నేపథ్యంలో వర్గపోరు మొదలైంది. గత రెండేళ్లుగా పార్టీ కార్యక్రమాలకు అంతగా పట్టించుకోని తుమ్మల ఇటీవల కాలంలో దూకుడు పెంచారు. తరుచూ పాలేరు నియోజకవర్గంలో పర్యటించడంతోపాటు కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేయడం, వచ్చే ఎన్నికల్లో తాను తప్పక పోటీ చేస్తానని, అందరూ సిద్దంగా ఉండాలని పిలుపునిస్తుండటంతో పార్టీ వర్గాల్లో చర్చానీయాంశంగా మారింది,  కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న తుమ్మల పార్టీ మారరని, పాలేరు నుంచి టీఆర్‌ఎస్‌ టిక్కెట్‌ ఆయనకే లబిస్తుందని కార్యకర్తలు నమ్మకంగా చెబుతున్నారు. 
  
పార్టీ మారితే బీజేపీలోకా ? కాంగ్రెస్‌లోకా ? 

  ఆయన ఒకవేళ పార్టీ మారితే కాంగ్రేస్‌లోకి వెళతారా..? బీజేపీలోకి వెళతారా..? అనే విషయం ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. ఇటీవల బీజేపీ నాయకులు సైతం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఓమాజీ మంత్రి, ఓ మాజీ ఎంపీ తమ పార్టీలోకి వస్తారని ప్రచారం చేయడం చూస్తే మరి తుమ్మల బీజేపీలోకి వెళ్లేందుకు ప్లాట్‌పాం సిద్దం చేసుకున్నాడా..? అనేది ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుదీర్ఘ అనుభవం కలిగిన తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మారితే టీఆర్‌ఎస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగులుతుంది. ఇంతకీ నిజంగానే తుమ్మల పార్టీ మారుతారా..? లేదా..? అనే విషయంపైనే ఇప్పుడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చానీయాంశంగా మారింది. ఈ విషయంలో కేసీఆర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.. తుమ్మలను బుజ్జగిస్తారా..? లేదా అనే విషయం వేచి చూడాల్సిందే.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Election Commission: నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Assam Assembly Elections 2026: అస్సాం గణ పరిషత్ .. ఒకప్పుడు ఊపేసిన పార్టీ -ఇప్పుడెందుకు ఉనికి కోల్పోయింది?
అస్సాం గణ పరిషత్ .. ఒకప్పుడు ఊపేసిన పార్టీ -ఇప్పుడెందుకు ఉనికి కోల్పోయింది?

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Embed widget