హోమ్ఫోటో గ్యాలరీతెలంగాణOU 81st Convocation: ఘనంగా ఓయూ 81వ స్నాతకోత్సవం.. హాజరైన గవర్నర్ తమిళిసై
OU 81st Convocation: ఘనంగా ఓయూ 81వ స్నాతకోత్సవం.. హాజరైన గవర్నర్ తమిళిసై
Written By : ABP Desam | Updated at : 27 Oct 2021 04:57 PM (IST)
ఓయూ 81వ స్నాతకోత్సంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
1/10
ప్రతిష్ఠాత్మక ఉస్మానియా యూనివర్సిటీలో నేడు 81వ స్నాతకోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.
2/10
బుధవారం ఉదయం 9.30 గంటలకు ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో స్నాతకోత్సవం నిర్వహించారు.
3/10
స్నాతకోత్సవానికి ఓయూ ఛాన్స్లర్ హోదాలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాజరయ్యారు.
4/10
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఆర్డీవో చైర్మన్, కేంద్ర రక్షణ పరిశోధన, అభివృద్ధి శాఖల కార్యదర్శి డా. సతీశ్రెడ్డి హాజరయ్యారు.
5/10
కరోనా కారణంగా గత రెండేళ్లుగా వాయిదా పడుతున్న కార్యక్రమాన్ని నేడు నిర్వహించారు.
6/10
2018-2019, 2019-2020 విద్యా సంవత్సరాలకు సంబంధించి విద్యార్థులు స్వర్ణ పతకాలు, 350 మంది విద్యార్థులకు ఎంఫిల్, పీహెచ్డీ పట్టాలు ప్రదానం చేశారు.
7/10
వారితో పాటు అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో స్వర్ణ పతకాలు సాధించిన మెరిట్ విద్యార్థులకు, వారి కాలేజీలకు పతకాలను పంపిస్తామని ఓయూ అధికారులు తెలిపారు.
8/10
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ.. ఒక గొంగళి పురుగు సీతాకోకచిలుకగా రూపాంతరం చెందినప్పుడు, అది ఎంతగా ప్రయత్నిస్తుందో.. సవాళ్లను ఎదుర్కోవడం ద్వారా దాని రెక్కలు బలంగా తయారవుతాయన్నారు.
9/10
2018-2019, 2019-2020 విద్యా సంవత్సరాలకు సంబంధించి విద్యార్థులు స్వర్ణ పతకాలు, 350 మంది విద్యార్థులకు ఎంఫిల్, పీహెచ్డీ పట్టాలు ప్రదానం చేశారు.
10/10
విద్యార్థులు కఠినమైన సవాళ్లను ఎదుర్కోవటానికి వెనకడుకు వేయవద్దని, సిగ్గుపడకుండా వాటిని ఎదుర్కొనేందుకు మరియు బలమైన వ్యక్తిగా మారాలని విద్యార్థులకు ఆమె సూచించారు.