అన్వేషించండి
AP CM: ఏపీలో మరో 146 అంబులెన్సులు ప్రారంభించిన సీఎం జగన్
AP CM: ఏపీలో మరో 146 అంబులెన్సులను వైసీపీ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఈరోజే సీఎం జగన్ వాటిని ప్రారంభించారు.

ఏపీలో మరో 146 అంబులెన్సులు అందుబాటులోకి
1/9

తాడేపల్లి క్యాంప్ కార్యాలయం వద్ద 108 అంబులెన్సులను ప్రారంభించిన ఏపీ సీఎం జగన్
2/9

మొత్తం 146 అంబులెన్సను అందుబాటులోకి తెచ్చిన ఏపీ సర్కారు
3/9

108 అంబులెన్స్ వాహనంలో వైద్య పరికరాలు, సౌకర్యాలను పరిశీలించిన సీఎం జగన్
4/9

పరికరాల నాణ్యత, మన్నిక గురించి అంబులెన్సు సిబ్బందితో మాటామంతీ
5/9

ప్రారంభోత్సవానికి ముందు వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించిన సీఎం జగన్
6/9

image 6కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు విడదల రజిని, ఉషాశ్రీ చరణ్, దాడిశెట్టి రామలింగేశ్వరరావు
7/9

వీరితో పాటు ఎంపీ నందిగాం సురేష్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ ఎం టి కృష్ణబాబు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు
8/9

అంబులెన్స్ సేవలను బలోపేతం చేయడమే లక్ష్యంగా దూసుకెళ్తున్న ఏపీ ప్రభుత్వం
9/9

2020లోనే మండలానికి ఒక అంబులెన్సును అందుబాటులోకి తీసుకొచ్చి సీఎం జగన్
Published at : 03 Jul 2023 07:15 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
హైదరాబాద్
అమరావతి
ఓటీటీ-వెబ్సిరీస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion