అన్వేషించండి

Vasupalli Resign : విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వైఎస్ఆర్‌సీపీ షాక్ - సమన్వయకర్త పదవికి వాసుపల్లి రాజీనామా

వైఎస్ఆర్‌సీపీ సమన్వయకర్త పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ప్రకటించారు. వైవీ సుబ్బారెడ్డి పర్యటనలో తనకు అన్యాయం జరిగిందని ఆయన చెబుతున్నారు.

Vasupalli Resign :  విశాఖ దక్షిణ నియోజకవర్గానికి వైఎస్ఆర్‌సీపీ సమన్వయకర్త పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లుగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ప్రకటించారు. ఈ మేరకు విశాఖకు వైఎస్ఆర్‌సీపీ తరపున ఇంచార్జ్‌గా వ్యవహరిస్తున్న వైవీ సుబ్బారెడ్డికి ఓ సుదీర్ఘమైన లేఖ రాశారు. అందులో తన నేపధ్యం గురించి.. తన సామాజికవర్గం గురించి.. తాను రాజకీయాల్లో ఎలా ఎదిగింది .. వివరించారు. చివరికి జగన్ పాలన మెచ్చి తాను వైఎస్ఆర్‌సీపీలో చేరానని కానీ తను పార్టీలో నిరాదరణ ఎదురవుతోందన్నారు. ప్రాంతీయ సమన్వయకర్తగా వైవీ సుబ్బారెడ్డి విశాఖకు వచ్చిన రోజే తనకు శల్య పరీక్ష పెట్టారని .. ఆ రోజు జరిగిన పంచాయతీ వల్ల తన గౌరవానికి భంగం కలిగిందన్నారు. అందుకే స్వయంగా తన సమన్వయకర్త పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు.
Vasupalli Resign :  విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వైఎస్ఆర్‌సీపీ షాక్ - సమన్వయకర్త పదవికి వాసుపల్లి రాజీనామా

వైవీ సుబ్బారెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకున్నా పార్టీకి  బద్దుడైన నియోజకవర్గ అభివృద్ధికి సంక్షేమానికి పాటుపడతానని లేఖలో తెలిపారు. నిజానికి వాసుపల్లి గణేష్ కుమార్ తెలుగుదేశం పార్టీ తరపున విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆయన అధికారికంగా వైఎస్ఆర్‌సీపీలో చేరలేదు. ఆయన కుమారులను మాత్రం ఆ పార్టీలో చేర్పించారు. తాను మాత్రం ఎమ్మెల్యే హోదాలో ఇంచార్జ్‌గా సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. 

అయితే ప్రాంతీయ సమన్వయకర్తగా విజయసాయిరెడ్డి ఉన్నప్పుడే వాసుపల్లి గణేష్‌కుమార్‌ను పక్కన పెట్టారు. ఇతర నేతలను ప్రోత్సహించడం ప్రారంభించారు. రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ సీతంరాజు సుధాకర్‌ నేతృత్వంలో  ప్రస్తుతం విశాఖ దక్షిణ నియోజకవర్గం వైఎస్ఆర్‌సీపీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. పార్టీ హైకమాండ్ కూడా ఆయనకు  భరోసా ఇచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. సీతంరాజు సుధాకర్ వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానంటూ నియోజకవర్గంలో తరచూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.  దీంతో వాసుపల్లి ఇటీవల తన అసంతృప్తిని మీడియా ముందు బహిరంగంగా వ్యక్తంచేశారు. పార్టీలో కొంతమంది నేతలు కావాలనే నియోజకవర్గంలో కార్యక్రమాలు చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో టికెట్‌ తమకే అని చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. ఆ తర్వాత ఆయనపైనా ప్రత్యర్థి వర్గం విరుచుకుపడింది. 

