అన్వేషించండి
In Pics: రాష్ట్రంలో టీఆర్ఎస్.. కేంద్రంలో బీజేపీ.. ఇంకో 20 ఏళ్లు ఇంతే.. మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
శంకుస్థాపన కార్యక్రమంలో కిషన్ రెడ్డితో శ్రీనివాస్ గౌడ్
1/7

అనంతరం మంత్రి జవహార్ నగర్ మున్సిపాలిటీలో సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని మరో మంత్రి మల్లా రెడ్డితో కలిసి ఆవిష్కరించారు.
2/7

మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అది కూడా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డి సమక్షంలోనే కావడం విశేషం. ఉస్మానియా యూనివర్సిటీ అందుకు వేదికైంది. ఉస్మానియా వర్శిటీలో క్రీడా క్లస్టర్స్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఖేలో ఇండియా పథకం కింద దీనికి నిధులు కేటాయించారు.
Published at : 29 Aug 2021 03:20 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్టైన్మెంట్
తెలంగాణ
శుభసమయం

Nagesh GVDigital Editor
Opinion




















