అన్వేషించండి

Russia Ukraine War: భారత విద్యార్థులారా కీవ్ నగరం నుంచి వెంటనే బయలుదేరండి: భారత ఎంబసీ

ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరాన్ని భారత విద్యార్థులు వెంటనే విడిచిరావాలని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది.

ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులకు అక్కడి భారత రాయబార కార్యాలయం కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరాన్ని భారతీయ విద్యార్థులు, పౌరులు ఈరోజే విడిచిపెట్టి వెళ్లాలని తెలిపింది.

విద్యార్థులు.. రైళ్లలో వెళ్లడం ఉత్తమమని సూచించింది. రైళ్లు దొరకకపోతే ఇతర వాహనాల ద్వారా వెళ్లాలని పేర్కొంది. కీవ్ లక్ష్యంగా రష్యా దాడులకు ప్లాన్ చేసింది. 65 కిలోమీటర్ల మేర బలగాలను, యుద్ధ వాహనాలను మోహరించింది. అందుకోసమే భారత ఎంబసీ కీలక ప్రకటన చేసింది.

దూకుడు పెంచిన భారత్

ఉక్రెయిన్​లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఏర్పాటు చేసిన 'ఆపరేషన్​ గంగ'ను వేగవంతం చేసింది భారత్. ఇందుకోసం వాయుసేనను రంగంలోకి దించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

వాయుసేనకు చెందిన సీ-17 ఎయిర్​ క్రాఫ్ట్​ను ఇందుకు వినియోగించనున్నారు. దీని ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ మందిని తరలించవచ్చు.

రాష్ట్రపతితో మోదీ

ఉక్రెయిన్​ సంక్షోభంపై రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ను కలిసి స్వయంగా వివరించారు ప్రధాని నరేంద్ర మోదీ. 'ఆపరేషన్​ గంగ' పేరిట ఉక్రెయిన్​లో చిక్కుకున్న భారత పౌరులను స్వదేశానికి తీసుకువస్తున్న విధానాన్ని రాష్ట్రపతికి వెల్లడించారు. వీలైనంత త్వరగా భారత విద్యార్థులు అందరినీ స్వదేశానికి తీసుకువస్తామని రాష్ట్రపతికి మోదీ వివరించారు.

Russia Ukraine War: భారత విద్యార్థులారా కీవ్ నగరం నుంచి వెంటనే బయలుదేరండి: భారత ఎంబసీ

ఇప్పటివరకు 6 విమానాల్లో 1396 మందిని స్వదేశానికి తీసుకొచ్చారు. తాజాగా 182 మంది భారతీయులతో రొమేనియా రాజధాని బుకారెస్ట్​ నుంచి సోమవారం బయలుదేరిన విమానం ఈరోజు ముంబయి చేరుకుంది. మరో రెండు విమానాలు కూడా అక్కడి నుంచి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

Also Read: Russia Ukraine War: 'పుష్ప' స్టైల్‌లో పుతిన్‌కు కేఏ పాల్ వార్నింగ్! పాల్ ఫైట్, RGV ట్వీట్!

Also Read: Ukraine Crisis: ఏమైనా కానీ, ప్రాణమే పోనీ- ఉక్రెయిన్‌ను విడిచి నేను రాను: 17 ఏళ్ల భారత విద్యార్థిని

