అన్వేషించండి
In Pics : స్వర్ణరథంపై తిరుమాడ వీధుల్లో విహరించిన శ్రీవారు
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజైన ఆదివారం సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు శ్రీవారి బంగారు రథంలో భక్తులకు దర్శనమిచ్చారు.
స్వర్ణరథంపై శ్రీవారు
1/11

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజైన ఆదివారం సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు శ్రీవారి బంగారు రథంలో భక్తులకు దర్శనమిచ్చారు.
2/11

దాసభక్తుల నృత్యాలు, భజనబృందాల కోలాహలం, మంగళవాయిధ్యాల నడుమ తిరు మాడవీధులలో స్వర్ణరథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీవారి స్వర్ణరథాన్ని లాగారు.
Published at : 02 Oct 2022 06:27 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















