అన్వేషించండి

Dassault share: పరుగులు పెడుతున్న రాఫెల్ కంపెనీ షేర్ - దసాల్ట్ పై అంత నమ్మకమేంటి ?

Rafele: రాఫెల్ యుద్ధ విమానాలను భారత్ కు సరఫరా చేస్తున్న ఫ్రాన్స్ సంస్థ దసాల్ట్ ఏవియేషన్ స్టాక్ షేర్లు భారీగా పెరుగుతున్నాయి. రఫెల్ సామర్థ్యంపై నమ్మకం పెరగడమే దీనికి కారణంగా భావిస్తున్నారు.

Dassault aviation share price continues high rise: రాఫెల్  జెట్ తయారీ సంస్థ డస్సాల్ట్ ఏవియేషన్ షేరు ధర వరుసగా పెరుగుతోంది. ఫ్రెంచ్ స్టాక్ మార్కెట్‌లో 297 యూరోలు దాటిపోయింది. రోజురోజుకు క్రమంగాపెరుగుతోంది. నిజానికి ఈ స్టాక్  ధర గత నెలలో కాస్తంత తగ్గింది. గత ఒక నెలలో రాఫెల్ జెట్ తయారీదారుల స్టాక్‌లో 3 శాతం తగ్గుదల తర్వాత షేర్లు పెరగడం ప్రారంభించాయి. 

ఆపరేషన్ సిందూర్ సమయంలో భారతదేశ రఫెల్ ఫైటర్ జెట్‌లను పాకిస్తాన్ కూల్చివేసిందనే వాదనలను రక్షణ కార్యదర్శి ఆర్‌కె సింగ్ తోసిపుచ్చారు. అయితే ఓ జెట్ కూలిపోయిందని కానీ పాకిస్తాన్ చేసిన దాడుల వల్ల కాదని..  సాంకేతిక కారణాల వల్ల అని దస్సాల్ట్ చైర్మన్ అండ్ సీఈవో ప్రకటించారు. ఇలా ప్రకటించినప్పటికీ.. షేర్లుధ ధరలు పెరుగుతున్నాయి.  డస్సాల్ట్ ఏవియేషన్ ఒప్పందం, ప్రమోటర్ వాటా పెంపు తర్వాత రిలయన్స్ ఇన్‌ఫ్రా షేర్లు పెరిగాయి.  

డస్సాల్ట్ ఏవియేషన్ చైర్మన్ , CEO ఎరిక్ ట్రాపియర్ కూడా పాకిస్తాన్ వాదనను తోసిపుచ్చారు.  సాంకేతిక వైఫల్యం కారణంగా భారతదేశం ఒక జెట్‌ను కోల్పోయిందని, ఈ సంఘటనపై దర్యాప్తు ప్రస్తుతం జరుగుతోందని ఆయన చెబుతున్నారు. ఈ సంఘటనలో ఎటువంటి శత్రువు ప్రమేయం లేదని ఫ్రెంచ్ నివేదిక స్పష్టం చేసింది.   శిక్షణా మిషన్ సమయంలో 12,000 మీటర్ల ఎత్తులో జరిగింది, శత్రువుల ప్రమేయం లేదా శత్రు రాడార్  వల్ల ఇది జరగలదేని దసాల్ట్ స్పష్టం చేసింది.  

భారత రక్షణ అటాచ్ ఆపరేషన్ సిందూర్ ప్రారంభ దశలో పాకిస్తాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోకుండా నిరోధించే ఆంక్షల కారణంగా భారత వైమానిక దళం యుద్ధ జెట్‌లను కోల్పోయిందని నిపుణులు చెబుతున్నారు. ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై మాత్రమే దాడులు చేయడానికి మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సైనిక సంస్థపై లేదా వారి వైమానిక రక్షణ వ్యవస్థపై దాడి చేయకూడదని రాజకీయ నాయకత్వం ఇచ్చిన పరిమితి కారణంగా మాత్రమే ఇది జరిగిందని సైనిక వర్గాలుచెబుతున్నాయి. 

మే 7, 2025న భారత సాయుధ దళాలు ఆపరేషన్ సిందూర్‌ తర్వాత డస్సాల్ట్ ఏవియేషన్ పై అందరి దృష్టిపడింది.  ఈ స్టాక్ ప్రారంభంలో దాదాపు 66 శాతం లాభపడింది, తర్వాత ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికి..దస్సాల్ట్ కు మంచి భవిష్యత్ ఉంటుందని నమ్ముతున్నారు.  స్టాక్‌ను 330 యూరోల వైపు వెళ్తుందని నమ్ముతున్నారు.                                             

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
India Pakistan:
"భారత ఏజెంట్ పాకిస్థాన్‌లోకి ప్రవేశించి 30 మంది ఉగ్రవాదులను హతమార్చాడు"లష్కర్ కార్యకర్త సంచలన ప్రకటన!
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Assembly Monsoon Sessions: ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Embed widget