అన్వేషించండి

Vice President Venkaiah Tour: విద్యార్థులకు హితబోధ చేస్తూ, నాయకులపై సెటైర్లు వేస్తూ సాగిన వెంకయ్య టూర్

విద్యార్థులతో మాట్లాడుతున్న వెంకయ్య

1/22
గుంటూరులోని పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్ డైమండ్ జూబ్లీ వేడుకలు ప్రారంభిస్తున్న ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు.
గుంటూరులోని పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్ డైమండ్ జూబ్లీ వేడుకలు ప్రారంభిస్తున్న ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు.
2/22
గుంటూరులోని పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్ డైమండ్ జూబ్లీ వేడుకలు ప్రారంభిస్తున్న ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు.
గుంటూరులోని పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్ డైమండ్ జూబ్లీ వేడుకలు ప్రారంభిస్తున్న ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు.
3/22
వేడుకల సందర్భంగా మొక్క నాటిన ఉపరాష్ట్రపతి వెంకయ్య
వేడుకల సందర్భంగా మొక్క నాటిన ఉపరాష్ట్రపతి వెంకయ్య
4/22
మానవసేవే మాధవసేవగా భావించి జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేసిన మహోన్నత దేశభక్తుడు పాటిబండ్ల సీతారామయ్య అని గుర్తు చేసిన వెంకయ్య
మానవసేవే మాధవసేవగా భావించి జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేసిన మహోన్నత దేశభక్తుడు పాటిబండ్ల సీతారామయ్య అని గుర్తు చేసిన వెంకయ్య
5/22
పిల్లల్ని కలవడం, వారితో మాట్లాడ్డం ఓ గొప్ప అనుభూతిగా భావిస్తూ ఉంటానన్నారు వెంకయ్య.
పిల్లల్ని కలవడం, వారితో మాట్లాడ్డం ఓ గొప్ప అనుభూతిగా భావిస్తూ ఉంటానన్నారు వెంకయ్య.
6/22
ఎంతో మంది గొప్ప వ్యక్తులను దేశానికి అందించిన పాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాల వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్న వెంకయ్య
ఎంతో మంది గొప్ప వ్యక్తులను దేశానికి అందించిన పాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాల వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్న వెంకయ్య
7/22
విద్యార్థులు మాత్రమే కాదు. రేపటి దేశ భవిష్యత్తు. పురోగతికి, అభివృద్ధికి విద్య బలమైన పునాదని అభిప్రాయపడ్డారు.
విద్యార్థులు మాత్రమే కాదు. రేపటి దేశ భవిష్యత్తు. పురోగతికి, అభివృద్ధికి విద్య బలమైన పునాదని అభిప్రాయపడ్డారు.
8/22
విద్య వల్ల మనిషి విజ్ఞానవంతునిగానే గాక, సమాజం పట్ల బాధ్యత కలిగిన పౌరునిగా ఎదగగలడని అభిప్రాయపడ్డారు వెంకయ్య
విద్య వల్ల మనిషి విజ్ఞానవంతునిగానే గాక, సమాజం పట్ల బాధ్యత కలిగిన పౌరునిగా ఎదగగలడని అభిప్రాయపడ్డారు వెంకయ్య
9/22
గుంటూరులోని అన్నమయ్య గ్రంథాలయాన్ని సందర్శించారు ఉపరాష్ట్రపతి వెంకయ్య.
గుంటూరులోని అన్నమయ్య గ్రంథాలయాన్ని సందర్శించారు ఉపరాష్ట్రపతి వెంకయ్య.
10/22
చదివిన ప్రతి పుస్తకాన్ని దాచి ముందు తరాలకు అందించాలనే సంకల్పంతో ఈ గ్రంథాలయ ఏర్పాటు చేసిన లంకా సూర్యనారాయణ చిత్తశుద్ధి అభినందించారు.