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: 20-25 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
20-25 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
Secunderabad To Goa Train: హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేవారికి గుడ్ న్యూస్- కొత్త రైలు ప్రారంభించిన కిషన్ రెడ్డి
హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేవారికి గుడ్ న్యూస్- కొత్త రైలు ప్రారంభించిన కిషన్ రెడ్డి
Crime News: ఏపీలో దారుణాలు - ఓ చోట స్థల వివాదంతో సొంత బాబాయ్ హత్య, మరోచోట తమ్ముడిని కత్తితో నరికేసిన అన్న
ఏపీలో దారుణాలు - ఓ చోట స్థల వివాదంతో సొంత బాబాయ్ హత్య, మరోచోట తమ్ముడిని కత్తితో నరికేసిన అన్న
Prakash Raj: డిప్యూటీ సీఎం అంటే ఉదయనిధి స్టాలిన్‌లా ఉండాలి - పవన్ కళ్యాణ్‌కు ప్రకాష్ రాజ్ మరో కౌంటర్
డిప్యూటీ సీఎం అంటే ఉదయనిధి స్టాలిన్‌లా ఉండాలి - పవన్ కళ్యాణ్‌కు ప్రకాష్ రాజ్ మరో కౌంటర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Prakash Raj Counters Pawan Kalyan | తమిళనాడులో పవన్ కళ్యాణ్ పరువు తీసిన ప్రకాశ్ రాజ్ | ABP Desamపసిపాపకి పాలు పట్టేందుకు అవస్థలు పడుతున్న తల్లిNirmal Man Returned from Kuwait: కువైట్‌లో గోట్‌లైఫ్ బతుకు! ఒక్క పోస్ట్‌తో సేఫ్‌గా సొంతూరికిRajendra Prasad: నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: 20-25 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
20-25 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
Secunderabad To Goa Train: హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేవారికి గుడ్ న్యూస్- కొత్త రైలు ప్రారంభించిన కిషన్ రెడ్డి
హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేవారికి గుడ్ న్యూస్- కొత్త రైలు ప్రారంభించిన కిషన్ రెడ్డి
Crime News: ఏపీలో దారుణాలు - ఓ చోట స్థల వివాదంతో సొంత బాబాయ్ హత్య, మరోచోట తమ్ముడిని కత్తితో నరికేసిన అన్న
ఏపీలో దారుణాలు - ఓ చోట స్థల వివాదంతో సొంత బాబాయ్ హత్య, మరోచోట తమ్ముడిని కత్తితో నరికేసిన అన్న
Prakash Raj: డిప్యూటీ సీఎం అంటే ఉదయనిధి స్టాలిన్‌లా ఉండాలి - పవన్ కళ్యాణ్‌కు ప్రకాష్ రాజ్ మరో కౌంటర్
డిప్యూటీ సీఎం అంటే ఉదయనిధి స్టాలిన్‌లా ఉండాలి - పవన్ కళ్యాణ్‌కు ప్రకాష్ రాజ్ మరో కౌంటర్
Sobhita Dhulipala: సమంత నా సోల్‌మేట్‌ - నాగార్జునకు కాబోయే కోడలు శోభితా ధూళిపాళ కామెంట్స్ వైరల్!
సమంత నా సోల్‌మేట్‌ - నాగార్జునకు కాబోయే కోడలు శోభితా ధూళిపాళ కామెంట్స్ వైరల్!
Revanth Reddy : వైఎస్, కేసీఆర్ చేతకాక వదిలేశారు - రేవంత్‌కూ ఎన్నో సమస్యలు - సాధించగలరా  ?
వైఎస్, కేసీఆర్ చేతకాక వదిలేశారు - రేవంత్‌కూ ఎన్నో సమస్యలు - సాధించగలరా ?
AP Politics: క్రిస్టియన్ తో పెళ్లి, హిందూ మతం పేరుతో రాజకీయాలా?- పవన్ కళ్యాణ్‌పై గోరంట్ల మాధవ్ ఫైర్
క్రిస్టియన్ తో పెళ్లి, హిందూ మతం పేరుతో రాజకీయాలా?- పవన్ కళ్యాణ్‌పై గోరంట్ల మాధవ్ ఫైర్
Viswam Trailer: యాక్షన్, ఫన్‌తో నిండిపోయిన ‘విశ్వం’ ట్రైలర్ - బ్లాక్‌బస్టర్ వైబ్స్ కనిపిస్తున్నాయా?
యాక్షన్, ఫన్‌తో నిండిపోయిన ‘విశ్వం’ ట్రైలర్ - బ్లాక్‌బస్టర్ వైబ్స్ కనిపిస్తున్నాయా?
Embed widget