అన్వేషించండి

Andhra Pradesh investment image : ఇప్పుడు ఆంధ్ర ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ - చంద్రబాబు మళ్లీ ఏపీని ట్రాక్‌లో పెట్టారా ?

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడుల పరంగా మళ్లీ మంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఇన్వెస్ట్ మెంట్ ఫ్రెండ్లీ స్టేట్ గా మారుతోందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Andhra Pradesh is getting an investment friendly image again :  రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ వ్యవసాయాధారిత రాష్ట్రం అయింది. పారిశ్రామికీకరణ తక్కువగా ఉంది. అలాంటి సమయంలో సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబునాయుడు ఐదేళ్లలో పెట్టుబడుల ఫ్రెండ్లీ ఇమేజ్ తీసుకు వచ్చారు. దేశంలోనే అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టబడి కియా పరిశ్రమను తీసుకు రావడమే కాదు.. రెండేళ్లలోపు ఉత్పత్తి కూడా ప్రారంభించగలిగేలా చేశారు. ఇప్పుడు  దేశంలో ఎక్కడ కియాకారు కనిపించినా మేడిన్ అనంతపురం ఇని తెలుగువాళ్లు గుర్తు చేసుకుంటారు. ఇక  హీరో, అశోక్ లేలాండ్. హెచ్‌సీఎల్ సహా అనేక కంపెనీలు వచ్చాయి. అంతకు మించి అనేక మంది పెట్టుబడిదారులు ఎంవోయూలు చేసుకున్నారు. కానీ చంద్రబాబు అనూహ్య రీతిలో ఓడిపోవడం.. తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ ఎంవోయూలను మెటీరియలైజ్ చేసేందుకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకపోవడంతో ..వెనుకబడినట్లయింది. 

వైఎస్ జగన్ హయాంలో అనేక రివర్స్ నిర్ణయాలు

చంద్రబాబు  హయాంలో అమరావతి సస్టెయినబుల్ సిటీల్లో అమరావతి ప్రపంచానికి ఓ మోడల్ అవుతుందని అంతర్జాతీయ మీడియా కూడా అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే జగన్మోహన్ రెడ్డి అమరావతిని పూర్తిగా పక్కన పెట్టేశారు. సింగపూర్ కన్సార్టియంతో జరిగిన ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. అమరావతిలో ఒక్కటంటే ఒక్క పని కూడా జరగాల్సిన పని లేదని తీర్మానించి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు. పీపీఏలు రద్దు చేయడం.. లూలూ మాల్ వంటి పారిశ్రామిక వేతల్ని పంపేయం వంటివి ఏపీ ఇమేజ్ ను దెబ్బతీశాయి. ఐదేళ్ల కాలంలో నికరంగా వచ్చిన పెట్టుబడి అంటూ ఏపీలో ఏం లేదని టీడీపీ వర్గాలు చాలా కాలంగా విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. ఐదేళ్ల కాలంలో ఏపీకి ఏం పరిశ్రమ వచ్చిందా అని ఆలోచిస్తే.. ఏమీ చెప్పలేని పరిస్థితి ఉంది. 

మేకపాటి విరాళానికి రాజకీయం అడ్డంకి- చంద్రబాబుకు స్పీడ్ పోస్టు- తెలంగాణలో మాత్రం నేరుగా అందజేత!

చంద్రబాబు సీఎం అయ్యాక పలు  పెట్టుబడుల ప్రతిపాదనలు

చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే కేంద్రం మచిలీపట్నంలో రిఫైనరీ ఏర్పాటు చేసే విషయాన్ని ప్రకటించింది. అక్కడ్నుంచి వరుసగా పెట్టుబడుల ప్రతిపాదనలు వస్తూనే ఉన్నాయి. తాజాగా  గాంధీనగర్ లో జరిగిన  వాయు, సౌర విద్యుత్ సదస్సులో కూడా పలు కంపెనీలు పెట్టుబడులకు ఆసక్తి చూపించాయి. అనేక మంది ప్రస్తుతం ఉన్న  తమ యూనిట్లను విస్తరించడానికి ముందుకు వస్తున్నారు. ఎక్కువ మంది తమకు రావాల్సిన పరిశ్రామిక రాయితీల గురించే  ప్రస్తావిస్తున్నారు. గత ప్రభుత్వం ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సిన రాయితీలను చాలా వరకూ ఆపేసింది. కొన్ని పరిశ్రమలకు మాత్రమే ఇచ్చింది. చంద్రబాబు సీఎం అయిన వంద రోజుల్లో అనేక పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయి. వాటిలో సగం గ్రౌండింగ్ అయినా.. భారీ స్థాయిలో పారిశ్రామికీకరణ జరుగుతుంది. 

