అన్వేషించండి

In Pics: రాష్ట్రంలో టీఆర్ఎస్.. కేంద్రంలో బీజేపీ.. ఇంకో 20 ఏళ్లు ఇంతే.. మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

శంకుస్థాపన కార్యక్రమంలో కిషన్ రెడ్డితో శ్రీనివాస్ గౌడ్

1/7
అనంతరం మంత్రి జవహార్ నగర్ మున్సిపాలిటీలో సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని మరో మంత్రి మల్లా రెడ్డితో కలిసి ఆవిష్కరించారు.
అనంతరం మంత్రి జవహార్ నగర్ మున్సిపాలిటీలో సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని మరో మంత్రి మల్లా రెడ్డితో కలిసి ఆవిష్కరించారు.
2/7
మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. అది కూడా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి సమక్షంలోనే కావడం విశేషం. ఉస్మానియా యూనివర్సిటీ అందుకు వేదికైంది. ఉస్మానియా వర్శిటీలో క్రీడా క్లస్టర్స్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఖేలో ఇండియా పథకం కింద దీనికి నిధులు కేటాయించారు.
మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. అది కూడా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి సమక్షంలోనే కావడం విశేషం. ఉస్మానియా యూనివర్సిటీ అందుకు వేదికైంది. ఉస్మానియా వర్శిటీలో క్రీడా క్లస్టర్స్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఖేలో ఇండియా పథకం కింద దీనికి నిధులు కేటాయించారు.
3/7
ఈ సందర్భంగానే క్రీడలకు మరింత ప్రోత్సాహం ఇవ్వాలని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. ఆ సందర్భంలోనే కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ 15, 20 ఏళ్లపాటు అధికారంలో ఉండటం ఖాయమని శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు. ఈ రెండు ప్రభుత్వాలు కలిసి తెలంగాణను మరింతగా అభివృద్ధి చేస్తాయని శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు.
ఈ సందర్భంగానే క్రీడలకు మరింత ప్రోత్సాహం ఇవ్వాలని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. ఆ సందర్భంలోనే కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ 15, 20 ఏళ్లపాటు అధికారంలో ఉండటం ఖాయమని శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు. ఈ రెండు ప్రభుత్వాలు కలిసి తెలంగాణను మరింతగా అభివృద్ధి చేస్తాయని శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు.
4/7
అనంతరం క్యాంపస్‌లో కాసేపు విద్యార్థులతో మంత్రి సరదాగా గడిపారు. ఖేలో ఇండియా పథకం కింద చేపడుతున్న సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్, సింథటిక్ టెన్నిస్ కోర్టు, అమ్మాయిల కోసం స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు.
అనంతరం క్యాంపస్‌లో కాసేపు విద్యార్థులతో మంత్రి సరదాగా గడిపారు. ఖేలో ఇండియా పథకం కింద చేపడుతున్న సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్, సింథటిక్ టెన్నిస్ కోర్టు, అమ్మాయిల కోసం స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు.
5/7
దాదాపు రూ.13 కోట్లతో ఓయూలో ఈ పనులు చేపట్టారు. యూనివర్సిటీలోని మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, వైస్ ఛాన్సలర్ రవీందర్‌తో పాటు క్రీడాశాఖ, యూనివర్సిటీ అధికారులు పాల్గొన్నారు.
దాదాపు రూ.13 కోట్లతో ఓయూలో ఈ పనులు చేపట్టారు. యూనివర్సిటీలోని మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, వైస్ ఛాన్సలర్ రవీందర్‌తో పాటు క్రీడాశాఖ, యూనివర్సిటీ అధికారులు పాల్గొన్నారు.
6/7
యూనివర్సిటీలో విద్యార్థులతో కలిసి టీ తాగుతూ సౌకర్యాల గురించి ఆరా తీశారు. దాదాపు గంటకు పైగా పిచ్చాపాటిగా విద్యార్థులతో మాట్లాడారు.
యూనివర్సిటీలో విద్యార్థులతో కలిసి టీ తాగుతూ సౌకర్యాల గురించి ఆరా తీశారు. దాదాపు గంటకు పైగా పిచ్చాపాటిగా విద్యార్థులతో మాట్లాడారు.
7/7
ఓయూ ఉద్యమాల గడ్డ అని, ఇక్కడకు రాగానే ఒళ్ళు పులకరించిపోతుందని మంత్రి అన్నారు. కొత్త జోనల్ విధానం కోసం ఇన్ని రోజులు ప్రభుత్వం ఆగిందని, ఇక త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేస్తామని శ్రీనివాస్ గౌడ్ హామీ ఇచ్చారు.
ఓయూ ఉద్యమాల గడ్డ అని, ఇక్కడకు రాగానే ఒళ్ళు పులకరించిపోతుందని మంత్రి అన్నారు. కొత్త జోనల్ విధానం కోసం ఇన్ని రోజులు ప్రభుత్వం ఆగిందని, ఇక త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేస్తామని శ్రీనివాస్ గౌడ్ హామీ ఇచ్చారు.

హైదరాబాద్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Annamayya Elephants Attack: అన్నమయ్య జిల్లాలో ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి- చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి - రూ.10 లక్షల పరిహారం
అన్నమయ్య జిల్లాలో ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి- చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి - రూ.10 లక్షల పరిహారం
CM Revanth Reddy: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ఏ పార్టీకీ ఓటేస్తారు ? సీఎం రేవంత్ సూటిప్రశ్న
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ఏ పార్టీకీ ఓటేస్తారు ? సీఎం రేవంత్ సూటిప్రశ్న
Inter Halltikets: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, హాల్‌టికెట్లు వచ్చేశాయ్ - ఇలా పొందండి
ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, హాల్‌టికెట్లు వచ్చేశాయ్ - ఇలా పొందండి
Kayadu Lohar: తెలుగులో 'డ్రాగన్' హీరోయిన్ కయాదుకు గోల్డెన్ ఛాన్స్... యంగ్ హీరోతో, సక్సెస్‌ఫుల్ ప్రొడక్షన్ హౌస్‌లో
తెలుగులో 'డ్రాగన్' హీరోయిన్ కయాదుకు గోల్డెన్ ఛాన్స్... యంగ్ హీరోతో, సక్సెస్‌ఫుల్ ప్రొడక్షన్ హౌస్‌లో
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Minister Narayana Team in Maha Kumbh 2025 | పుష్కరాల కోసం మహాకుంభమేళాలో అధ్యయనం | ABP DesamGV Reddy Resign AP Fibernet Chairman | ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి జీవీరెడ్డి రాజీనామా | ABP DesamBJP MLC Candidate Anji Reddy Interview | కిషన్ రెడ్డి ప్రచారం చేసేంత ప్రాధాన్యత అంజిరెడ్డికి ఎందుకు?Tesla Company for Andhra Pradesh | ఎలన్ మస్క్ కార్ల కంపెనీ ఆంధ్ర ప్రదేశ్ కు వస్తోందా.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Annamayya Elephants Attack: అన్నమయ్య జిల్లాలో ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి- చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి - రూ.10 లక్షల పరిహారం
అన్నమయ్య జిల్లాలో ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి- చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి - రూ.10 లక్షల పరిహారం
CM Revanth Reddy: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ఏ పార్టీకీ ఓటేస్తారు ? సీఎం రేవంత్ సూటిప్రశ్న
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ఏ పార్టీకీ ఓటేస్తారు ? సీఎం రేవంత్ సూటిప్రశ్న
Inter Halltikets: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, హాల్‌టికెట్లు వచ్చేశాయ్ - ఇలా పొందండి
ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, హాల్‌టికెట్లు వచ్చేశాయ్ - ఇలా పొందండి
Kayadu Lohar: తెలుగులో 'డ్రాగన్' హీరోయిన్ కయాదుకు గోల్డెన్ ఛాన్స్... యంగ్ హీరోతో, సక్సెస్‌ఫుల్ ప్రొడక్షన్ హౌస్‌లో
తెలుగులో 'డ్రాగన్' హీరోయిన్ కయాదుకు గోల్డెన్ ఛాన్స్... యంగ్ హీరోతో, సక్సెస్‌ఫుల్ ప్రొడక్షన్ హౌస్‌లో
AP Govt Alert: ఏనుగుల దాడి ఘటన - భక్తుల భద్రతపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఏనుగుల దాడి ఘటన - భక్తుల భద్రతపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Rashmika Mandanna: రష్మికకు వింత అలవాటు... తెల్లవారుజామున 4 గంటలకు నిద్రలేచి ఫుడ్ ఎందుకు తింటుందో తెలుసా?
రష్మికకు వింత అలవాటు... తెల్లవారుజామున 4 గంటలకు నిద్రలేచి ఫుడ్ ఎందుకు తింటుందో తెలుసా?
Good news for AP Mirchi farmers: మిర్చి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ - కనీస ధర రూ. 11,781కి కొనుగోలు చేయాలని నిర్ణయం
మిర్చి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ - కనీస ధర రూ. 11,781కి కొనుగోలు చేయాలని నిర్ణయం
Adani Group Investment: లక్ష కోట్ల భారీ పెట్టుబడులు ప్రకటించిన అదానీ గ్రూప్, 1.2 లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి
లక్ష కోట్ల భారీ పెట్టుబడులు ప్రకటించిన అదానీ గ్రూప్, 1.2 లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి
Embed widget