అన్వేషించండి

Lokesh Sakshi : ఆ పత్రిక నుంచి రూ. 75 కోట్లు డిమాండ్ చేస్తున్న లోకేష్ ! గురువారం విశాఖకు...

తనపై తప్పుడు వార్తలు రాసినందున 75కోట్లు చెల్లించాలని ఓ దినపత్రికపై లోకేష్ న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ కేసులో విచారణకు హాజరయ్యేందుకు గురువారం విశాఖ వెళ్లనున్నారు.


తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) గురువారం విశాఖ కోర్టుకు ( Vizag Court ) హాజరుకానున్నారు. తనపై అసత్య ఆరోపణలు ప్రచురించారని ఓ దినపత్రిక ( News Paper )  పై లోకేష్ రూ.75 కోట్లకు విశాఖ 12వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో పరువునష్టం దావా వేశారు. 2019 అక్టోబ‌ర్ 22న విశాఖ విమానాశ్రయంలో ( Vizag Air port ) లోకేష్ ప్రజాధనం తో  రూ. 25 లక్షలకు చిరుతిళ్లు తిన్నారని ఓ పత్రికలో కథనం ప్రచురితమైంది. పత్రిక ప్రచురించిన తేదీల్లో తాను విశాఖలో లేనని ప్రభుత్వం ఆహ్వానం మీద వచ్చే అతిధుల మర్యాదల కోసం వెచ్చించే ప్రోటోకాల్ ఖర్చును తనపై అసత్యాలతో ప్రచురించారంటూ లోకేష్ వివరణ ఇచ్చారు. క్షమాపణలు చెప్పాలని నోటీసులు ఇచ్చారు. ఆ వార్తను ప్రచురించిన కొన్ని పత్రికలు క్షమాపణలు చెప్పాయి. 

సంపాదించకుండా ఖర్చు పెడితే దివాలానే - ఏపీనే సాక్ష్యమన్న బీజేపీ ! జగన్ పాలనపై తీవ్ర విమర్శలు

అయితే ఓ తెలుగు ప్రముఖ దినపత్రిక ( Telugu News Paper ) మాత్రం క్షమాపణ చెప్పేందుకు నిరాకరించింది. దీంతో ఆయన కోర్టులో పిటిషన్ వేశారు.  రూ. 75 కోట్లకు పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఈ కేసు విచారణకు సంబంధించి  విశాఖ కోర్టుకు లోకేష్ ( Vizag ) స్వయంగా హాజరుకావాలని నిర్ణయించుకున్నారు.ఆ పత్రిక ఏపీ అధికార పార్టీకి ( Ruling Party ) సంబంధించిన వారిది కావడంతో ప్రత్యేకంగా లోకేష్‌ను టార్గెట్ చేసుకుని ఎన్నో కథనాలు రాస్తోందని అలా వదిలేస్తే పెద్ద ఎత్తున అసత్య కథనాలతో విరుచుకుపడుతుందని అందుకే న్యాయపోరాటం ద్వారా బుద్ది చెప్పాలని నిర్ణయించుకున్నామని టీడీపీ ( TDP ) వర్గాలు చెబుతున్నాయి. 

వివేకా కేసులో ఎన్నెన్ని మలుపులో ! కొత్త ట్విస్టులు మామూలుగా లేవు..

ఈ కేసు విచాణరకు ఆ పత్రిక ప్రతినిధులు హాజరవుతారో లేదో స్పష్టత లేదు. కానీ అయితే క్షమాపణ చెప్పాలి లేకపోతే నష్టపరిహారం చెల్లించాలన్న పట్టుదలగా లోకేష్ న్యాయపోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. నిజానికి ఆ పత్రిక రాసిన కథనం తప్పు అని పూర్తి డాక్యుమెంట్లతో టీడీపీ నేతలు ఇప్పటికే ఆ వార్త రాసిన పత్రికలన్నింటికీ పంపారు. దీంతో వార్త ప్రచురించిన వారు క్షమాపణలు కూడా చెప్పారు. దీంతో న్యాయపోరాటం ద్వారా ఆ పత్రికతో క్షమాపణలు అయినా చెప్పించుకోవడం లేదా నష్టపరిహారం అయినా వసూలు చేయడం ఖాయమని లోకేష్ సన్నిహితులు ధీమాతో ఉన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
BRS on Kadiam : కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
KK Meets Revanth Reddy: రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Kadiyam Srihari and kadiyam Kavya joins into Congress | కడియంకు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ | ABP DesamSun Stroke  Symptoms and Treatment | వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఓఆర్ఎస్ నీళ్లు ఇవ్వొచ్చా? | ABP DesamRR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | చివరి ఓవర్ లో 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ | ABPRR vs DC Highlights IPL 2024 | Riyan Parag Batting | పాన్ పరాగ్ అన్నారు..పరేషాన్ చేసి చూపించాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
BRS on Kadiam : కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
KK Meets Revanth Reddy: రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
Tillu Square Movie Review - టిల్లు స్క్వేర్ రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ సినిమా హిట్టా? ఫట్టా? సినిమా ఎలా ఉందంటే?
టిల్లు స్క్వేర్ రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ సినిమా హిట్టా? ఫట్టా? సినిమా ఎలా ఉందంటే?
Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
Actor Govinda: అప్పుడు.. రాజకీయాల్లోకి చేరడమే పెద్ద తప్పన్నాడు - ఇప్పుడు ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు, ఏంటి గోవిందా ఇది?
అప్పుడు.. రాజకీయాల్లోకి చేరడమే పెద్ద తప్పన్నాడు - ఇప్పుడు ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు, ఏంటి గోవిందా ఇది?
AI అనేది ఓ మ్యాజిక్ టూల్‌, సరైన విధంగా వాడుకోవాలి - బిల్‌గేట్స్‌తో ప్రధాని మోదీ
AI అనేది ఓ మ్యాజిక్ టూల్‌, సరైన విధంగా వాడుకోవాలి - బిల్‌గేట్స్‌తో ప్రధాని మోదీ
Embed widget