ఈ పరిస్థితుల్లో సమన్వయకర్త పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా వైవీ సుబ్బారెడ్డికి వాసుపల్లి లేఖ  రాశారు. కానీ పార్టీ అభివృద్ధికి పాల్పడతానని చెప్పడంతో ఆయన ఇంకా తనకు ప్రాధాన్యం లభిస్తుందన్న ఆశతో ఉన్నట్లుగా తెలుస్తోంది. లేఖలో తన సామాజికవర్గం గురించి ప్రత్యేకంగాప్ర స్తావించడంతో బీసీ కోటాలో అయినా తనకు చాన్స్ ఇస్తారని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.  వాసుపల్లి రాజీనామా అంశంపై ఇంకా వైఎస్ఆర్‌సీపీ స్పందించలేదు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hinduja Group: ఆంధ్రప్రదేశ్‌లో హిందూజా గ్రూప్‌ రూ.20,000 కోట్ల పెట్టుబడి - లండన్‌లో చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ
ఆంధ్రప్రదేశ్‌లో హిందూజా గ్రూప్‌ రూ.20,000 కోట్ల పెట్టుబడి - లండన్‌లో చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ
Constable Suicide: తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల వరుస ఆత్మహత్యలు - సంగారెడ్డిలో మరో కానిస్టేబుల్ బలవన్మరణం
తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల వరుస ఆత్మహత్యలు - సంగారెడ్డిలో మరో కానిస్టేబుల్ బలవన్మరణం
Nara Lokesh: ఏపీ దశ మార్చనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ - ఎన్ని ఒప్పందాలు జరుగుతాయో ప్రకటించిన నారా లోకేష్
ఏపీ దశ మార్చనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ - ఎన్ని ఒప్పందాలు జరుగుతాయో ప్రకటించిన నారా లోకేష్
Accident Politics:   చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాజకీయం - కారణం మీరంటే మీరని కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు!
చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాజకీయం - కారణం మీరంటే మీరని కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు!
Advertisement

వీడియోలు

Kavitha Janambata Interview | ఆదిలాబాద్ జిల్లాలో కవిత జనం బాట వెనుక మతలబు ఇదేనా.? | ABP Desam
Smrithi Mandhana Jemimah Gesture | ఆడి వరల్డ్ కప్ సాధించారు..ప్రత్యర్థులను ఓదార్చి హృదయాలు గెలిచారు | ABP Desam
Tribute to Mithali Raj Jhulan Goswami | ప్రపంచకప్ గెలిచి మిథాలీ, ఝులన్ గోస్వామికి ట్రిబ్యూట్ | ABP Desam
India vs South Africa Final | Deepti Sharma | మ్యాచ్‌ని మలుపు తిప్పిన దీప్తి శర్మ
Women's ODI Final | Smriti Mandhana | చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hinduja Group: ఆంధ్రప్రదేశ్‌లో హిందూజా గ్రూప్‌ రూ.20,000 కోట్ల పెట్టుబడి - లండన్‌లో చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ
ఆంధ్రప్రదేశ్‌లో హిందూజా గ్రూప్‌ రూ.20,000 కోట్ల పెట్టుబడి - లండన్‌లో చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ
Constable Suicide: తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల వరుస ఆత్మహత్యలు - సంగారెడ్డిలో మరో కానిస్టేబుల్ బలవన్మరణం
తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల వరుస ఆత్మహత్యలు - సంగారెడ్డిలో మరో కానిస్టేబుల్ బలవన్మరణం
Nara Lokesh: ఏపీ దశ మార్చనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ - ఎన్ని ఒప్పందాలు జరుగుతాయో ప్రకటించిన నారా లోకేష్
ఏపీ దశ మార్చనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ - ఎన్ని ఒప్పందాలు జరుగుతాయో ప్రకటించిన నారా లోకేష్
Accident Politics:   చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాజకీయం - కారణం మీరంటే మీరని కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు!
చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాజకీయం - కారణం మీరంటే మీరని కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు!
Pawan Kalyan: ప్రముఖ ఆలయాల్లో కార్తీక మాసం రద్దీ తగ్గ ఏర్పాట్లు -భక్తుల భద్రత, సౌకర్యాల కల్పనపై పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
ప్రముఖ ఆలయాల్లో కార్తీక మాసం రద్దీ తగ్గ ఏర్పాట్లు -భక్తుల భద్రత, సౌకర్యాల కల్పనపై పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
Vidadala Rajani: ఉద్యోగాల పేరుతో రూ. రూ.5 కోట్లు మోసం - మాజీ మంత్రి విడదల రజని పీఏలు, అనుచరులపై ఆరోపణలు
ఉద్యోగాల పేరుతో రూ. రూ.5 కోట్లు మోసం - మాజీ మంత్రి విడదల రజని పీఏలు, అనుచరులపై ఆరోపణలు
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో .. పత్తి రైతులతో కవిత
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో .. పత్తి రైతులతో కవిత
Youngest Self Made Billionaires: ముగ్గురు స్నేహితులు ఏఐ కంపెనీ పెట్టి 20 ఏళ్లకే బిలియనీర్లు అయ్యారు - వారిలో ఇద్దరు ఇండియన్ కుర్రాళ్లు!
ముగ్గురు స్నేహితులు ఏఐ కంపెనీ పెట్టి 20 ఏళ్లకే బిలియనీర్లు అయ్యారు - వారిలో ఇద్దరు ఇండియన్ కుర్రాళ్లు!
Embed widget