అన్వేషించండి
YV Subba Reddy: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... టీటీడీ ఛైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి కొనసాగింపు

వైవీ సుబ్బారెడ్డి(ఫైల్ ఫోటో)
1/3

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్గా మరోసారి వైవీ సుబ్బారెడ్డిని నియమిస్తూ వైసీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
2/3

టీటీడీ బోర్డు సభ్యుల పదవీకాలం గత నెలలో ముగిసింది. ఈ నేపథ్యంలో ఛైర్మన్గా మరొకరిని నియమిస్తారని పలువురు పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ప్రభుత్వం వైవీ సుబ్బారెడ్డికే మరలా బాధ్యతలు అప్పజెప్పింది.
3/3

వైవీ సుబ్బారెడ్డిని తితిదే ఛైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
Published at : 08 Aug 2021 01:48 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion