అన్వేషించండి

వివాదమవుతున్న జోగి రమేష్ తీరు- సొంతపార్టీ నేతల్లో కూడా అసహనం

ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌లో మంత్రి జోగి రమేష్ తీరుపై ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.ప్రతిపక్షాలు, అధికార పక్షంలోని నేతలు సైతం ఆయన తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌లో ఆ మంత్రి తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దూకుడు కామెంట్స్ చేయటంలో అందరికి అట్రాక్ట్ చేసిన ఆయన ఇప్పుడు అదే కామెంట్స్‌తో పార్టీ నేతలకి కూడా ఇరిటేషన్ తెప్పిస్తున్నారని టాక్.

జోరు సరే జోగి....
ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌లో మంత్రి జోగి రమేష్ తీరుపై ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.ప్రతిపక్షాలు, అధికార పక్షంలోని నేతలు సైతం ఆయన తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ విమర్శలు చేసే క్రమంలో ఆయన మాటలకు అడ్డూఅదుపు లేకుండాపోవటం దీనికి కారణం అంటున్నారు. విమర్శలు, ఆరోపణలు చేసే క్రమంలో ఆయన చేస్తున్న కామెంట్స్ ఇప్పుడు తీవ్ర వివాదానికి దారి తీస్తున్నాయి. 

జోగికి మాత్రమే ఛాన్స్-అందుకే అలాంటి మాటలు
రాజధాని ప్రాంతంలోని ఆర్ ఫైవ్ జోన్‌లో పేదలకు ఇళ్ళ నిర్మాణాలు చేపట్టేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో గృహనిర్మాణ శాఖ మంత్రిగా జోగి రమేష్‌కు మాత్రమే మాట్లాడే అవకాశం ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఉన్న వేదికపై భారీగా తరలి వచ్చిన లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడే క్రమంలో జోగి రమేష్ దూకుడుగా వెళ్ళాలని భావించారు. ఈ క్రమంలో ప్రాస కోసం పాకులాడి, పవన్ పార్టీలు మార్చుతారు, తార్చుతారు అంటూ జోగి రమేష్ మాట్లాడారు. ఇదే పెద్ద సంచలనమైంది. ఇలా జోగి దూకుడుగా మాట్లాడటం సొంత పార్టీ నేతల్లోనే ఆగ్రహానికి కారణమైంది.  ఇదే విషయాన్ని జోగి రమేష్‌కి కూడా చెప్పారని అంటున్నారు. జోగి చేసిన కామెంట్స్ వల్ల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు ఇళ్ళ శంకుస్థాపన కార్యక్రమానికి కావాల్సినంత ప్రచారం దక్కలేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

జనసేన నేతల నిరసనలు..
ముఖ్యమంత్రి సమక్షంలోనే మంత్రి జోగి రమేష్ జనసేన అధినేత పవన్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై జనసేన ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పలు చోట్ల జనసేన నాయకులు ఆందోళనలు కూడా చేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితోపాటుగా, మంత్రి జోగి రమేష్ దిష్టిబొమ్మలను తగలపెట్టేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవటం తో మరింత వివాదానికి కారణమైంది. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పోటీగా నిరసనలు తెలిపారు. మంత్రి జోగి రమేష్‌కు వ్యతిరేకంగా జనసేన ఆందోళనలు చేయడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ బీసీ నాయకులు ఖండించారు. బీసీ మంత్రి అయిన జోగి రమేష్‌పై జనసేన నేతలు ఇష్టానుసారంగా కామెంట్స్ చేయటం ఏంటంటూ ప్రశ్నించారు.

వివాదాస్పదంగా మంత్రి తీరు..
మంత్రి జోగి రమేష్ తీరు ఇప్పుడు నియోజకవర్గంలో కూడా వివాదానికి దారి తీస్తోంది. పెడన నియోజకవర్గంలో మంత్రి కాన్వాయ్‌ను చూసి కూడా ఓ యువకుడు లేచి నిలబడలేదని అతనిపై జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారని అంటున్నారు. పోలీసులకు కూడా చెప్పి  హెచ్చరికలు జారీ చేశారనే ప్రచారం నడుస్తోంది. లేచి నిలబడలేదని జిల్లా ఉద్యోగులకు కూడా జోగి రమేష్ క్లాస్ పీకారు ఓసారి. ఇలా తన పేరు వినిపించాలి కనిపించాలి అన్న ఆశతో, ముఖ్యమంత్రిని ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో జోగి రమేష్ చేసిన ప్రయత్నాలు వివాదాలుగా మారుతున్నాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Assembly Elections 2026: విడాకుల రచ్చతో ప్రత్యర్థులకు చిక్కిన విజయ్ - ఎలా బయటపడతారు?
విడాకుల రచ్చతో ప్రత్యర్థులకు చిక్కిన విజయ్ - ఎలా బయటపడతారు?
Andhra Pradesh Local Polls: లోకల్ పోల్సే ఏపీలో కూటమికి అతి పెద్ద సవాల్ - పోటీ వైసీపీతో కాదు.. స్నేహితుల మధ్యే !
లోకల్ పోల్సే ఏపీలో కూటమికి అతి పెద్ద సవాల్ - పోటీ వైసీపీతో కాదు.. స్నేహితుల మధ్యే !
BRS Politics: క్లీన్‌చిట్‌తో కవితకు సానుభూతి - కొత్త పార్టీతో సంచలనాలే - బీఆర్ఎస్‌ స్వాగతించలేకపోతోందా?
క్లీన్‌చిట్‌తో కవితకు సానుభూతి - కొత్త పార్టీతో సంచలనాలే - బీఆర్ఎస్‌ స్వాగతించలేకపోతోందా?
Common Man Legal Rights: నిర్దోషిగా బయటపడ్డారు కానీ పోగొట్టుకున్న కాలం, గౌరవం మాటేమిటి?
నిర్దోషిగా బయటపడ్డారు కానీ పోగొట్టుకున్న కాలం, గౌరవం మాటేమిటి?

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
Israel Strike On Iran: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
PM Modi On Kakinada Incident: సామర్లకోట ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
సామర్లకోట బాణసంచా ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
Nara Lokesh : సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
TTD budget: వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
Ananya Nagalla: తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
Pakistan vs Sri Lanka: టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
Embed widget