అమరావతితో మరితంగా పెట్టుబడుల ఆకర్షణ

గతంలో రాజధాని లేకపోవడం పెద్ద మైనస్. ఎన్నికల ఫలితాలతో రాజధాని ఏదన్న సమస్య తీరిపోయింది. కేంద్రం పదిహేను వేల కోట్ల నిధులను ప్రకటించింది. డిసెంబర్ నుంచి అమరావతి పనులు ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత అమరావతిలో  ప్రైవేటు పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున వస్తాయని భావిస్తున్నారు. ఆ తర్వాత ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు మళ్లీ పెట్టుబడుల పరంగా ఏపీ ట్రాక్ లోకి వచ్చిందని నమ్ముతున్నారు. 

Also Read: ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Rahul Jiu-Jitsu Strategy: రాహుల్ జియాజిట్సు వ్యూహం - మార్షల్ ఆర్ట్స్ పాఠాలు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశాయా ?
రాహుల్ జియాజిట్సు వ్యూహం - మార్షల్ ఆర్ట్స్ పాఠాలు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశాయా ?
Bengal Assembly Elections 2026 : బెంగాల్‌లో ఉన్నట్లుగా కూడా తెలియకుండా మాయమైన కమ్యూనిస్టులు - ఇలా ఎలా?
బెంగాల్‌లో ఉన్నట్లుగా కూడా తెలియకుండా మాయమైన కమ్యూనిస్టులు - ఇలా ఎలా?
Telangana Govt: కూల్చివేతల్లో ప్రజాస్వామ్య దారి మర్చిపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం - వ్యతిరేకతను ఎందుకు గుర్తించలేకపోతున్నారు?
కూల్చివేతల్లో ప్రజాస్వామ్య దారి మర్చిపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం - వ్యతిరేకతను ఎందుకు గుర్తించలేకపోతున్నారు?
BJP grip on communist strongholds: ఎర్రకోటల్లో కాషాయ జెండా - కమ్యూనిస్టు ఓటు బ్యాంక్ బీజేపీకి ఎలా మారుతోంది?
ఎర్రకోటల్లో కాషాయ జెండా - కమ్యూనిస్టు ఓటు బ్యాంక్ బీజేపీకి ఎలా మారుతోంది?

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran Israel War 2026:వార్‌ అంటే ఏంటీ? ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దాడి సైనిక చర్యనా? యుద్ధమా? 
వార్‌ అంటే ఏంటీ? ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దాడి సైనిక చర్యనా? యుద్ధమా? 
CPM leader impeached: జీవిత కాలం కమ్యూనిస్టుని అభిశంసించిన సీపీఎం - తమ్మినేని వీరభద్రం చేసిన తప్పేమిటి?
జీవిత కాలం కమ్యూనిస్టుని అభిశంసించిన సీపీఎం - తమ్మినేని వీరభద్రం చేసిన తప్పేమిటి?
Pawan Kalyan Meets CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
Renu Desai: సైబర్ క్రైమ్ డీసీపీని కలిసిన రేణూ దేశాయ్... ట్రోలర్స్‌పై కంప్లైంట్!
సైబర్ క్రైమ్ డీసీపీని కలిసిన రేణూ దేశాయ్... ట్రోలర్స్‌పై కంప్లైంట్!
Jubilee Hills traffic: కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఫ్లైఓవర్ పనులు ప్రారంభం - ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ఇవిగో ప్రత్యామ్నాయ రూట్స్
కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఫ్లైఓవర్ పనులు ప్రారంభం - ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ఇవిగో ప్రత్యామ్నాయ రూట్స్
Ayatollah Khomeini trap Story: సీసీ కెమెరాలతోనే ఖొమైనీని టార్గెట్ చేసిన ఇజ్రాయెల్ - ఈ రియల్ స్టోరీతో వెబ్ సిరీస్ తీయెచ్చు !
సీసీ కెమెరాలతోనే ఖొమైనీని టార్గెట్ చేసిన ఇజ్రాయెల్ - ఈ రియల్ స్టోరీతో వెబ్ సిరీస్ తీయెచ్చు !
Iran Israel War 2026: ఓమన్ తీరంలో ముగ్గురు భారతీయ నావికుల మృతి; 20 మందికిపైగా గాయాలు !
ఓమన్ తీరంలో ముగ్గురు భారతీయ నావికుల మృతి; 20 మందికిపైగా గాయాలు !
అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణ సమయంలో వైరల్ అవుతున్న బాబా వాంగ భవిష్యవాణి!
అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణ సమయంలో వైరల్ అవుతున్న బాబా వాంగ భవిష్యవాణి!
Embed widget