అన్వేషించండి
సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వ నిర్లక్ష్యం చేస్తోందని టీడీపీ ధర్నా
సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వ నిర్లక్ష్యం చేస్తోందని టీడీపీ ధర్నా

అసెంబ్లీ వరకు ర్యాలీగా వెళ్తున్న టీడీపీ సభ్యులు
1/12

రెండో రోజు అసెంబ్లీ వద్ద టీడీపీ నిరసన చేపట్టింది.
2/12

సాగు నీటి ప్రాజెక్ట్ ల నిర్మాణాన్ని వైసీపీ నిర్లక్ష్యం చేసిందని టీడీపీ ఫైర్
3/12

అసెంబ్లి వరకు నిరసనగా వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు
4/12

టీడీసీ ఆందోళనకు నాయకత్వం వహించిన అచ్చెన్నాయుడు
5/12

సాగు నీటిపై ఆధారపడిన రైతులు దిక్కుతోచని స్దితిలో ఉన్నారని టీడీపీ ఆవేదన
6/12

పోలవరం ప్రాజెక్ట్ ను వైసీపీ నిర్లక్ష్యం చేస్తోందని టీడీపీ ఎమ్మెల్యేల ఆరోపణ
7/12

వ్యవసాయం సంక్షోభంలోకి వెళ్లటానికి జగన్ కారణమని టీడీపీ ఎమ్మెల్యేల నినాదాలు
8/12

వ్యవసాయం పై వైసీపీ ప్రభుత్వానికి అవగాహనే లేదన్న అచ్చెన్నాయుడు
9/12

సాగునీటి ప్రాజెక్ట్ ల పై చర్చకు వచ్చే దమ్ముందా అని వైసీపీకి టీడీపీ సవాల్
10/12

సాగు నీటి ప్రాజెక్ట్ ల నిర్మాణం ప్రారంభించాలని,ప్లకార్డులను ప్రదర్శించిన టీడీపీ
11/12

వ్యవసాయం రంగాన్ని జగన్ గాలికి వదిలేశారని టీడీపీ మండిపాటు
12/12

టీడీపీ అదికారంలోకి వస్తే,సాగు నీటి ప్రాజెక్ట్ లకు సంపూర్ణ నిదులు కేటాయిస్తామని ప్రకటన
Published at : 15 Mar 2023 11:09 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
జాబ్స్
ఇండియా
హైదరాబాద్
జాబ్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion