అన్వేషించండి
Pahalgam Terror Attack:ఆసేతు హిమాచలం కన్నీటిపర్యంతం
Pahalgam Terror Attack:ఉగ్రమూకల దుశ్చర్యకు బలైన వారిని తలుచుకొని భరతమాత గగ్గోలు పెడుతోంది. ఇది 26 కుటుంబాల్లో నెలకొన్న విషాదం 140కోట్ల మంది కళ్లు చెమ్మగిల్లుతున్నాయి.
ఆసేతు హిమాచలం కన్నీటిపర్యంతం
1/14

ఉత్తరాఖండ్కు చెందిన నీరజ్ ఉధ్వాని దుబాయ్లో సీఏగా పని చేస్తున్నారు. సెలవులకు వచ్చి భార్యతో కలిసి కశ్మీర్ వెళ్లి మృతి చెందాడు.
2/14

సయ్యద్ అదిల్ హుస్సేన్ షా అనే పోనీ ఆపరేటర్ స్థానికుడు. ముష్కర మూక నుంచి ప్రజలను కాపాడే క్రమంలో ప్రాణాలు వదిలేశాడు. ఇతనికి భార్య పిల్లలు ఉన్నారు.
Published at : 24 Apr 2025 10:25 PM (IST)
వ్యూ మోర్

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion






















