అన్వేషించండి
అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్టలో బాలీవుడ్ సెలబ్రిటీలు
అయోధ్యలో జరిగిన రామ మందిర ప్రాణ ప్రతిష్ట వేడుకలకు అనేక మంది బాలీవుడ్ ప్రముఖులు చేరుకున్నారు.
అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. (Image: X/Twitter)
1/7

అయోధ్యలో సోమవారం రామ మందిర ప్రాణ ప్రతిష్ట వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు అనేక మంది బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. వీరిలో రణ్బీర్ కపూర్, ఆలియా భట్, విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ తదితరులు ఉన్నారు.
2/7

వీరితో పాటు ఆయుష్మాన్ ఖురానా, రాజ్ కుమార్ హిరానీ, మాధురీ దీక్షిత్ వంటి సెలబ్రిటీలు కూడా ఉన్నారు.
Published at : 22 Jan 2024 01:32 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















