తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు సాయంత్రం మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి.
శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి వారి సమక్షంలో వేదమంత్రోచ్ఛారణ మధ్య మంగళవాయిద్యాలు మోగుతుండగా అర్చకులు బంగారు ధ్వజస్తంభంపై గరుడ ధ్వజాన్ని ఎగురవేశారు.
ధ్వజారోహణకు ముందు బంగారు తిరుచ్చిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని.. ఆలయ విమాన ప్రాకారం చుట్టూ ఊరేగించారు.
ధ్వజారోహణ దృశ్యాలు..
గరుడ ధ్వజాన్ని ఎగురవేస్తున్న అర్చకులు
ధ్వజారోహణ దృశ్యాలు..
గరుడ ధ్వజాన్ని ఎగురవేస్తున్న అర్చకులు
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
ఈ కార్యక్రమంలో పెద్దజీయర్స్వామి, చిన్నజీయర్స్వామి, టీటీడీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి దంపతులు, ఈవో డాక్టర్ జవహర్రెడ్డి దంపతులు తదితరులు పాల్గొన్నారు.
Jyeshtabhishekam 2023: వైభవంగా ముగిసిన జ్యేష్ఠాభిషేకం - స్వర్ణకవచంలో మెరిసిన స్వామి, అమ్మవార్లు
Jyeshtabhishekam 2023: శ్రీవారి ఆలయంలో ఘనంగా జ్యేష్ఠాభిషేకం ప్రారంభం - వేడుకగా స్నపన తిరుమంజనం
TDP Mahanadu: రాజమహేంద్రవరంలో ఘనంగా ముగిసిన టీడీపీ మహానాడు, రెండోరోజు రౌండప్
Weekly Top Headlines: కర్ణాటక ఎన్నికల నుంచి రూ. 2000 నోట్ల రద్దు వరకు మే 14 నుంచి మే 20 వరకు వరకు ఉన్న వీక్లీ టాప్ హెడ్లైన్స్
In Pics: తిరుపతిలో వైభవంగా గంగమ్మ జాతర, సారె సమర్పించిన ఎమ్మెల్యే భూమన
2024 ఎన్నికలకు బీజేపీ బిగ్ ప్లాన్, RSS సలహాతో బ్రహ్మాస్త్రం సిద్ధం చేసిన హైకమాండ్
Saroornagar Murder: నా కొడుకు అందుకే హత్య చేసి ఉండొచ్చు - కీలక విషయాలు చెప్పిన నిందితుడి తండ్రి
Shloka Necklace: అంబానీ కోడలి డైమండ్ నెక్లెస్కు రిపేర్, దాని రేటు తెలిస్తే షాకవుతారు
Magunta Raghav : మాగుంట రాఘవ్ మధ్యంతర బెయిల్ రద్దు - 12న సరెండర్ కావాలని సుప్రీంకోర్టు ఆదేశం !