అన్వేషించండి
In Pics: ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన పవన్ కల్యాణ్, టీటీడీ ఉద్యోగులకు సూటి ప్రశ్నలు
Pawan Kalyan News: తిరుమల లడ్డూ కల్తీ అయిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నందున పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. 11 రోజుల దీక్షను గుంటూరు జిల్లా నంబూరులో చేపట్టారు.
పవన్ కల్యాణ్
1/7

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. తిరుమల లడ్డూలో జంతు నూనెలు కలవడం పట్ల ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
2/7

గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వేంకటేశ్వరస్వామి ఆలయంలో దీక్ష చేపట్టారు. అంతకుముందు ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
Published at : 22 Sep 2024 01:56 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















