అన్వేషించండి

Assembly Seat For YS Sunita : పులివెందుల నుంచి వైఎస్ సునీత పోటీ చేస్తారా ? ప్రచారంలో నిజం ఎంతంటే ?

వైఎస్ సునీతకు సీఎం జగన్ అసెంబ్లీ టిక్కెట్ ఇస్తారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అటు వైఎస్ఆర్‌సీపీ కానీ ఇటు వైఎస్ సునీత కానీ ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు.

Assembly Seat For YS Sunita :    వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఓ వైపు వైఎస్ విజయమ్మ గౌరవాధ్యక్షురాలి పదవి నుంచి వైదొలిగి కుమార్తె  పెట్టుకున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కోసమే పని చేయాలని నిర్ణయించుకున్నారు. మరో వైపు హత్యకు గురైన వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తెకు పార్టీలో ప్రాధాన్యం ఇచ్చి అసెంబ్లీ టిక్కెట్ ఇచ్చేందుకు వైఎస్ఆర్‌సీపీ శాశ్వత అధ్యక్షుడు జగన్ నిర్ణయించినట్లుగా కొన్ని మీడియాల్లో ప్రచారం జరుగుతోంది. అవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాస్త మద్దతుగా ఉండేవే కావడంతో ఉద్దేశపూర్వకంగా వాటికి లీక్ ఇచ్చినట్లుగా భావిస్తున్నారు. 

వైఎస్ఆర్‌సీపీ జీవితకాల అధ్యక్షుడు జగన్ - ప్లీనరీలో తీర్మానం ! రాజ్యాంగపరంగా సాధ్యమేనా ?

వైఎస్ వినేకానందరెడ్డి గతంలో పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా.. కడప నుంచి ఎంపీగా గెలిచారు. మంత్రిగా చేశారు. వైఎస్ఆర్‌సీపీ తరపున ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల సమయంలోనూ ఆయన ఎంపీగా పోటీ చేసేందు్కు సిద్ధపడ్డారన్న ప్రచారం జరిగింది. ఎక్కడో ఓ చోట పోటీ చేయడం ఖాయమని అనుకున్నారు. అయితే అనూహ్యంగా హత్యకు గురయ్యారు. మొదట ఆయనది గుండెపోటుగా ప్రచారం జరిగింది. చివరికి హత్యగా తేల్చారు. తన తండ్రి హత్య కేసు నిందితులెవరో తేల్చాలని వైఎస్ సునీత పోరాడుతున్నారు. కోర్టుకెళ్లి సీబీఐ విచారణకు కూడా ఆదేశాలు తెచ్చుకున్నారు. ప్రస్తుతం సీబీఐ కేసు విచారణ నెమ్మదిగా సాగుతోంది. 

మేనిఫెస్టో అమలు చేశామని నమ్మకం కలిగితేనే ఆశీర్వదించండి - ప్రజలకు జగన్ పిలుపు !

తన తండ్రి హంతకులకు శిక్ష పడాలన్న ఉద్దేశంతోనే ఆమె తీవ్రంగా  శ్రమిస్తున్నారు. వైద్యురాలైన  వైఎస్ సునీత కానీ ఆమె భర్త కానీ తమకు రాజకీయ ఆకాంక్షలు ఉన్నట్లుగా ఎప్పుడూ చెప్పలేదు. కానీ గతంలో వైఎస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం ఆమెపై ఆరోపణలు  చేశారు. టీడీపీ టిక్కెట్‌పై కడప నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అందుకే తమపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. వైఎస్ సునీత ఇలాంటి వ్యాఖ్యలపై ఎలాంటి స్పందనలు వ్యక్తం చేయలేదు. 

జగన్ వచ్చే ఎన్నికల్లో జమ్మల మడుగుకు మారి పులివెందుల టిక్కెట్‌ను వైఎస్ సునీతకు ఇస్తారని సోషల్ మీడియాలో కొన్ని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. కానీ సునీత సన్నిహితులు మాత్రం .. తన తండ్రి హంతకులకు శిక్ష పడాలన్న ఉద్దేశంతోనే పోరాటం చేస్తున్నారు కానీ రాజకీయ ఆశలతో కాదని  అంటున్నారు. మొత్తానికి వైఎస్ కుటుంబ రాజకీయం కూడా కీలక స్థానానికి చేరినట్లుగా రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget