అన్వేషించండి

CM KCR: కేసీఆర్‌కు అఖిలేష్ యాదవ్ సూపర్ గిఫ్ట్

CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ భారీ గిఫ్ట్ పంపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత ప్రచారం కోసం అఖిలేష్ యాదవ్  ప్రచార రథాన్ని (బస్సు) పంపించారు. 

CM KCR: తెలంగాణలో ఎన్నికల కోలాహలం మొదలైంది. అధికారమే లక్ష్యంగా అధికార బీఆర్ఎస్, ప్రతిపక్షాలు కాంగ్రెస్, బీజేపీ పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలు ప్రచారం సైతం మొదలు పెట్టేశాయి. బీఆర్ఎస్ పార్టీ జాతీయ స్థాయిలో ఉనికి చాటేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ భారీ గిఫ్ట్ పంపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించునేందుకు బీఆర్ఎస్ అధినేత ప్రచారం కోసం అఖిలేష్ యాదవ్  ప్రచార రథాన్ని (బస్సు) పంపించారు. 

ప్రచార రథాన్ని గులాబీ రంగుతో సిద్ధం చేశారు. ముందు వైపు తెలంగాణ ప్రగతి రథం, భారత రాష్ట్ర సమితి అని రాశారు. ఇరు పక్కల కేసీఆర్ చిత్రాలు, కారు గుర్తు, భారతదేశం మ్యాప్, ప్రతి ఇంటికీ సంక్షేమం, ప్రతి ముఖంలో సంతోషం, ఓట్ ఫర్ కార్, ఓట్ బీఆర్ఎస్ అని రాసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వెనుక వైపు కేసీఆర్ చిత్రం, కారు చిహ్నం, కారు గుర్తుకే మన ఓటు అంటూ రాశారు. కొద్ది రోజుల క్రితమే ఈ బస్సు ఉత్తరప్రదేశ్ నుంచి తెలంగాణకు చేరింది. యూపీ రిజిస్ట్రేషన్‌తో ప్రచార రథం ఉంది. ఈ ప్రచార రథాన్ని సీఎం కేసీఆర్ తన ఎన్నికల ప్రచారం కోసం ఉపయోగించుకోనున్నారు. నేటి నుంచి మొదలయ్యే కేసీఆర్ ప్రచారంలో తెలంగాణ రోడ్లపై ప్రచార రథం పరుగులు పెట్టనుంది. ఇందులో భాగంగా ఆదివారం హుస్నాబాద్‌కు వెళ్లనుంది. 

రేపు జనగామలో సీఎం కేసీఆర్ సభ

అక్టోబర్ 16న జనగామలో ముఖ్యమంత్రి కేసీఆర్ సభ ఏర్పాటు చేసినట్లు మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. జనగామలో సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు బహిరంగ సభ ప్రారంభమవుతుందన్నారు. సీఎం కేసీఆర్ సభ ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. జిల్లాకు సాగునీరు, తాగు నీరు వచ్చిందన్నారు. జనగామ పట్టణంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నట్లు ఎర్రబెల్లి చెప్పారు. 

గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ మేనిఫెస్టో

తెలంగాణ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు హామీలు గుప్పిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ 6 గ్యారెంటీలు ప్రకటించింది. అయితే కాంగ్రెస్‌ గ్యారెంటీల కంటే గొప్పగా అధికార పార్టీ బీఆర్‌ఎస్‌ కూడా మేనిఫెస్టో రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో రాబోతోందని ఇటీవల మంత్రి హరీష్‌రావు ప్రకటించారు. మ్యానిఫెస్టోలో మహిళ ఆర్థికాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. కొత్త మేనిఫెస్టోలో మహిళల ఆర్థిక బలోపేతం కోసం హామీలు ఉంటాయన్నారు. ఆ హామీలు ప్రకటించాక కేసీఆర్ అంటే ఏంటో తెలుస్తుందని చెప్పారు. ఆ శుభవార్తను త్వరలోనే అందరూ వింటారని కూడా చెప్పారు మంత్రి హరీష్‌రావు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Election Commission: నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Assam Assembly Elections 2026: అస్సాం గణ పరిషత్ .. ఒకప్పుడు ఊపేసిన పార్టీ -ఇప్పుడెందుకు ఉనికి కోల్పోయింది?
అస్సాం గణ పరిషత్ .. ఒకప్పుడు ఊపేసిన పార్టీ -ఇప్పుడెందుకు ఉనికి కోల్పోయింది?

వీడియోలు

Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
Lavanya Tripathi : టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Embed widget