చదివిన ప్రతి పుస్తకాన్ని దాచి ముందు తరాలకు అందించాలనే సంకల్పంతో ఈ గ్రంథాలయ ఏర్పాటు చేసిన లంకా సూర్యనారాయణ చిత్తశుద్ధి అభినందించారు.
11/22
లక్షా 25 వేలకుపైగా పుస్తకాలను ఏర్పాటు చేయడమే గాక, ఫోన్ ద్వారా, ఆన్ లైన్ ద్వారా తమ సేవలను అందిస్తున్న గ్రంథాలయం చొరవ గురించి తెలిసి ఆనందించారు వెంకయ్య.
లక్షా 25 వేలకుపైగా పుస్తకాలను ఏర్పాటు చేయడమే గాక, ఫోన్ ద్వారా, ఆన్ లైన్ ద్వారా తమ సేవలను అందిస్తున్న గ్రంథాలయం చొరవ గురించి తెలిసి ఆనందించారు వెంకయ్య.
12/22
గ్రంథాలయ ఏర్పాటులో సహకారం అందించిన తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇతర నిర్వాహకులను ఉపరాష్ట్రపతి అభినందించారు.
గ్రంథాలయ ఏర్పాటులో సహకారం అందించిన తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇతర నిర్వాహకులను ఉపరాష్ట్రపతి అభినందించారు.
13/22
గ్రంథాలయ ఏర్పాటులో సహకారం అందించిన తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇతర నిర్వాహకులను ఉపరాష్ట్రపతి అభినందించారు.
గ్రంథాలయ ఏర్పాటులో సహకారం అందించిన తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇతర నిర్వాహకులను ఉపరాష్ట్రపతి అభినందించారు.
14/22
గుంటూరులోని సీనియర్ నాయకులు జూపూడి యజ్ఞ నారాయణ ఇంటికి వెళ్లారు వెంకయ్య. జూపూడి యజ్ఞ నారాయణ కుటుంబ సభ్యుల అభిమానం, ఆయన భార్య హైమావతమ్మ ఆప్యాయత మరువలేనివిగా అభివర్ణించారు ఉపరాష్ట్రపతి.
గుంటూరులోని సీనియర్ నాయకులు జూపూడి యజ్ఞ నారాయణ ఇంటికి వెళ్లారు వెంకయ్య. జూపూడి యజ్ఞ నారాయణ కుటుంబ సభ్యుల అభిమానం, ఆయన భార్య హైమావతమ్మ ఆప్యాయత మరువలేనివిగా అభివర్ణించారు ఉపరాష్ట్రపతి.
15/22
తన రాజకీయ జీవితం తొలినాళ్లలో ఎప్పుడు గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాలకు వచ్చినా జూపూడి యజ్ఞ నారాయణ ఇంట్లోనే ఉండేవాడినని గుర్తు చేసుకున్నారు వెంకయ్య. నాటి స్మృతులను గుర్తు చేసుకుంటే ఒక్కసారిగా మనసు ఉద్విగ్నభరితంగా ఉంటుందన్నారు వెంకయ్య
తన రాజకీయ జీవితం తొలినాళ్లలో ఎప్పుడు గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాలకు వచ్చినా జూపూడి యజ్ఞ నారాయణ ఇంట్లోనే ఉండేవాడినని గుర్తు చేసుకున్నారు వెంకయ్య. నాటి స్మృతులను గుర్తు చేసుకుంటే ఒక్కసారిగా మనసు ఉద్విగ్నభరితంగా ఉంటుందన్నారు వెంకయ్య
16/22
చదువులు డిగ్రీల కోసమో, ఉద్యోగాల కోసమో కాదు. విజ్ఞానవంతులైన యువత సమాజానికి ఉపయోగపడే సంస్కారవంతులుగా ఎదగాలి. పేదరికం, నిరక్షరాస్యత, అవినీతి, వివక్షల వంటి దురాచారాలను తావులేని నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నాను.
