అన్వేషించండి
Pawan Kalyan: శభాష్ సిద్ధు! తమ్ముడిని సైకిల్పై ఎక్కించుకొని తిప్పిన పవన్; ప్రోత్సాకంగా రూ. లక్ష అందజేత
Pawan Kalyan: సిద్ధు అనే కుర్రాడు ఆవిష్కరణను ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరిశీలించారు. లక్ష రూపాయలు ఇచ్చి ప్రోత్సహించారు.
సిద్దూ ఆవిష్కరించిన సైకిల్ని స్వయంగా నడిపిన పవన్.
1/6

అతి తక్కువ ఖర్చుతో.. బ్యాటరీతో నడిచే సైకిల్ ను రూపొందించిన విజయనగరం జిల్లాకు చెందిన ఇంటర్మీడియెట్ విద్యార్ధి రాజాపు సిద్ధుని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అభినందించారు.
2/6

వినూత్న ఆలోచనతో సరికొత్త ఆవిష్కరణకు రూపం ఇచ్చిన సిద్ధూ గురించి సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న పవన్ సుద్ధూను మంగళగిరిలోని క్యాంపు కార్యాలయానికి పిలిపించుకుని ప్రత్యేకంగా మాట్లాడిన పవన్ కల్యాణ్.
3/6

సిద్దూ ఆవిష్కరించిన సైకిల్ని స్వయంగా నడిపిన పవన్. సిద్ధు ఆలోచనలు తెలుసుకుని అబ్బురపడ్డారు.
4/6

సిద్ధూ రూపొందించిన గ్రాసరీ గురూ వాట్సప్ సర్వీస్ బ్రోచర్ చూసి ప్రత్యేకంగా అభినందించారు పవన్. అతని ఆలోచనలకు మరింత పదునుపెట్టాలని ఆకాంక్షిస్తూ రూ.లక్ష ప్రోత్సాహకం అందించారు.
5/6

ఆ సైకిల్ పై సిద్ధూని కూర్చోబెట్టుకొని నడిపారు. విజయనగరం జిల్లా, జాడవారి కొత్తవలస గ్రామానికి చెందిన సిద్ధూ సుదూరంలో ఉన్న కాలేజీకి వెళ్లేందుకు స్వయంగా ఒక ఎలక్ట్రిక్ సైకిల్ తయారు చేశాడు.
6/6

మూడు గంటలు బ్యాటరీ ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్లు ప్రయాణించగల ఈ సైకిల్ ఆవిష్కరణ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
Published at : 09 Jul 2025 09:43 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
ఆధ్యాత్మికం
తెలంగాణ
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion





