చదువులు డిగ్రీల కోసమో, ఉద్యోగాల కోసమో కాదు. విజ్ఞానవంతులైన యువత సమాజానికి ఉపయోగపడే సంస్కారవంతులుగా ఎదగాలి. పేదరికం, నిరక్షరాస్యత, అవినీతి, వివక్షల వంటి దురాచారాలను తావులేని నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నాను.
17/22
పురస్కారం అంటే ఓ గుర్తింపు. ఓ ఉన్నతమైన కార్యాన్ని గుర్తించి, సమాజం మెచ్చే గౌరవాన్ని అందించడమన్నారు వెంకయ్య. ఇది భారతీయుల సంస్కారం. సనాతన సంస్కృతికి ప్రతిరూపమని వ్యాఖ్యానించారు.
పురస్కారం అంటే ఓ గుర్తింపు. ఓ ఉన్నతమైన కార్యాన్ని గుర్తించి, సమాజం మెచ్చే గౌరవాన్ని అందించడమన్నారు వెంకయ్య. ఇది భారతీయుల సంస్కారం. సనాతన సంస్కృతికి ప్రతిరూపమని వ్యాఖ్యానించారు.
18/22
అనేక సంవత్సరాలుగా వివిధ రంగాలకు చెందిన ఎంతో మందిని సత్కరిస్తున్న ఫౌండేషన్ ఛైర్మన్ రామినేని ధర్మప్రచారక్, సంస్థ కన్వీనర్ పాతూరి నాగభూషణం, ఇతర నిర్వాహకులను వెంకయ్య అభినందించారు.
అనేక సంవత్సరాలుగా వివిధ రంగాలకు చెందిన ఎంతో మందిని సత్కరిస్తున్న ఫౌండేషన్ ఛైర్మన్ రామినేని ధర్మప్రచారక్, సంస్థ కన్వీనర్ పాతూరి నాగభూషణం, ఇతర నిర్వాహకులను వెంకయ్య అభినందించారు.
19/22
డా. రామినేని ఫౌండేషన్ నుంచి అవార్డులు పొందిన 32 మంది గురువులకు, 286 మంది విద్యార్థులను అభినందించారు వెంకయ్య.
డా. రామినేని ఫౌండేషన్ నుంచి అవార్డులు పొందిన 32 మంది గురువులకు, 286 మంది విద్యార్థులను అభినందించారు వెంకయ్య.
20/22
కరోనా కాలంలో ముందు వరుస పోరాట యోధులుగా పని చేసిన గురువులకు ఈ గౌరవాన్ని ఇవ్వడం చాలా సంతోషమన్నారు ఉపరాష్ట్రపతి
కరోనా కాలంలో ముందు వరుస పోరాట యోధులుగా పని చేసిన గురువులకు ఈ గౌరవాన్ని ఇవ్వడం చాలా సంతోషమన్నారు ఉపరాష్ట్రపతి
21/22
చదువులు డిగ్రీల కోసమో, ఉద్యోగాల కోసమో కాదన్న వెంకయ్య విజ్ఞానవంతులైన యువత సమాజానికి ఉపయోగపడే సంస్కారవంతులుగా ఎదగాలని కోరారు.
చదువులు డిగ్రీల కోసమో, ఉద్యోగాల కోసమో కాదన్న వెంకయ్య విజ్ఞానవంతులైన యువత సమాజానికి ఉపయోగపడే సంస్కారవంతులుగా ఎదగాలని కోరారు.
22/22
పేదరికం, నిరక్షరాస్యత, అవినీతి, వివక్షల వంటి దురాచారాలను తావులేని నవభారత నిర్మాణంలో యువత, విద్యార్థులు భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.
పేదరికం, నిరక్షరాస్యత, అవినీతి, వివక్షల వంటి దురాచారాలను తావులేని నవభారత నిర్మాణంలో యువత, విద్యార్థులు భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.

విజయవాడ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
BC Reservations: బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget